అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. రైతులకు పరిహారం అందించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు ..
కరోనా మహమ్మారిని అరికట్టడానికి కేరళ సర్కారు తీసుకుంటున్న చర్యలతో వ్యాధి సోకిన వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. వ్యాధి సోకినా.. నయం అవుతున్నవారూ ఎక్కువమందే ఉన్నారు. ..
కరోనా మహమ్మారిపై చేస్తున్న పోరాటానికి తనవంతుగా పీఎం- కేర్స్కు 25 కోట్ల రూపాయలు.. డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల
సంరక్షణ పరికరాల కోసం మరో 3 కోట్ల రూపాయలు.. వెరసి.. మొత్తం 28 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించి తన సేవా భావంతో ఇతరులకు స్ఫూర్తిగా ..
కరోనా వైరస్ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా క్రీడా రంగం నిస్తేజంగా మారింది. ఇండోర్, అవుట్డోర్ తేడా లేకుండా ఇన్ని క్రీడలు నిలిచిపోయాయి. ఆట కంటే ఆరోగ్యమే మిన్న అంటూ అందరూ వైరస్పై దాడికి తమ వంతు కృషి ..
దేశ ఆర్ధిక వ్యవస్థ గత మూడేండ్లుగా తీవ్ర స్తబ్దతలోనే ఉందని మరో నివేదిక స్పష్టం చేసింది. భారత్లో నెలకొన్న మాంద్యంతో అత్యంత కీలకమైన తొమ్మిది రియాల్టీ మార్కెట్లలో విలాసవంతమైన గహాలకు ..
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్, ఇతర నిబంధనలు ఒక్కసారిగా ఎత్తేస్తే...వైరస్ మళ్లీ విజృంభించే ప్రమాదముందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. దీనికి సంబంధించి ..
కరోనా... నేడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ఈ మహమ్మారి ఎటు నుంచి, ఎవరి నుంచి వచ్చి పడుతుందో అని ప్రజలు ప్రాణ భయంతో బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు. ఇన్ని భయాల మధ్య కూడా లాక్డౌన్ ..