Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆర్బిస్ ​​ఫ్లయింగ్ ఐ హాస్పిటల్ భారత్ లో వర్చువల్ ల్యాండింగ్| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 23 Nov,2020 03:05PM

ఆర్బిస్ ​​ఫ్లయింగ్ ఐ హాస్పిటల్ భారత్ లో వర్చువల్ ల్యాండింగ్

హైదరాబాద్ : భారత దేశంలో 10 రాష్ట్రాలకు చెందిన 160 మంది నేత్ర సంరక్షణ నిపుణులకు శిక్షణ ఇచ్చే ప్రాజెక్టు కోసం తన ఫ్లయింగ్ కంటి ఆసుపత్రిని వర్చువల్ విధానంలో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు బోయింగ్‌తో కలిసి పని చేస్తున్నట్లు ఆర్బిస్ నేడు ప్రకటించింది. కంటి సంరక్షణ వృత్తినిపుణులకు శిక్షణ, నియంత్రించగలిగిన అంధత్వంపై పోరాటం చేసే స్థానిక భాగస్వాములతో కలిసి గత 20 ఏళ్లుగా భారతదేశంలో తన సేవలను అందిస్తున్న ఆర్బిస్‌కు ఈ ప్రకటన ఒక కీలక మైలురాయి.
ప్రపంచంలో ఎమ్‌డి-10 విమానంలో నిర్వహించే ఏకైక, పూర్తి స్థాయి ఆఫ్తాల్మిక్ బోధన ఆసుపత్రిగా గుర్తింపు పొందిన ఆర్బిస్ ఫ్లయింగ్ ఐ హాస్పిటల్ 1988 నుంచి భారతదేశానికి వస్తుండగా, ఈ ఏడాది ఢిల్లీలో తన 19వ సందర్శన కోసం రానుంది. కొవిడ్-19 కారణంగా, ఆర్బిస్ తన ఫ్లయింగ్ ఐ హాస్పిటల్‌లో శిక్షణను కేవలం వర్చువల్ విధానానికే పరిమితం చేసి, దేశ వ్యాప్తంగా ఉన్న నేత్ర సంరక్షణ నిపుణులకు, 10 దేశాలకు చెందిన ఆర్బిస్ వాలంటీర్ ఫ్యాకల్టీ (వైద్య నిపుణులు) మరియు ఆర్బిస్ సిబ్బందితో శిక్షణ హామీని అందిస్తోంది. మొత్తం మీద ఇందులో, 15 ఆర్బిస్ భాగస్వామ్య సంస్థలు ఉండగా, అందులో న్యూ ఢిల్లీలోని డా. ష్రాఫ్స్ ఛారిటీ ఐ హాస్పిటల్ కూడా ఉంది.
‘‘మనం అందరం వేసుకున్న ప్రణాళికలను 2020 ఏడాది పూర్తిగా తారుమారు చేసింది, కానీ, రోగికి నాణ్యమైన నేత్ర సంరక్షణను అందించేందుకు కంటి సంరక్షణ నిపుణులకు అవసరమైన శిక్షణను, సురక్షితంగా పొందగలిగేలా చూడవలసిన అవసరం ఉందని’’ ఆర్బిస్ ఇండియా కంట్రీ డైరెక్టర్ డా.రిషి రాజ్ బోరా పేర్కొన్నారు. ‘‘బోయింగ్‌ భాగస్వామ్యం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది మరియు ఈ వర్చువల్ ప్రాజెక్ట్‌కు కంపెనీ మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ఒకే రకమైన ఆలోచనలు కలిగిన రెండు సంస్థలు, మార్పుకు కట్టుబడి ఉన్నప్పుడు ఏమి సాధించవచ్చో తెలియజేసేందుకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ’’ అని పేర్కొన్నారు.
‘‘నియంత్రించగలిన అంధత్వానికి చికిత్సలు అందించంలో ఆర్బిస్ నిబద్ధత స్ఫూర్తిదాయకం. ఆరోగ్య రంగానికి చెందిన వారికి నైపుణ్యం మరియు విద్య వంటి అదనపు కార్యక్రమాల ద్వారా, బోయింగ్ కంపెనీ 300,000 మందికి పైచిలుకు జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపించింది. భారతదేశంలోని స్థానిక సముదాయాలకు దీర్ఘకాలికంగా స్థిరమైన కంటి సంరక్షణను అందించేందుకు భారతదేశంలోని కంటి సంరక్షణ నిపుణులను ముందుకు తీసుకువచ్చి వారికి దీర్ఘకాలికంగా కంటి సంరక్షణకు సంబంధించి మార్గదర్శనం, శిక్షణ మరియు స్ఫూర్తిని అందించడం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మానవుల పరిస్థితులను మెరుగుపరచేందుకు వారు చేస్తున్న శ్రమకు మద్దతుగా నిలవడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని’’ బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్తే అన్నారు.
ఆర్బిస్ వర్చువల్ ఫ్లయింగ్ ఐ హాస్పిటల్ ప్రాజెక్ట్‌ను అవార్డు గెలుచుకున్న టెలిమెడిసిన్ ప్లాట్‌ఫారం Cybersight ద్వారా నిర్వహించబడుతోంది. నేత్ర సంరక్షణ నిపుణులు దిగువ పేర్కొన్న విభాగాల్లో తమ పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఆర్బిస్ టైలర్‌ మేడ్ కోర్సులను అందిస్తోంది: మధుమేహంతో బాధపడే వారిలో కంటి వ్యాధి, కంటి శుక్లానికి శస్త్ర చికిత్స, ఆప్తాల్మిక్ నర్సింగ్ మరియు బయోమెడికల్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన వైద్య రెటీనా విధానాలు. ఇందులో పాల్గొంటున్న వారిలో- నేత్ర వైద్యులు మరియు నివాసితులు, నర్సులు మరియు బయోమెడికల్ ఇంజనీర్లు మరియు సాంకేతిక నిపుణులు ఉండగా- ప్రీ-లెర్నింగ్ మాడ్యూల్స్, రికార్డ్ చేసిన ఉపన్యాసాలు మరియు ప్రత్యక్ష ఉపన్యాసాలు & చర్చా గోష్ఠులు శిక్షణలో భాగంగా ఉంటాయి.
ఆ ఆవిష్కారాత్మక నమూనా కాటరాక్ట్ కోర్సులో రిమోట్ సిమ్యులేషన్ శిక్షణ ఉంటుంది. దీనితో శిక్షణలో పాల్గొనే వారు, రోగులకు ప్రత్యక్షంగా శస్త్ర చికిత్స చేసేందుకు ముందుగానే కృత్రిమ నేత్రాలపై నైపుణ్యంతో శస్త్ర చికిత్స చేసి తమ నైపుణ్యంతో చికిత్స విధానాలను మెరుగుపరచుకునేందుకు అవకాశం ఉంటుంది. వారి అభ్యాసానికి సంబంధించిన  వీడియోలను రికార్డ్ చేయడం, అప్‌లోడ్ చేయడం ద్వారా, శిక్షణలో పాల్గొనే వారు ఆర్బిస్ వాలంటీర్ ఫ్యాకల్టీ నుంచి మూల్యాంకనం, అభిప్రాయాలను అందుకుంటారు.
భారతదేశంలో అంధత్వానికి కంటిశుక్లం ప్రధాన కారణం అవుతోంది మరియు కంటి శుక్లాన్ని తొలగించుకునేందుకు చేయించుకునే శస్త్ర చికిత్స వైఫల్యంతో వచ్చే సమస్యలు మూడో- ప్రధాన కారణంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ మెరుగైన శిక్షణ అత్యవసరం. రోగులకు నేరుగా చికిత్స, శస్త్ర చికిత్స చేసేందుకు ముందు సర్జన్లు తమ నైపుణ్యాలను సురక్షితంగా మెరుగు పరచుకునే అవకాశం ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో జరిగేందుకు అవకాశం ఉన్న ప్రమాదాలను తగ్గించేందుకు మరియు సురక్షితమైన శస్త్రచికిత్సలను ప్రోత్సహించేందుకు సిమ్యులేషన్ శిక్షణ సహకరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నేత్ర చికిత్సల నిపుణులకు ఇస్తున్న సిమ్యులేషన్ శిక్షణ విధానం విస్తృతంగా గుర్తింపు పొందినప్పటికీ, భారతదేశంలో కంటి నిపుణులకు శిక్షణ ఇచ్చే అనుకరణ విస్తృతంగా ప్రాచుర్యం పొందినప్పటికీ, భారతదేశంలో ఉన్న వారికి అది ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.

ఆర్బిస్ ​​ఫ్లయింగ్ ఐ హాస్పిటల్ భారత్ లో వర్చువల్ ల్యాండింగ్
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

10:01 PM కోహ్లీయే నా కెప్టెన్ : రహానే
09:48 PM టీడీపీ మాజీ మహిళ ఎమ్మెల్యే కన్నుమూత
09:24 PM డిజిటల్ నగదు యోచనలో ఆర్బీఐ
09:11 PM పాల్వంచ కేటీపీఎస్‌లో ప్రమాదం.. కార్మికులకు గాయాలు
09:01 PM భూ తగాదాల దాడిలో ఒకరి మృతి
08:56 PM ఈ స్వ‌తంత్ర దేశంలో గ‌ణ‌తంత్రం ఎవ‌డికో..ఎందుకో
08:35 PM దేశంలో బిజెపి పాలనలో రాజ్యాంగం ధ్వంసం: బృందా కారత్
08:11 PM వింత గొర్రె జననం..
08:04 PM ఏపీలో 172 పాజిటివ్‌ కేసులు
07:59 PM ఎప్పుడో చెప్పకపోతే.. లీక్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా..
07:39 PM భార్య లేచిపోయిందనే కోపంతో ఏకంగా 17 మందిని..
07:14 PM గోల్నాకలో ఉరివేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య
06:57 PM కరోనాతో రక్షణ మంత్రి మృతి
06:42 PM పద్మజ, పురుషోత్తంనాయుడులకు 14 రోజుల రిమాండ్
06:31 PM రైతులపై దాడికి కేంద్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రేవంత్‌రెడ్డి
06:21 PM రైతులపై నిర్బంధాన్ని ఆపాలి - రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
06:05 PM మహిళల ఉపాధికి కొత్త పథకం...
05:44 PM అమిత్‌ షా అత్యవసర భేటీ
05:41 PM ఢిల్లీలో భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్..
05:37 PM హింస.. సమస్యకు పరిష్కారం కాదు : రాహుల్
05:27 PM ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొన్న రైతులకు రైతు సంఘం నాయకులు ధన్యవాదాలు
05:24 PM మళ్లీ నిలిచిపోయిన మెట్రో రైలు
05:19 PM పులి.. పులి.. బాగ్​ బాగ్​.. వైరల్ అవుతున్న వీడియో
05:15 PM జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన ప్రధానోపాధ్యాయుడు
05:02 PM స్వదేశీ టీకా మన దేశానికి గర్వకారణం : బాలకృష్ణ
04:45 PM కరోనాను సృష్టించింది నేనే.. మదనపల్లె నిందితురాలి వింత ప్రవర్తన..
04:40 PM ఘోర రోడ్డు ప్రమాదం.. (వీడియో)
04:39 PM కారును ఢీకొట్టిన లారీ.. ఉపాధ్యాయులకు గాయాలు
04:28 PM రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జ్..
04:23 PM 63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లి..!
04:18 PM ఢిల్లీలో ఇంటర్ నెట్ సేవలు బంద్..
04:01 PM ర్యాలీలో రైతు మృతి.. పోలీసుల కాల్పుల వల్లే
03:53 PM రైతులకు మద్దతుగా నగరంలో వాహన ర్యాలీ..
03:40 PM క్షుద్ర పూజల కలకలం..రెండు ఆటోల్లో వచ్చి
03:27 PM నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
03:21 PM అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత
03:18 PM ఎర్రకోటపై ఎగిరిన రైతు జెండా...
03:01 PM కనకరాజుకు అభినంద‌న‌లు: కేటీఆర్
02:04 PM వ్యా‌క్సి‌న్‌..మ‌రో అంగ‌న్‌వాడి కార్య‌క‌ర్త‌కు అస్వ‌స్థ‌త‌
01:49 PM మెట్రో స్టేషన్ల మూసివేత
01:39 PM రోడ్డుపై బైఠాయించి రైతుల ట్రాక్టర్ పరేడ్ ను అడ్డుకున్న పోలీసులు
01:26 PM రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పరిపాలన ప్రభుత్వాలు : ఉత్తమ్
01:23 PM పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష
01:21 PM జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరణ..
01:18 PM ఢిల్లీ రైతులకు మద్దతుగా విశాఖలో బైక్ ర్యాలీ
01:07 PM కూతుళ్ల జంట హత్యల కేసులో తల్లిదండ్రులు అరెస్ట్..
01:07 PM ఫిబ్రవరి 1న పార్లమెంట్‌ మార్చ్‌
12:55 PM ఢిల్లీలో ప్రారంభమైన రైతుల ట్రాక్టర్ పరేడ్
12:39 PM వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయము : స్పీకర్
12:36 PM కేటీఆర్‌ను సీఎం కాకుండా ఆ ముగ్గురు అడ్డుకుంటారు: రేవంత్
12:34 PM కడప జిల్లాలో ట్రాక్టర్లతో అఖిలపక్ష పార్టీల నిరసన ర్యాలీ
12:23 PM రాజేంద్రనగర్‌లో ఇంట‌ర్ విద్యా‌ర్థి‌ని అదృశ్యం
12:21 PM గణతంత్ర వేడుకలకు రానందుకు విచారకరంగా ఉంది : బ్రిటిన్ ప్రధాని
12:09 PM దేశంలోనే శక్తివంతమైన రాష్ట్రంగా తెలంగాణ : గవర్నర్ తమిళ సై
12:00 PM హైకోర్టులో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న చీఫ్ జస్టీస్ హిమా కోహ్లీ
11:55 AM నడిరోడ్డుపై భార్యాపిల్లల ఎదుట వ్యక్తి దారుణ హత్య
11:44 AM రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
11:40 AM విదేశీ అతిథి లేకుండానే ఈసారి గణతంత్ర వేడుకలు..
11:15 AM జెండా వందనంలో పాల్గొన్న లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా..
11:07 AM గ్రామ సచివాలయాలు, వాలంటీర్లకు షాకిచ్చి‌న‌ ఎస్ఈసీ
11:05 AM ఢిల్లీ సరిహద్దుల్లో స్వల్ప ఉద్రిక్తత
10:49 AM గణతంత్ర వేడుకల్లో ఘర్షణ
10:48 AM దేశంలో కొత్తగా మరో 9వేల పాజిటివ్ కేసులు
10:45 AM మోడీ ఆటలు.. కేసీఆర్ కబుర్లు ఇక సాగవు : బృందాకారత్
10:43 AM టాటాఏస్, లారీ ఢీకొన్ని ఒక‌రు మృతి
10:40 AM ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం
10:38 AM జాతీయ పతాకం ఆవిష్కరించిన రాష్ట్రపతి
10:27 AM పోలీసుల అదుపులో మరో సైకో కిల్లర్
09:54 AM రైతుల ట్రాక్టరు ర్యాలీ ప్రారంభం
09:49 AM తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!
09:47 AM ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
09:38 AM ట్రక్కును ఢీకొన్న అంబులెన్సు: ఐదుగురి మృతి
09:05 AM బోరబండలో రౌడీషీటర్‌ దారుణ హత్య
08:59 AM అదుపు త‌ప్పి పొలాల్లో‌కి దూసుకెళ్ళి‌న పెళ్లి బ‌స్సు‌
08:50 AM నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఆత్మ‌హ‌త్య‌..!
08:29 AM ప్రియుడికి ఎయిడ్స్‌ ఉందని తెలిసినా ప్రియురాలు..!
08:25 AM రాజేంద్రనగర్‌లో అర్ధ‌రాత్రి అగ్ని‌ప్ర‌మాదం
08:10 AM కోయంబత్తూర్‌లో నాటుబాంబు పేలుడు కలకలం
07:51 AM మందుబాబులకు భారీ షాక్...
07:33 AM నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు
07:30 AM నేడు అయోధ్య మసీదు నిర్మాణానికి శంకుస్థాపన
07:20 AM కాశ్మీర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్!
07:17 AM ఫిబ్రవరి 1న రైతుల పార్లమెంట్‌ మార్చ్‌
06:58 AM నేడే కిసాన్‌ గణతంత్ర పరేడ్‌
06:51 AM నేడు ఉప్పల్‌ స్టేడియం వరకు వాహనాల ర్యాలీ
06:48 AM డివైడర్ ను ఢీ కొట్టిన బస్సు: 12 మందికి గాయాలు
10:07 PM హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి
09:55 PM సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..
09:38 PM మైలవరంలో కరోనా వాక్సిన్ వేసుకున్న అంగన్వాడీ టీచర్‌కు అస్వస్థత
09:13 PM తెలంగాణ మందు బాబులకి శుభవార్త..
08:59 PM అవాస్తవాలను రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు : షర్మిల
08:46 PM ఏపీలో 56 పాజిటివ్ కేసులు
08:10 PM తెలంగాణ సీఐ సృజన్‌రెడ్డికి రాష్ట్రపతి అవార్డు
07:47 PM వాహనం బోల్తా.. 12 మందికి గాయాలు
07:31 PM టిక్ టాక్ స్టార్ రఫీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్
07:14 PM రేపు ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో సెమినార్
07:08 PM మైనర్‌పై బ్యాంక్‌ మేనేజర్‌ లైంగికదాడి
06:49 PM ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు రైతుల పాదయాత్ర
06:09 PM 100, 10, 5 నోట్ల ర‌ద్దు‌పై స్పందించిన‌ ఆర్బీఐ
06:08 PM రైతుల నుండి బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలి..

Top Stories Now

మహిళల ఉపాధికి కొత్త పథకం...
భార్య లేచిపోయిందనే కోపంతో ఏకంగా 17 మందిని..
ఎప్పుడో చెప్పకపోతే.. లీక్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా..
63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లి..!
ఘోర రోడ్డు ప్రమాదం.. (వీడియో)
ర్యాలీలో రైతు మృతి.. పోలీసుల కాల్పుల వల్లే
క్షుద్ర పూజల కలకలం..రెండు ఆటోల్లో వచ్చి
మదనపల్లి
నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఆత్మ‌హ‌త్య‌..!
ఇంట్లో మద్యం ఉంచుకోవాలంటే..!!
తెలంగాణ మందు బాబులకి శుభవార్త..
మైనర్‌పై బ్యాంక్‌ మేనేజర్‌ లైంగికదాడి
ఎప్పటికీ కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయరు..
100 10 5 నోట్ల ర‌ద్దు‌పై స్పందించిన‌ ఆర్బీఐ
పెళ్లి స‌మ‌యంలో నిహారిక ‌కన్నీరు..వైర‌ల్‌ అవుతున్న వీడియో
భార్య చేసిన ప‌నికి భర్త ఆత్మహత్య..
కోట్ల ఆస్తి.. పది మంది భార్యలు..గొంతుకోసి చంపేశారు
అవాస్తవాలను రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు : షర్మిల
టిక్ టాక్ స్టార్ రఫీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్
కరోనా

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.