హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎన్టీఆర్ భవన్లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సోమవారం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని రమణ గుర్తు చేశారు. మాటలకే పరిమైన టీఆర్ఎస్ పార్టీ కావాలో.. అభివృద్ధి చేసే తెలుగు దేశం పార్టీ కావాలో ప్రజలు ఆలోచించాలని ఆయన సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm