హైదరాబాద్ : ఏపీలో కొత్తగా 831 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 864674కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 12673గా ఉంది. ఇప్పటి వరకు 845039 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 6962కు పెరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm