Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఒడిస్సీ జి9, జి7 మానిటర్లను విడుదల చేసిన సామ్సంగ్| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 26 Nov,2020 05:59PM

ఒడిస్సీ జి9, జి7 మానిటర్లను విడుదల చేసిన సామ్సంగ్

హైదరాబాద్ : భారతదేశపు అతి పెద్ద, అత్యంత విశ్వసనీయమైన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్, భారతదేశంలో సరికొత్త చరిత్ర సృష్టించనున్న వంపు తిరిగి ఉండే ఒడిస్సీ జి9 మరియు జి7 గేమింగ్ మానిటర్ల తన కొత్త శ్రేణిని విడుదల చేసింది. CES 2020 వద్ద ఆవిష్కరించబడిన ఈ మానిటర్లు, సౌకర్యవంతమైన కర్వేచర్ను, మనోహరమైన సంభాషణలను మరియు చూడచక్కని పిక్చర్ క్వాలిటీని రంగరించటం ద్వారా గేమింగ్ అనుభవాన్ని పునఃఆవిష్కరిస్తాయి.
ఈ కొత్త శ్రేణి గేమింగ్ మానిటర్లలో రెండు మోడళ్ళు ఉన్నాయి; G9 – పరిశ్రమలో అగ్ర స్థానంలో ఉన్న 49-అంగుళాల డిస్ప్లే – ఇంకా G7, 32 అంగుళాలు మరియు 27- అంగుళాల రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండు ఒడిస్సీ గేమింగ్ మానిటర్లు, అచ్చెరువొందించే గేమింగ్ను తదుపరి స్థాయికి తీసుకువెళ్ళేందుకు అనువుగా రూపొందించబడ్డాయి. నేటి నుండి ప్రీ-బుకింగ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి.
ఒడిస్సీ మానిటర్లు, ప్రపంచంలో మొట్టమొదటి 1000R గేమింగ్ మానిటర్లు. అంటే ఇందులో 1,000 మిల్లీ మీటర్ల కర్వేచర్ రేడియస్ ఉంటుంది. అత్యంత మనోహరంగా ఉండేందుకు, కంటికి అతి తక్కువ ఒత్తిడి కలిగించేందుకుగాను మనిషి కంటి యొక్క వంపుకు ఇది అనుగుణంగా ఉంటుంది. TÜV రీన్ల్యాండ్ అనే అగ్రశ్రేణి అంతర్జాతీయ సర్టిఫికేషన్ సంస్థ, ఒడిస్సీ మానిటర్ల అత్యుత్తమమైన పనితీరును ధృవీకరించింది. ఈ సంస్థ, సామ్సంగ్కు పరిశ్రమలో మొట్టమొదటి ఉత్తమ పనితీరు కలిగిన 1000R వంపు తిరిగిన డిస్ప్లే మరియు ఐ కంఫర్ట్ (కంటికి సౌకర్యం) సర్టిఫికేట్ ప్రదానం చేసింది.
మెరుపు వేగం, అతి తక్కువ ఏకాగ్రతభంగం, అతి ఎక్కువ ప్రతిస్పందనాత్మకతల కోసం గేమర్ల అవసరాలను తీర్చేందుకు ఒడిస్సీ మానిటర్లు 1 ఎంఎస్ ప్రతిస్పందనా టైమ్ మరియు 240 హెర్జ్ల రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. ఇందువలన, సాంప్రదాయ స్క్రీన్తో పోల్చి చూస్తే ప్రతి సెకండుకు స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే ఫ్రేముల సంఖ్య నాలుగు రెట్లవరకు ఉంటుంది. ఒడిస్సీ మానిటర్లు, ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి డ్యూయల్ క్వాడ్ హై-డెఫ్నిషన్(DQHD) మానిటర్లు. ఈ మానిటర్లు సుస్పష్టమైన QLED పిక్చర్ నాణ్యత ఉండి, అనుపమానమైన సవివరమైన, పిన్-షార్ప్ ఇమేజ్లతో మనోహరమైన గేమింగ్ అనుభవాన్ని కలిగిస్తాయి.
సామ్సంగ్ వారి సరికొత్త గేమింగ్ మానిటర్లు NVIDIA G-SYNC® కంపాటిబిలిటీ మరియు DP1.4 పై అడాప్టివ్ సింక్ను సపోర్ట్ చేసి, గ్రాఫిక్స్ కార్డ్ నుండి ప్రతి ఫ్రేమ్ను ఒడిస్సీ మానిటర్ మ్యాచ్ అయ్యేట్లు చేయటం ద్వారా గేమర్లకు ఏ ఫ్రేమ్ ఎప్పుడూ డ్రాప్ కాకుండా ఉండునట్లు చేస్తాయి.
ఇక డిజైన్ విషయానికి వస్తే, గేమింగ్ మానిటర్లు ఏ విధంగా కనిపించగలవనే విషయంలో ఈ రెండు మానిటర్లను పూర్తిగా ఒక కొత్త ఆలోచనతో మరలా డిజైన్ చేయటం జరిగింది.
“ఈ కొత్త ఒడిస్సీ పోర్ట్ఫోలియో వలన, గేమర్లు తమ పెర్ఫార్మెన్సులను గణనీయంగా మెరుగుపరుచుకునే అవకాశాన్ని కలిగించే, పరిశ్రమలో అగ్రశ్రేణి సాంకేతిక పరిజ్ఞానం మరియు డిజైన్తో ఆవిష్కరణను ప్రోత్సహించటాన్ని సామ్సంగ్ కొనసాగిస్తున్నదని ఋజువవుతుంది. గేమింగ్ అభిమానులు ఇప్పుడు, తదుపరి స్థాయి, ఉత్కంఠను కలిగించే, మనోహరమైన గేమింగ్ అనుభవాన్ని పొందగలుగుతారు. ఇందుకై వారికి, పరిశ్రమలో మునుపెన్నడూ లభించని 1000ఆర్ కర్వేచర్, 1 ఎంఎస్ రెస్పాన్స్ టైమ్, 240 హెర్జ్ల రిఫ్రెష్ రేట్, హెచ్ఆర్డి 10 ప్లస్, ఇంకా మరెన్నో ఫీచర్లు సహకరిస్తాయి. కర్వేచర్, సౌకర్యం మరియు పోటీలో ముందడుగులో ఉండే సద్గుణాల సమ్మేళనం, సామ్సంగ్ వారి ఒడిస్సీ వంపు తిరిగిన మానిటర్లు. ఈ మానిటర్ల విడుదలతో గేమింగ్ మానిటర్ మార్కెట్లో మా ఉనికి మరింత పటిష్టం కాగలదు,” ఆని పునీత్ సేఠీ, వైస్ ప్రెసిడెంట్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎంటర్ప్రైజ్ బిజినెస్, సామ్సంగ్ ఇండియా చెప్పారు.
సామ్సంగ్ ఒడిస్సీ గేమింగ్ మానిటర్లు
గేమింగ్ మునుపెన్నడూ లేనంత పోటీతో కూడుకున్నదిగా మారిన నేపథ్యంలో, అచ్చెరువొందించటం మరియు వేగం కీలకమైనవి. ఈ కొత్త మానిటర్ల గేమింగ్-కేంద్రిత, సాంకేతిక ఆవిష్కరణలు, గేమర్లకు కావలసిన స్పీడ్, రెస్పాన్సివ్నెస్ మరియు అకౌంట్లలోకి అతి తక్కువ డిస్ట్రాక్షన్లు, వాటికి అత్యుత్తమమైన గేమింగ్ అనుభవాన్ని సుసాధ్యం చేస్తాయి..
ఒడిస్సీ G9: అత్యంత మనోహరమైన గేమింగ్ అనుభవం
ఒక ర్యాపిడ్, 240 హెర్జ్ రిఫ్రెష్ రేట్,  1 ఎంఎస్ రెస్పాన్స్ టైమ్, 32:9 యాస్పెక్ట్ నిష్పత్తి, ఒక లోతైన మరియు ఆకట్టుకునే 1000ఆర్ కర్వేచర్, 1000 సిడి/ఎం2 గరిష్టమైన బ్రైట్నెస్లను 49-అంగుళాలు G9, ప్రపంచపు మొట్టమొదటి డ్యూయల్ క్వాడ్ హై-డెఫ్నిషన్ (DQHD; 5120×1440 రిజొల్యూషన్) గేమింగ్ మానిటర్ ఫీచర్ చేస్తుంది. ఈ మానిటర్, క్వాంటమ్ డాట్ సాంకేతిక పరిజ్ఞానంతో  పాటు HDR1000 VA ప్యానెల్ కలిగి ఉండి సజీవమైన రంగులు సుస్పష్టంగా చూపుతుంది. సత్వర రెస్పాన్స్ టైమ్ మరియు రిఫ్రెష్ రేట్, వాటితో పాటు పరిశ్రమలో అగ్రశ్రేణి 1000ఆర్ కర్వ్ సమ్మేళనం, డిస్ట్రాక్షన్లను మరియు లాగ్ టైమ్ను తొలగించి గెలుపుకు మరియు ఒటమికి మధ్య వారధిలా నిలిచే రెప్పపాటు కీలకమైన గేమింగ్ క్షణాల కోసం అల్ట్రా-స్మూత్ స్క్రీన్ మార్పులను ఈ సమ్మేళనం సృష్టిస్తుంది.
తెల్లని గ్లోసీ ఎక్స్టీరియర్, వెనుక కోర్ను కాంతివంతం చేసే ఫ్యూచరిస్టిక్ ఇన్ఫినిటీ కోర్లతో కూడిన నదరుగా కనిపించే కొత్త డిజైన్ G9లో కనిపిస్తుంది. ఇందులో 52 రంగులు మరియు ఐదు లైటింగ్ ఎఫెక్ట్ ఆప్షన్లు ఉంటాయి. ఈ డిజైన్ మరియు లైటింగ్ ఎఫెక్ట్లు, పోటీగా వస్తున్న మిగిలిన వాటితో పోల్చి చూసినా విలక్షణంగా నిలిచి, ఏ గేమింగ్ సెటప్నైనా పరిపూర్ణం చేస్తాయి.
ఒడిస్సీ G7: ఒక సరికొత్త గేమింగ్ అనుభవం
G7లో కూడా జి9లో ఉండే అదే రెస్పాన్స్ టైమ్, రిఫ్రెష్ రేట్, లోతైన వంపు కలిగిన డిస్ప్లే, ఇంకా జి9 యొక్క మొత్తం పనితీరు అంతా, జి9 కన్నా చిన్నదైన 32-అంగుళాలు మరియు 27-అంగుళాల మోడళ్ళలో లభించటాన్ని గేమర్లు అభినందించకుండా ఉండలేరు. G7 యొక్క క్వాడ్-హై డెఫ్నిషన్ (QHD; 2560×1440 రిజొల్యూషన్), 16:9 యాస్పెక్ట్ నిష్పత్తి మరియు HDR600 VA ప్యానెళ్ళను 600 cd/m2 గరిష్ట బ్రైట్నెస్ పరిపూర్ణం చేస్తుంది. అదనంగా, క్వాంటమ్ డాట్ టెక్నాలజీ కలిగిన G7 యొక్క QLED స్క్రీన్, కాంతివంతమైన వెలుతురులో కూడా చాలా స్పష్టంగా కనిపించే అసామాన్యమైన విస్తృతశ్రేణి రంగుల ఉత్పత్తిని కలిగిస్తుంది.  
G7ను స్లీక్గా, వెలుపల వైపు మాట్ బ్లాక్ మరియు గేమ్ ఆడేటప్పుడు స్థిరంగానో లేక డిమ్గానో నిలిచి ఉండగలగటమే కాక, గేమర్లు ప్రిఫర్ చేసే విధంగా రంగులను మార్చుకునే, రంగు-మారే వెనుక భాగపు కోర్ లైటింగ్ ఉండేలా పూర్తిగా రీడిజైన్ చేయటం జరిగింది. అంతే కాక, మానిటర్ల యొక్క ముందు వైపు బెజెల్కు డైనమిక్ ఆకారాలను మరియు లైటింగును చేర్చింది G7.

ఒడిస్సీ జి9, జి7 మానిటర్లను విడుదల చేసిన సామ్సంగ్
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

12:52 PM కోల్గేట్‌ సంస్థకు జరిమానా విధించిన వినియోగదారుల ఫోరం
12:37 PM ప్రేమోన్మాది సునీల్ కుమార్ అరెస్ట్...
12:31 PM ఏలూరులో విషాదం...
12:30 PM కేటీఆర్ సీఎం అవగానే టీఆర్ఎస్ లో బాంబు పేలుతుంది : బండి
12:20 PM శశికళను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని కోరిన దినకరన్
12:11 PM ఇండోర్​లో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి..
12:08 PM పోలీసులకు చిక్కిన హోసూరు దోపిడీ ముఠా
12:00 PM 25మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
11:57 AM యూట్యూబ్ ఛానెల్‌పై గూగుల్ నిషేధం
11:54 AM మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో బిగ్ బాస్ సోహెల్ సందడి..
11:47 AM ఆటో నడుపుతూ దొంగతనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
11:27 AM టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరాటే కళ్యాణీ స్ట్రాంగ్ వార్నింగ్
11:26 AM సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కె.నాయుడిపై మళ్లీ కేసు పెట్టిన శ్రీసుధ
11:25 AM జనగామలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
11:23 AM హైదరాబాద్‌లో దారుణం...
11:15 AM విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకోకండి : లోకేశ్
11:08 AM కరోనా స్ట్రెయిన్‌ వ్యాప్తి.. ప్రధాని కీలక ప్రకటన
11:00 AM దేశంలో కొత్తగా మరో 14వేల పాజిటివ్ కేసులు..
10:57 AM రైతు సంఘాల నేతలను చంపేందుకు పోలీసుల ప్లాన్..!
10:26 AM ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
10:16 AM రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కీలక సూచనలు
10:02 AM ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 2.7కేజీల బంగారం పట్టివేత
09:59 AM పెరిగిన పెట్రో ధరలు
09:21 AM విరాట్ కోహ్లీ మెసేజ్‌తో మొత్తం కథ మారిపోయింది
09:02 AM రికార్డు స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు
08:47 AM కాలుతున్న టైర్‌ను ఏనుగుపైకి విసిరేశారు..
08:28 AM ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దొంగల ముఠా హల్‌చల్
08:03 AM కిలిమంజారోను అధిరోహించిన తెలంగాణ యువతి
07:57 AM మరింత క్షీణించిన లాలూ ఆరోగ్యం
07:49 AM టైర్ల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
07:46 AM నేడు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష
07:44 AM నేరుగా రంగంలోకి దిగిన కేసీఆర్..ఉదోగ్యు‌ల‌ నుంచి..!
07:27 AM ప్రేమోన్మాది దారుణం..కత్తితో యువతి చేతి వేళ్లు తెగిపోయేంత..!
07:03 AM నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య
07:01 AM రష్మిక మందన్నకు భారీ షాక్...
06:54 AM ఢిల్లీ‌లో ఘోర అగ్ని‌ప్ర‌మాదం
06:45 AM కుక్క‌ల‌ను త‌ప్పించ‌బోయి చెట్ల‌లోకి దూసుకెళ్లి‌న కారు
09:53 PM గోదావరి నదిలో యువకుడు గల్లంతు
09:40 PM మార్చి నాటికి పాత 100 నోట్లు నిషేధం!
09:17 PM 24న వ్యవసాయ అధికారులతో సీఎం సమీక్ష
09:05 PM టెన్త్ విద్యార్థులకు అలర్ట్...
08:57 PM ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సీఎస్‌ లేఖ
08:49 PM చనిపోయిన రైతుల కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం
08:16 PM పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలి: సీపీఐ(ఎం)
08:02 PM ఎమ్మెల్యే రోజాపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
07:40 PM కేసీఆర్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ బృందం
07:36 PM భర్తను కొట్టి చంపి అడవిలో పాతిపెట్టిన భార్య
07:10 PM కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్త మృతి
06:32 PM కేంద్రం, రైతుల మధ్య ముగిసిన 11వ విడత చర్చలు
06:28 PM అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు
06:16 PM ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం
05:43 PM యువ జంట ఆత్మహత్య
05:33 PM యూపీఐ పేమెంట్స్ చేసే వారికి ముఖ్య గ‌మ‌నిక
05:19 PM ఐపీఎల్ ఆటగాళ్ల వేలం వాయిదా
05:16 PM ఆస్ప‌త్రి నుంచి క‌మ‌ల్‌హాస‌న్ డిశ్చార్జ్‌
05:12 PM వాట్సాప్‌కు ఝలక్‌...
05:05 PM జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్‌
04:58 PM బాలికపై మూడేళ్లుగా 44మంది లైంగికదాడి
04:39 PM లోయ‌లో ప‌డి ఆరుగురు వ‌ల‌స‌కూలీలు మృతి
04:29 PM పుణేలోని సీరమ్‌ ప్లాంట్‌ను సందర్శించిన ఫోరెన్సిక్ బృందం
03:59 PM లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్
03:51 PM షిషింగ్ హర్బ‌ర్‌లో అగ్ని‌ప్ర‌మాదం
03:41 PM నల్గొండ రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
03:37 PM అల్మాస్ పూర్ దళితులపై దాడి చేసిన గుండాలను శిక్షించాలి: కేవిపిఎస్
03:28 PM ఉద్యోగులకు వారంలో మూడు రోజులు సెలవులు..!
03:14 PM నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసిన హరీష్‌రావు
03:10 PM రేపు ధర్నా చౌక్‌లో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నిరాహారదీక్ష
02:56 PM ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు
02:43 PM ఫ్యాక్టరీ నుంచి విషవాయువు లీక్‌: ఏడుగురికి అస్వస్థత
02:31 PM మమతా బెనర్జీకి మరో షాక్
02:14 PM ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లపై జూన్ 21 వరకు స్టే
02:00 PM గవర్నర్ తో ముగిసిన నిమ్మగడ్డ రమేశ్ భేటీ
01:50 PM మే 29న కాంగ్రెస్ నూతన అధ్యక్షుని ఎన్నిక.!
01:38 PM క్షమాపణ చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..
01:26 PM సెర్చ్ ఇంజిన్ ఆపేస్తామంటూ.. గూగుల్ హెచ్చరిక
01:14 PM విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. అధికారుల్లో టెన్షన్
01:03 PM రైతులు అప్పు చెల్లించలేదని పొలం వేలం పెట్టిన బ్యాంకు అధికారులు
12:54 PM పేదలకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు : ఈటల
12:44 PM లాలూ ప్రసాద్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత..
12:34 PM కొమిరేపల్లిలోనూ వ్యాప్తి చెందిన వింత వ్యాధి..
12:23 PM సగం ఉడికిన చికెన్, గుడ్లు తినకండి : FSSAI
12:13 PM డ‌యాగ్నోస్టిక్ మినీ హ‌బ్ సెంట‌ర్‌ను ప్రారంభించిన కేటీఆర్
12:07 PM శివమొగ్గ భారీ పేలుడు ఘటనలో ఇద్దరు అరెస్ట్
11:56 AM శశికళ ఆరోగ్య పరిస్థితి విషమం.. నేతల్లో టెన్షన్
11:46 AM రూ.18వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
11:42 AM స్నేహం ముసుగులో బాలిక​పై సామూహిక లైంగిక దాడి
11:34 AM వరంగల్ జిల్లాలో దారుణం..
11:17 AM 100 రోజులు ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలి : బైడెన్
11:09 AM రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
11:01 AM కార్మిక,కర్షక రాష్ట్ర జాతరకు కార్మికుల ఘన స్వాగతం..
10:50 AM కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి..
10:39 AM నోయిడాలో ఆస్పత్రి వద్ద బాంబు కలకలం..
10:30 AM దేశంలో కొత్తగా 14వేల పాజిటివ్ కేసులు నమోదు..
10:02 AM తెలంగాణలో కరోనా కేసుల అప్ డేట్స్..
09:51 AM మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
09:37 AM దేశంలో కరోనా కట్టడి చేయలేకపోయాడని.. ప్రధాని రాజీనామా
09:25 AM చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుకు ఉతప్ప
09:15 AM టాలీవుడ్ యంగ్ హీరోకు బంజారాహిల్స్ పోలీసుల నోటీసులు
09:05 AM మన్యంకొండ ఘాట్​రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం..
08:53 AM ఫిబ్రవరి 1 నుంచి డాక్టర్ల సమ్మె: ఐఎంఏ

Top Stories Now

విరాట్ కోహ్లీ మెసేజ్‌తో మొత్తం కథ మారిపోయింది
రికార్డు స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు
కాలుతున్న టైర్‌ను ఏనుగుపైకి విసిరేశారు..
రష్మిక మందన్నకు భారీ షాక్...
నేరుగా రంగంలోకి దిగిన కేసీఆర్.. ఉదోగ్యు‌ల‌ నుంచి..!
ప్రేమోన్మాది దారుణం..కత్తితో యువతి చేతి వేళ్లు తెగిపోయేంత..!
ఆర్బీఐ కీల‌క ప్ర‌క‌ట‌నమార్చి నాటికి పాత 100 నోట్లు నిషేధం!
టెన్త్ విద్యార్థులకు అలర్ట్...పరీక్షలపై కీలక ప్రకటన
సీఎం కీలక నిర్ణయం.. వారి కుటుంబాల‌కు ప్రభుత్వ ఉద్యోగం
ఎమ్మెల్యే రోజాపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు..జబర్ధస్త్ షో ఒదిలేయ్ అంటూ.
భర్తను కొట్టి చంపి అడవిలో పాతిపెట్టిన భార్య.. విచారణలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి..
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్త మృతి
ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం
యువ జంట ఆత్మహత్య
యూపీఐ పేమెంట్స్ చేసే వారికి ముఖ్య గ‌మ‌నిక
వాట్సాప్‌కు ఝలక్‌...
బాలికపై మూడేళ్లుగా 44మంది లైంగికదాడి
లోయ‌లో ప‌డి ఆరుగురు వ‌ల‌స‌కూలీలు మృతి
ఉద్యోగులకు వారంలో మూడు రోజులు సెలవులు..!
ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.