హైదరాబాద్: నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బీజేపీ నేతలతో కలిసి అమిత్ షా నేరుగా చార్మినార్లోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm