హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఆదివారం సాయంత్రం సుభాష్నగర్ డివిజన్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ నాయకుడు అవినీతిపరుడంటూ కాంగ్రెస్ కార్యకర్తలు కరపత్రాలు పంచిపెట్టారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి దిగారు. పోలీసులు అక్కడికి చేరుకొని టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులను అడ్డుకోని వారిని అక్కడి నుంచి పంపించివేశారు.
Mon Jan 19, 2015 06:51 pm