హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్లో ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నగర వాసులకు అంజన్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm