హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయాడానికి మెల్ బోర్న్ నుండి వచ్చాడు ఓ యువకుడు. మెల్ బోర్న్ లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న రిత్విక్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయడానికై హైదరాబాద్ కు వచ్చాడు. తన తండ్రి జె. శంకరయ్య, తల్లి కవితలతో కలసి పేట్ బషీరాబాద్ పాఠశాల లోని పోలింగ్ కేంద్రం లో ఓటు వేశారు. కేవలం ఓటు హక్కు వినియోగించడానికై వచ్చిన రిత్విక్ కు ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని పలువురు అభినందిస్తున్నారు
Mon Jan 19, 2015 06:51 pm