హైదరాబాద్: జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యులేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఉత్తమ్ విలువ ఇప్పుడు తెలియకున్నా భవిష్యత్లో తెలుస్తుందన్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం సీరియస్గా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. త్వరలో ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలుస్తానని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm