ఢిల్లీ: భారత యువ క్రికెటర్లు మహ్మద్ సిరాజ్పై వాషింగ్టన్ సుందర్ ఆసీస్ ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక వెల్లడించింది. బ్రిస్బేన్లో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఈ సంఘటన జరిగింది. సిరాజ్ను 'మొద్దబ్బాయి' అని ఓ ప్రేక్షకుడు అన్నట్లు సదరు పత్రిక పేర్కొంది. మూడో టెస్టులోనూ సిరాజ్పై చేసిన జాత్యహంకార వ్యాఖ్యల దుమారం చల్లారకముందే ఆసీస్ అభిమానులు మరోసారి అదే తీరును పునరావరృతం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm