హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా నేతృత్వంలోని బృందం ఈరోజు నుంచి బంగాల్, అసోంలో పర్యటించనుంది. బంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా, కమిషనర్లు సుశీల్ చంద్ర, రాజీవ్ కుమార్తో పాటు ఇతర అధికారులు నేటి నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై ఈ బృందం సమీక్ష నిర్వహించనుంది.
Mon Jan 19, 2015 06:51 pm