హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 470 పాయింట్లు నష్టపోయి 48,564కి పడిపోయింది. నిఫ్టీ 152 పాయింట్లు కోల్పోయి 14,281 వద్ద స్థిరపడింది.
Mon Jan 19, 2015 06:51 pm