హైదరాబాద్ : వరద సాయం పంపిణీపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. వరద సాయం పంపిణీలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ రాసిన లేఖపై సోమవారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎల్.రవిచందర్ను అమికస్ క్యూరీగా నియమించింది.
Mon Jan 19, 2015 06:51 pm