హైదరాబాద్ : ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, కీలక అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm