అమరావతి: నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. పోలవరం పెండింగ్ నిధులు, హైకోర్టు తరలింపు తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో జగన్ చర్చించే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm