చెన్నై: ఏనుగు మృతి కేసులో ఇద్దరు నిందితులను మదుమలై అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని మదుమలై అడవిలో అక్రమంగా కాటేజీ నడుపుతూ ఏనుగు మృతికి కారణమైన ఇద్దరిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. మాసినగుడి గ్రామంలోకి వచ్చిన ఏనుగును తరిమిగొట్టడానికి కాలుతున్న టైరు ముక్కను విసిరి వేయడంతో ఆ ఏనుగు తీవ్ర గాయాలతో మరణించింది.
Mon Jan 19, 2015 06:51 pm