హైదరాబాద్: బంగారం ధర భారీగా పెరిగింది. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.337 పెరిగి.. రూ.46, 372కు చేరింది. కిలో వెండి ధర రూ. 1,149 వృద్ధితో రూ.69,667కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా దేశ రాజధానిలో బంగారం ధర పెరిగినట్లు మార్కెట్ల్ విశ్లేషకులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,808 గా ఉంది. వెండి ధర ఔన్సుకు 28.08 డాలర్ల వద్దకు చేరింది.
Mon Jan 19, 2015 06:51 pm