హైదరాబాద్: నగరంలోని హిమాయత్నగర్ వై జంక్షన్ వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పడంతో భార్యాభర్తలు ఇద్దరు కిందపడిపోయారు. అదే సమయంలో వెనుక నుండి వస్తున్న బస్సు బలంగా తగలడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm