హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రొ. నాగేశ్వర్ కు తమ మద్దతు ఉంటుందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) తెలిపింది. వారి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm