నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని ఆత్మనిర్భర్ కింద ఇంతవరకు దరఖాస్తు ఇచ్చి రుణము పొందని వారికి ఫిబ్రవరి 27 నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు నగరంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు నుండి రుణ మేళ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు కావున గతంలో రూమ్ గురించి దరఖాస్తు ఇచ్చిన దరఖాస్తుదారులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని విజ్ఞప్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Feb,2021 07:30PM