హైదరాబాద్ : ఏపీలో ఇవాళ కొత్తగా 115 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 93 మంది చికిత్సకు కోలుకున్నారు. చిత్తూర్ జిల్లాలో ఒకరు మరణించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 8,90,556 మంది కరోనా బారినపడ్డారు. 8,82,462 మంది చికిత్సకు కోలుకోగా.. మరో 921 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ ప్రభావంతో 7173 మంది మృత్యువాతపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm