హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాజ్గిరిలోని వసంతపురి కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. తన ఇంటి బాత్రూంలో బాలుడు ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. విద్యార్థి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm