Jan 17,2018 02:01PM-7
హైదరాబాద్ : కాచిగూడలోని వెంకటేశ్వర నగర్ లో నడి రోడ్డు పై రెండు గ్యాంగ్ లు కొట్టుకున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్రంగా వారు దాడి చేసుకున్నారు. ఇరువర్గాలు కాచిగూడ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘర్షణలో అంబర్ పేటకు చెందిన ముగ్గురు రౌడీ షీటర్లు ఉన్నట్టు సమాచారం ఉంది. పోలీసులు కేవలం పిటి కేసు నమోదు చేసి వదిలేశారు.