Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • వేసవి రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు
  • రాహుల్‌ను హత్య చేయాలని కుట్ర: కాంగ్రెస్ సంచలన ఆరోపణ
  • వెలుగుచూసిన మరో ‘సైబర్‌’ మోసం
  • లేడీ కిలాడీ అరెస్ట్
  • నేడు రాత్రి 7గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
పార్ల‌మెంట్‌కు ముందు చెప్ప‌డం నా బాధ్యత | BREAKING NEWS | www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

పార్ల‌మెంట్‌కు ముందు చెప్ప‌డం నా బాధ్యత

Mar 20,2018 05:03PM-1

న్యూఢిల్లీ : ఇరాక్‌లోని మోసుల్‌లో చనిపోయిన 39 మంది భారతీయుల గురించి ముందుగా పార్లమెంట్‌లో చెప్పడాన్ని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సమర్థించుకున్నారు. ఆ బంధీ మృతుల గురించి పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాతనే ఈ సమాచారాన్ని వెల్లడించినట్లు ఆమె చెప్పారు. పార్లమెంట్ కంటే ముందు మాకెందుకు చెప్పలేదని కొందరు బాధితులు ప్రశ్నిస్తున్నారు, కానీ పార్లమెంటరీ వ్యవస్థలో ముందు ఆ విషయాన్ని సభలో చెప్పాలని, ఆ బాధ్యతతోనే ముందుగా ఆ బంధీలు చనిపోయారన్న అంశాన్ని పార్లమెంట్‌లో వెల్లడించినట్లు సుష్మా తెలిపారు. ఇవాళ రాజ్యసభలో మోసుల్ మృతుల పట్ల కేంద్ర మంత్రి సుష్మా ప్రకటన చేశారు. దీంతో ఆ అంశం వివాదాస్పదమైంది. 39 మంది కుటుంబసభ్యులకు మరణవార్తను వెల్లడించకుండానే పార్లమెంట్‌లో ఎలా చెబుతారని ప్రశ్నలు వెల్లువతాయి. అయితే రాజ్యసభలో తాను చేసిన ప్రకటనను సుష్మా సమర్థించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వల్ల లోక్‌సభలో నివాళి అర్పించలేకపోయామన్నారు. మృతుల గురించి ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపిన తర్వాతనే ఈ విషయాన్ని రూఢీ చేశామన్నారు. బంధీల ఆధారాల కోసం వాళ్లను అడిగినట్లు కూడా ఆమె గుర్తు చేశారు. 38 మంది మృతుల డీఎన్‌ఏ శ్యాంపిళ్లు మ్యాచ్ అయ్యాయని, మరో బాధితుడి వెరిఫికేషన్ జరుగుతోందన్నారు. భారతీయ బంధీలు బ్రతికున్నారన్న విషయంలో ఇన్నాళ్లూ తమకు స్పష్టమైన సమాచారం లేదన్నారు. 2014, 2017లోనూ అదే జరిగిందన్నారు. మేం ఎవరికీ తప్పుడు సంకేతాలివ్వలేదన్నారు. మృతిచెందిన వారిలో 27 మంది పంజాబ్, 6 బిహార్, 4 హిమాచల్ ప్రదేశ్, ఇద్దరు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారున్నారు. ఇస్లామిక్ చెర నుంచి తప్పించుకుని వచ్చిన హర్జిత్ మాషిని ఎవరూ వేధించలేదని సుష్మా తెలిపారు.

పార్ల‌మెంట్‌కు ముందు చెప్ప‌డం నా బాధ్యత
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

09:29AM వేసవి రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు
09:28AM రాహుల్‌ను హత్య చేయాలని కుట్ర: కాంగ్రెస్ సంచలన ఆరోపణ
09:26AM వెలుగుచూసిన మరో ‘సైబర్‌’ మోసం
09:25AM లేడీ కిలాడీ అరెస్ట్
08:44AM నేడు రాత్రి 7గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల
08:43AM మరో కానిస్టేబుల్ రాసలీలలు...
08:42AM తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
08:41AM కారులో మంటలు...తప్పిన ప్రమాదం
08:41AM పెళ్లి భోజనాలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం...
08:40AM లారీని ఢీకొన్న కారు
08:39AM టుస్సాడ్స్‌లో మ‌హేష్ మైన‌పు బొమ్మ‌
08:38AM నేడు ఖైదీల కళాఖండాల ఎగ్జిబిషన్ ప్రారంభం
08:36AM రాజీ చేసుకున్న ఎమ్మెల్యే చింతమనేని
07:43AM మే 18న గుంటూరులో మిలీనియం మార్చ్‌
07:35AM కనిష్క్ ఆస్తుల జప్తు
07:26AM అమరావతి తీర్పుపై ఎన్జీటీలో రివ్యూ పిటిషన్‌
07:00AM కేసీఆర్‌ ఫొటోతో ఉన్న హోర్డింగ్‌ ఎక్కి యువకుడి హల్ చల్
06:58AM చైనా చేరుకున్న మోడీ
06:52AM పంజాబ్‌కు హైదరాబాద్‌ షాక్‌..
06:48AM మే 7న బస్‌భవన్ ముట్టడి
06:47AM రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు కోహ్లి పేరు...
06:46AM స్కూల్ వ్యాన్ ను ఢీకొన్న పాల ట్యాంకర్...
06:45AM బిజెపితో కాంగ్రెస్ పొత్తు...
06:44AM జస్టిస్ జోసెఫ్ నియామకం తాత్కాలికంగా నిలిపివేత...
06:44AM నేడు కర్నాటకలో రాహుల్ పర్యటన
06:43AM తెలంగాణ రాష్ట్ర స‌మితి 17వ వార్షికోత్సవం
09:41PM పది అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల
09:37PM వ్యక్తిగతంగా పవన్‌ కల్యాణ్‌ అంటే నాకు ఎప్పుడూ గౌరవమే : లోకేష్‌
09:36PM పంజాబ్‌ విజయలక్ష్యం 133
09:32PM కన్నా రాజీనామా పెద్ద డ్రామా : అచెన్నాయుడు
09:31PM పంజాగుట్ట పీఎస్‌ను సందర్శించిన ట్రైనీ ఐపీఎస్‌లు
09:01PM సినీ పరిశ్రమపై నాకు అవగాహన లేదు :మంత్రి లోకేష్‌
08:49PM మూడు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్
08:48PM ఉప ఎన్నికల షెడ్యూలు విడుదల: సీఈసీ
08:40PM జియోనీ నుంచి కొత్తగా రెండు స్మార్ట్ ఫోన్లు!
08:31PM మేడమ్‌ టుస్సాడ్స్‌లో మెలానియా
08:27PM క్యాష్‌ వ్యాన్‌పై కాల్పులు..ఇద్దరు మృతి..11లక్షలు లూటి!
08:22PM సరికొత్త ఫీచర్లతో ఒప్పో ఏ83 స్మార్ట్‌ఫోన్‌ విడుదల
08:19PM వడదెబ్బతో ఇద్ద‌రు మృతి
08:17PM రెండు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌
08:03PM యోగి ఆదిత్యనాథ్‌కు నిరసన సెగ
07:50PM ముగిసిన ఆనం వివేకానంద రెడ్డి అంత్యక్రియలు
07:42PM చంద్రబాబుతో భూమా కుటుంబ సభ్యులు, ఏవీ సుబ్బారెడ్డి సమావేశం
07:41PM టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు
07:40PM ఐటీ శాఖ దాడులు కోట్లలో నగదు సీజ్‌!
07:32PM చైనా బయల్దేరి వెళ్లిన ప్రధాని మోడీ
07:24PM రైతుల కోసమే రాజీనామా చేసా : లక్ష్మీనారాయణ
07:17PM ఐస్‌క్రీములు, సోడాలు అమ్మిన రామ్‌ చరణ్‌ తేజ్‌..
07:07PM రాజకీయ పార్టీని స్థాపించిన మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌!
07:02PM విద్యుత్ కార్మిక సంఘం కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఎంపీ కవిత
07:01PM చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పవన్‌ పర్యటన వాయిదా
06:58PM గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
06:54PM రూ.15లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
06:51PM తెలుగు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ
06:50PM యెస్‌ బ్యాంకు ఫలితాలు ఆదుర్స్..!
06:48PM రేపు మరో రూ.500 కోట్లు నేరుగా ప్రింటింగ్ నుంచి వస్తున్నాయి: బాబు
06:44PM కుట్రలతో జనసేనానిని ఆపలేరు : పవన్ కల్యాణ్
06:42PM టీటీడీ నుండి ఎమ్మెల్యే అనిత తొలగింపు..
06:41PM మా అక్కపై విమర్శలు చేస్తే ఊరుకోం: భూమా మౌనిక
06:40PM చాంపియన్స్ ట్రోఫీ రద్దు.. టీ20 వరల్డ్‌కప్‌కు గ్రీన్ సిగ్నల్
06:37PM పీఎంఎల్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ!
06:02PM ఆటోలను ఢీకొన్న జీప్..
05:55PM తండ్రి క‌ళ్ల ముందే..ప్రాణాలు విడిచిన కుమార్తె!
05:53PM మహిళా న్యాయవాది నేరుగా సుప్రీం జడ్జిగా నియామకం!!..
05:37PM శ్రీ రెడ్డి.. కేటీఆర్‌కు ట్వీట్..
05:32PM ఎంపీసీసీ ఛీప్‌గా కమల్‌నాథ్‌!
05:23PM మోడీ టూర్... చైనాలో భద్రత కట్టుదిట్టం...
05:21PM ఇక రైలు టికెట్ పై మలయాళ భాష..
05:21PM హైదరాబాద్‌లో ఐటీ దాడులు.. భారీ నగదు పట్టివేత
05:08PM మేం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు: ఈటల
05:04PM మోడీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం : టీడీపీ ఎంపీ కొనకళ్ల
05:03PM కాంగ్రెస్ 'ప్రజాగ్రహా ర్యాలి' : రఘువీరా
05:02PM బ్యాంకుల్లో నగదు కొరతకు ఇదే కారణం!!..
05:01PM స్టాక్‌ మార్కెట్లకు కొనుగోళ్ల అండ!
04:50PM 'అర్జున్‌`కు రోహన్‌ బొపన్న, యుకీ బాంబ్రీ
04:38PM వడ్డీ రేట్లను భారీగా పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
04:35PM క్యాస్టింగ్‌ కౌచ్‌పై శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు
04:31PM ఏ పార్టీలోను చేరే ఉద్ధేశ్యం లేదు : జేడీ లక్ష్మీనారాయణ
04:30PM శ్రీలంకలో మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం
04:26PM అసూయతోనే పార్శిల్‌ బాంబు.. మిస్టరీని చేధించిన పోలీసులు
04:24PM నారాయణ విద్యాసంస్థలపై హైకోర్టులో పిటీషన్
04:23PM విస్తృతంగా ప్రజల్లోకి వెళుతోన్న సీబీఐ మాజీ జేడీ
04:20PM ట్రంప్ ప్రతిపాదన.. తెలుగు ఎన్‌ఆర్‌ఐలు ఆందోళన
03:49PM త్వరితగతిన రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తి : ఈటల
03:48PM లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు…
03:48PM మహేశ్ బాబు నటన అద్భుతం: వెంకటేశ్
03:43PM పవన్‌కల్యాణ్ ట్యాంపరింగ్ చేసినట్లు తేల్చిన పోలీసులు
03:42PM బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా కొత్త పార్టీ: ఆర్‌.కృష్ణయ్య
03:41PM జడ్జిల నియామకంలో కేంద్రం జోక్యం ఉండొద్దు: సీపీఎం
03:36PM టెన్త్ ఫలితాల విడుదల సమయంలో మార్పు
03:35PM నారాయణ విద్యాసంస్థలపై పిటీషన్..
03:24PM కథువా ఘటన: మరో చోటుకు ట్రాన్స్‌ఫర్ చేస్తాం: సుప్రీం
03:19PM దారుణం.. మహిళను ఈడ్చుకెళ్లి అత్యాచారయత్నం..
03:01PM అంచనాలను మించిన ఫెస్‌బుక్‌ ఫలితాలు..!
02:55PM జౌళి, హస్తకళల ప్రోత్సాహానికి అనేక కార్యక్రమాలు: కేటీఆర్
02:55PM ఎల్ఎల్ఆర్ అభ్యర్ధుల ఆందోళన..
02:54PM ప్లీనరీలో మంచి నిర్ణయాలు : మంత్రి లక్ష్మారెడ్డి
02:48PM రేణుకా చౌదరికి శ్రీరెడ్డి కతజ్ణతలు
02:30PM మంత్రి పదవి వద్దన్న గొప్ప నేత వివేకా : చంద్రబాబు
02:17PM గవర్నర్ తన ఇంటి పేరు మార్చుకోవాలి: పొన్నం

Top Stories Now

దారుణం.. మహిళను ఈడ్చుకెళ్లి అత్యాచారయత్నం..
పవన్‌కల్యాణ్ ట్యాంపరింగ్ చేసినట్లు తేల్చిన పోలీసులు
శ్రీ రెడ్డి.. కేటీఆర్‌కు ట్వీట్..
తండ్రి క‌ళ్ల ముందే..ప్రాణాలు విడిచిన కుమార్తె!
అక్కను వేలెత్తి చూపిస్తే ఊరుకోం..
అసూయతోనే పార్శిల్‌ బాంబు..
రంగమ్మ
ధోనీ
షమీ
హైదరాబాద్ మహాసభల చైతన్యం 1964ను గుర్తు చేస్తుంది
లైంగిక బాబాకు యావజ్జీవం
ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో జబర్దస్త్‌ టీం హల్‌చల్‌

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.