Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • పాకిస్తాన్ తో ఆడాలి...ఓడించాలి: గవాస్కర్
  • సియోల్‌ యూనివర్సిటీలో గాంధీ ప్రతిమ ఆవిష్కరణ..
  • తీవ్రమైన అస్వస్థతకి గురైన దర్శకుడు కోడి రామకృష్ణ
  • పార్లే ఆగ్రో సంస్థతో ఎన్టీఆర్ బిగ్ డీల్
  • షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లలో చిరుత కలకలం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
డిగ్రీ చదివే విద్యార్థులే లేరా? | BREAKING NEWS | www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

డిగ్రీ చదివే విద్యార్థులే లేరా?

Jun 20,2018 11:06AM-1

హైదరాబాద్‌: రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) రెండో విడత సీట్లను మంగళవారం కేటాయించారు. 44 డిగ్రీ కాలేజీల్లో సున్నా ప్రవేశాలున్నాయి. ఈ మేరకు మంగళవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ తుమ్మల పాపిరెడ్డి, దోస్త్‌ కన్వీనర్‌ ఆర్‌ లింబాద్రి మాట్లాడుతూ 188 కాలేజీల్లో 25 కంటే తక్కువ ప్రవేశాలున్నాయని చెప్పారు. 366 కాలేజీల్లో 50 కంటే తక్కువ ప్రవేశాలున్నాయని అన్నారు. 584 కాలేజీల్లో 100 కంటే తక్కువ ప్రవేశాలున్నాయని వివరించారు. దోస్త్‌ రెండో విడతలో 70,925 మందికి సీట్లు కేటాయించామని చెప్పారు. మొదటి విడతలో 80,678 మంది చేరారని అన్నారు. మొదటి, రెండో విడత కలిపి 1,51,603 మందికి సీట్లు కేటాయించామని చెప్పారు. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో 36,491 మందికి, ఎయిడెడ్‌లో 9,002 మందికి, యూనివర్సిటీ కాలేజీల్లో 3,413 మందికి, ప్రయివేటులో 1,01,571 మందికి, ప్రయివేటు అటానమస్‌ కాలేజీల్లో 995 మందికి, రైల్వే డిగ్రీ కాలేజీలో 131 మందికి సీట్లు కేటాయించామని వివరించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మొదటి ప్రాధాన్యం ఇచ్చి సీట్లు పొందిన విద్యార్థులకూ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ సిస్టం ఆధారంగా వెబ్‌సైట్‌లో నమోదు చేసేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. తప్పనిసరిగా కేటాయించిన కాలేజీలో చేరాలన్న నిబంధనను సడలిస్తామని చెప్పారు. రెండో విడతలో సీట్లు కేటాయించిన విద్యార్థులు ఈనెల 25వ తేదీ వరకు కాలేజీల్లో చేరేందుకు అవకాశముందని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

01:56PM పాకిస్తాన్ తో ఆడాలి...ఓడించాలి: గవాస్కర్
01:49PM సియోల్‌ యూనివర్సిటీలో గాంధీ ప్రతిమ ఆవిష్కరణ..
01:48PM తీవ్రమైన అస్వస్థతకి గురైన దర్శకుడు కోడి రామకృష్ణ
01:41PM పార్లే ఆగ్రో సంస్థతో ఎన్టీఆర్ బిగ్ డీల్
01:35PM షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లలో చిరుత కలకలం
01:32PM అజిత్ 'విశ్వాసం' నుంచి ఫస్టు లుక్
01:31PM 25న ఏపీ కేబినెట్ సమావేశం
01:25PM హరీష్‌‌రావు తప్పు చేశారు కాబట్టే...జగ్గారెడ్డి
01:08PM రేపు కాశ్మీరీ విద్యార్థుల పిటిషన్‌ను విచారించనున్న సుప్రీం..
12:58PM రెండో రోజు మహారైతుల మహా 'లాంగ్‌ మార్చ్‌'
12:58PM పూంచ్ సెక్టార్‌‌లో పాక్ సైన్యం కవ్వింపులు...
12:54PM 61 బాల్స్ లో సెంచరీ సాధించిన పూజారా..
12:51PM బాధ్యతలు స్వీకరించిన జగదీష్‌, నిరంజన్‌ రెడ్డి..
12:48PM దేశీయ ఫైటర్‌ జెట్‌ తేజోస్‌లో విహరించిన రావత్‌
12:45PM తమిళనాడులో ఐటీ దాడులు..
12:42PM ఆశారాం బాపూ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ
12:40PM ఇంటెలిజెన్స్‌ నివేదికను ఎందుకు పట్టించుకోలేదు ?
12:23PM రాఫెల్‌ తీర్పును సమీక్షించనున్న సుప్రీం..
12:19PM ఇంటలీజెన్స్ నుండి హెచ్చరిక మరో దాడికి అవకాశం..
12:12PM హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం..
12:05PM లాభాలతో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు..
12:03PM నేటి ఒడిశా బంద్‌కు కాంగ్రెస్‌ మద్దతు
11:58AM పాకిస్తాన్‌ ముర్దాబాద్‌ అంటే చికెన్‌పై రూ. 10 తగ్గింపు
11:47AM ప్రిన్స్ సల్మాన్ కు బంగారు తుపాకిని కానుకగా ఇచ్చిన పాక్‌..
11:39AM కేటీఆర్‌‌ను కలిసిన మంత్రి తలసాని
11:36AM ప్రముఖ కోచ్‌పై పదేళ్ల పాటు నిషేధం..
11:33AM జమ్మూలో నేడు ఏడుగంటల పాటు కర్ఫ్యూ సడలింపు
11:30AM కాంగ్రెస్‌-సీపీఐ(ఎం)ల మధ్య సీట్ల సర్దుబాటులో ప్రతిష్టంభన
11:24AM వరల్డ్ కప్‌లో పాక్‌ అవసరమా..తొలగించండి!
11:12AM తలసానికి శుభాకాంక్షలు తెలిపిన 'మా' సంఘం..
11:06AM బాలీవుడ్‌ నిర్మాత రాజ్ కుమార్ మృతి..
10:58AM ఆ ఆస్పత్రిలో ఐదేళ్లలో వెయ్యి మందికిపైగా శిశువులు మృతి...
10:43AM ఈ నెల 24 నుంచి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం...
10:34AM మరో నాలుగు రోజుల్లో ముగియనున్న నుమాయిష్‌..
10:28AM నేటి నుంచి సునందాపుష్కర్‌ కేసు విచారణ
10:23AM రేపు నెల్లూరులో రాష్ట్రపతి పర్యటన
10:20AM రికార్డు సృష్టించిన క్రిస్‌ గేల్‌..
10:16AM రేపు తిరుపతిలో రాహుల్‌ పర్యటన
10:13AM ఇబ్రహీంపట్నం వద్ద బస్సులో మంటలు
10:11AM నేడు రాజమండ్రిలో అమిత్‌షా పర్యటన..
09:30AM నేడు సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం..
09:28AM దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన మోడీ..
09:26AM బస్సు ఢీకొని విద్యార్థి మృతి..
09:24AM జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు..
09:20AM పాకిస్థాన్ సినీనటుడిపై పోలీసు కేసు..
09:16AM పుల్వామా దాడిపై స్పందించిన పాక్‌ మాజీ అధ్యక్షులు..
08:46AM ఇమ్రాన్‌పై ట్వీట్ల దాడి చేసిన వర్మ..
08:41AM రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి..
08:38AM నేడు విడుదల కానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌..
08:35AM మల్టీప్లెక్స్‌ల వైపు అధికారుల చూపు..
08:25AM గోల్కొండ కోటను సందర్శించిన అమెరికా బృందం
08:24AM పట్టుబడ్డ తమిళ జాలర్లు...అధికారుల చర్చలు
08:08AM ఈ నెల 26న అయోధ్య కేసు విచారణ..
08:06AM విజయవాడలో కారు బీభత్సం..
08:04AM నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్న మంత్రులు..
07:59AM 7వ వేతన స్కేల్‌ అమలు కోసం వినతి పత్రం..
07:50AM అమర జవాన్ల కుటుంబాలకు టీఎస్‌ ఐపీఎస్‌ల అండ..
07:47AM 24న ఈబీసీ కృతజ్ఞత సభ
07:44AM కవ్వాల్‌ అభయారణ్యానికి భద్రత పెంచండి..
07:42AM నేడు ప్రారంభం కానున్న ఆర్‌అండ్‌డీ సదస్సు..
07:37AM జమ్మూకాశ్మీర్ రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం
07:34AM జేఎన్‌టీయూ-హైదరాబాద్‌లో 23న మెగా జాబ్‌మేళా
07:29AM బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..
07:24AM రైతు ఖాతా నుంచి రూ.4.34లక్షలు దోచుకున్న సైబర్‌ ...
07:18AM సీఎం ఆమోదం కోసం ఎలక్ట్రికల్‌ బస్సుల ఫైల్‌..
07:15AM ఐసీడీఎస్‌ ప్రాజెక్టులో ఉద్యోగాల భర్తీ..
07:10AM ఏప్రిల్‌ 5 నుంచి జాతీయ ఫొటోగ్రఫీ ప్రదర్శన
07:02AM రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు..
06:55AM టౌన్‌ ప్లానింగ్‌ ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా..
06:52AM కాగజ్‌నగర్‌‌కు ఉప్పల్‌లో.. శాతవాహనకు జనగామలో హాల్ట్
06:46AM కాన్పూర్-భివానీ కిలాడి రైలులో పేలుడు
06:43AM జవాన్లకు నివాళులర్పిస్తూ పెట్రోల్ బంకుల బంద్..
06:40AM టీఎస్‌ ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల వాయిదా..!
06:36AM బోరు బావిలో పడిన ఆరేళ్ల బాలుడు...
06:31AM సీఎస్‌, ఈఎన్‌సీలకు సుప్రీం నోటీసులు..
06:27AM సరిహద్దులో అలజడి సృష్టించిన పావురం..
06:18AM అమెరికాలో తెలంగాణ వ్యక్తి మృతి..
09:43PM బైక్ ను ఢీకొట్టిన 'వందేభారత్' ఎక్స్ ప్రెస్..
09:33PM నాగబాబు నాకు అన్నయ్య లాంటివాడు: పృథ్వీరాజ్
09:25PM జగన్‌ను భూస్థాపితం చేస్తా: కేఏ పాల్
09:19PM డీఎంకేతో పొత్తు ఖరారు చేసుకున్న కాంగ్రెస్..
09:16PM ఏటీఎం దొంగల అరెస్ట్
09:01PM ఇంజినీర్స్ రిక్రూట్ మెంట్ లో సన్నీ లియోన్ టాప్...!
08:56PM పాకిస్థాన్‌కి తగిన గుణపాఠం చెప్పాలి: చాహల్
08:49PM ప్రభాస్‌కు అజిత్ సర్‌ప్రైజ్‌‌
08:41PM ఫిబ్రవరి 9నే దాడి చేయాలనుకున్నారు..
08:30PM జనసేన అభ్యర్థులకు పార్టీ డెడ్ లైన్
08:28PM ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్‌: సీఈవో రజత్ కుమార్
08:19PM హత్యకేసు..కోర్టులో లొంగిపోయిన నిందితుడు
08:10PM చంద్రబాబును ఇరికించాలని చూస్తున్నారు: రేవంత్ రెడ్డి
08:06PM తలసానితో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే భేటీ
08:04PM మోడీ రాజీనామా చేయాలి: చంద్రబాబు
07:50PM రైల్వేలో 1.3 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్
07:43PM పాక్ ప్రభుత్వంపై దుష్ప్రచారం వద్ధు : ముషారఫ్
07:39PM మంచు చరియలు విరిగి పడటంతో ఆరుగురు జవాన్లు మృతి
07:38PM నన్ను వెళ్లనివ్వండి..ఈడీ అధికారులను అభ్యర్థించిన రాబర్ట్ వాద్రా
07:37PM ట్రంప్ ను తీసుకొచ్చి 10 బిలియన్ డాలర్లను ఇప్పిస్తా : పాల్
07:33PM బావిలో పడి అన్నదమ్ములు మృతి
07:11PM మెహబూబాపై కేంద్రమంత్రి ఫైర్
07:04PM పరారీలో ఉన్న ఎమ్మెల్యే అరెస్ట్

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.