Nov 15,2019 10:09AM మంగళగిరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో పర్యటిస్తున్నారు. మంగళగిరిలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాన్ని జనసేనాని ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఈ ఆహార శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి