నవతెలంగాణ కంటేశ్వర్
ఎస్ ఎస్ సి, ఇంటర్మీడియట్ 2020, 21 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ తేదీని అపరాధ రుసుము ఎస్ ఎస్ సి ₹100, ఇంటర్మీడియట్ రెండు వందల రూపాయలతో ఈ నెల 25వ తేదీ లోపు పొడిగించడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ శనివారం తెలియజేశారు. కావున ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఓపెన్ స్టడీ సెంటర్ల నందు ప్రవేశం పొందవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ తుల రవీందర్ 8008403518 కి సంప్రదించాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 Jan,2021 02:42PM