Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వికారాబాద్‌లో రైతుల రాస్త‌రోకో..భారీగా ట్రాఫిక్ జామ్‌| Mofussil |Telangana Roundup| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తెలంగాణ రౌండప్
  • ➲
  • స్టోరి
  • 22 Jan,2021 04:23PM

వికారాబాద్‌లో రైతుల రాస్త‌రోకో..భారీగా ట్రాఫిక్ జామ్‌

నవతెలంగాణ- యాలాల
వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీ నారాయణ పూర్ చౌరస్తాలో శుక్రవారం జుంటిపల్లి ప్రాజెక్టు ఆయకట్టుకు అసలు సాగునీరు వదలటం లేదని అక్కంపల్లి ఆయకట్టు దారులు స్థానిక ఎం.పీ.టీ.సి. సభ్యులు కె.మానిక్యమ్మ మల్లప్ప  ఆధ్వర్యంలో  పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. తాండూర్ - కోడంగల్ మార్గంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. రైతుల రాస్తారోకో యాలాల మండల కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షులు, బీమప్ప, జిల్లా కెవిపిస్ అధ్యక్షులు ఉప్పలి మల్కయ్య మద్దతు తెలిపారు. రైతులు ఆగ్రహంతో  ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎం.పీ.టీ.సీ. సభ్యులు మానిక్యమ్మ మల్లప్ప మాట్లాడుతూ.. గత ఆరు ఏండ్లుగా చిన్న నీటి పారుదల శాఖ అధికారులు జుంటిపల్లి ప్రాజెక్టు కుడి కాలువ కింద ఆయకట్టు దారులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతుల రాస్తారోకో విషయాన్ని తెలుసుకున్న తాండూరు రూరల్ ఇన్చార్జి సి.ఐ.రవికుమార్, యాలాల ఎస్.ఐ.అశోక్ బాబు వెంటనే రంగప్రవేశం చేశారు. అక్కంపల్లి  రైతుల  సాగు నీరు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సి.ఐ. రవికుమార్ చిన్న నీటి పారుదల శాఖ ఎక్జిక్యూటివ్  ఇంజనీర్, సుందర్ తో  ఫోన్ లో మాట్లాడాగ, మూడు రోజుల గడువులో  అక్కంపల్లి  రైతుల పంటల సాగునీరు సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించడంతో అదే విషయాన్ని సిఐ రవికుమార్ రైతులకు చెప్పారు. దీంతో రైతులు రాస్తారోకో కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు. 2016, ఆగస్టు నెలలో రూ. 155.75 లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేయగ, అప్పటి రాష్ట్ర రవాణా మంత్రి, పట్నం మహేందర్ రెడ్డి ప్రాజెక్టు అభివృద్ధి పనులను శంకుస్థాపన గావించారని గుర్తు చేశారు. పనుల నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు మారుతున్నారు కాని ప్రాజెక్టు కుడి కాలువ ఆయకట్టు దారులకు సంపూర్ణంగా సాగునీరు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా  సాగునీరు అందక వరినారుమడులు ఎండిపోయాయి అని రైతన్నలు తమ గోడును వెళ్లగక్కుతున్నారు. ఎండిపోయిన వరి నారును చేత పట్టుకొని కన్నీటిపర్యంతం అయ్యారు అన్నధాతలు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు,  బీమప్ప మాట్లాడుతూ.. జుంటిపల్లి ప్రాజెక్టులో నిండుకుండల సాగు నీరు ఉన్నప్పటికీ, ప్రాజెక్టు కింద  అక్కంపల్లి రైతుల పంట పొలాలకు సాగునీరు గత ఆరు సంవత్సరాలుగా కరవైందన్నారు. జిల్లా కెవిపిస్ అధ్యక్షులు, ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ.. తెలంగాణా ప్రభుత్వం రైతులను ఏదోవిధంగా మోసం చేస్తూనే ఉందన్నారు. వెంటనే జుంటిపల్లి ప్రాజెక్టు కింద కుడి,  ఎడమ, కాల్వల ఆయకట్టు దారులకు సంపూర్ణంగా సాగునీరు వదలాలి అని పేర్కొన్నారు. అక్కంపల్లి రైతుల సాగు నీటి  సమస్యలకు  ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున్న జుంటిపల్లి ప్రాజెక్టు ఆయకట్టు దారుల ఆధ్వర్యంలో ఆందోళన, ధర్నా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

వికారాబాద్‌లో రైతుల రాస్త‌రోకో..భారీగా ట్రాఫిక్ జామ్‌
వికారాబాద్‌లో రైతుల రాస్త‌రోకో..భారీగా ట్రాఫిక్ జామ్‌
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తెలంగాణ రౌండప్

09:48 PM మొక్కల ప్రేమికుడు ఆర్టీసీ పాండు
08:24 PM 80ఏండ్ల వృద్దునికి కోవిడ్ టీకా
08:19 PM ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
08:15 PM మహిళలు తమ హక్కుల సాధనకు ఉద్యమించాలి
08:12 PM నిర్మానుషంగా మేడారం
08:08 PM ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీఓ
08:07 PM అంగరంగ వైభవంగా జన్నెపల్లి శివాలయ పున: ప్రారంభం...
07:57 PM బీటీఎస్ వద్ద రోడ్డు ప్రమాదం.... తప్పిన ప్రాణనష్టం
07:56 PM అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్
07:55 PM నీటి సమస్యను తీర్చిన ఎంపీటీసి
07:53 PM సర్వసభ్య సమావేశానికి అధికారుల గైర్హాజర్
07:52 PM అమరులకు ఘన నివాళి
07:44 PM స్వగ్రామానికి చేరిన గల్ఫ్ కార్మికుడి మృతదేహం..
07:42 PM వడ్డెర సంఘం జెండా ఆవిష్కరణ
07:40 PM గొత్తికోయ గిరిజన కుటుంబాలకు అన్నదానం
07:39 PM రైతుల శ్రేయస్సే టీఆర్ఎస్ లక్ష్యం: జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
07:38 PM ప్రశ్నించే గొంతుకు పట్టం కడదాం
06:59 PM దత్త పూర్ పేదల భూములను కాపాడాలి గ్రామాభివృద్ధి కమిటీలను రద్దు చేయాలి
06:57 PM మండలంలో పలు గ్రామాలకు నిధులు మంజూరు చేసిన జడ్పీటీసీ
06:55 PM కనీస వేతన అమలు కోసం ఉద్యమిస్తాం
06:54 PM ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ను ఆదివాసీ మత్స్యకారులు వినియోగించుకోవాలి
06:50 PM వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
06:49 PM ఆలయల అభివృదికి ఎల్లప్పుడూ ముందు ఉంటా
06:47 PM భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ స్థాయి శిక్షణ శిబిరంలో జిల్లా స్కౌట్ మాస్టర్ లు
06:46 PM జడ్పీ నిదుల నుండి మోటార్ ప్రోసెడింగ్ కాని అందజేత
06:43 PM అభివృద్ధి నిరంతర ప్రక్రియ
06:17 PM పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి 1లక్ల 80 వేల విరాళం
06:06 PM మండల పద్మశాలి సంఘం ఏకగ్రీవం
06:03 PM బీడీ పరిశ్రమపై కేంద్రప్రభుత్వ ఆంక్షలను ఎత్తివేయాలి
05:56 PM జిల్లా సాధనలో రాజేశ్వర్ రెడ్డి పాత్ర మరిచిపోలేనిది
05:50 PM వామన్ రావు దంపతుల హత్య కాండను తీవ్రంగా ఖండిస్తున్నాం
05:30 PM వృత్తి పేరుతో దూషించిన తలసానిని క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయాలి
05:25 PM 15 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
05:23 PM ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి - కలెక్టర్
05:21 PM జాగృతి రథయాత్ర జయప్రదం చేయండి
05:19 PM విద్యార్థి తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులపై సర్వే
05:18 PM పెండింగ్ లో ఉన్న ఈ చాలనలను చెల్లించాలి
05:16 PM నేషనల్ అవార్డ్ అందుకున్న అంకం జ్యోతి
05:14 PM మహాంతంలో టీ బి సర్వే
05:13 PM మొదటి విడత డీడీలు కట్టిన వారికీ వెంటనే గొర్రెలను మంజూరు
05:10 PM రాజకీయ పార్టీల వల్లే మాదిగలు అమరులయ్యారు
04:21 PM పదవ తరగతి పరీక్ష రుసుము సకాలంలో చెల్లించాలి
04:20 PM తెలంగాణ రాష్ట్ర టీజీ పేట సంఘం నూతన కార్యవర్గం
09:33 PM కారు బైక్ ఢీ
08:28 PM కల్వర్టు పైనుండి పల్టీకొట్టిన కంకర టిప్పర్
08:26 PM మార్చి 19 నుండి 21 వరకు లక్ష్మీదేవి జాతర
08:24 PM రెండు బైకులు ఢీకొని పలువురికి తివ్ర గాయాలు
08:22 PM వనదేవతలను దర్శించుకున్న ప్రముఖులు
08:19 PM సిర్నపల్లి లో ఘనంగా ఉర్సు ఉత్సవాలు..
08:15 PM మేడారంలో కోనసాగిన భక్తుల రద్దీ
07:40 PM మేడారం మినీ జాతర విజయవంతం
07:32 PM మార్చి 1న కలెక్టర్ వద్ద జరిగే బీడీ ధర్నాను జయప్రదం చేయండి
07:30 PM ఆనందాల హరివిల్లు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం
07:29 PM విద్యార్థి దశ నుండే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి
07:28 PM గుడిసెకు నిప్పు, పనిముట్లు దగ్దం
07:26 PM కృత్రిమ కాళ్ళ పంపిణీకి ఇన్నర్ వీల్ చేయూత
07:24 PM ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణం..
07:22 PM హరితహారం మొక్కలను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
07:21 PM విజ్ఞానశాస్త్రంలో మహిళా శాస్త్రవేత్తలు రాణించాలి..
07:18 PM తెలంగాణ ప్రభుత్వం, మెడికల్ అధికారులు ఆషా ల పై ఒత్తిడి మానుకోవాలి
07:14 PM పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి
06:48 PM నిజామాబాద్‌లో ఘనంగా చెకుముకి సంబరాలు
06:45 PM టైలర్స్ ను సన్మానించ నగర మేయర్ దండు నీతూ కిరణ్
06:42 PM వాయిదా పడ్డ బార్లకు మార్చి 6 వరకు అప్లికేషన్ల స్వీకరణ
06:39 PM పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించండి: కర్ర సోమిరెడ్డి
06:37 PM జిల్లా వెయిట్ లిఫ్టర్ కార్తీక్ కు స్ట్రాంగ్ మెన్ టైటిల్
06:35 PM మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
06:32 PM సుధాకర్ విజయ రహస్యం ఆయనలోని రచయితే
06:30 PM మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
06:29 PM నిరుపేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ను గెలిపించండి: జంగా రాఘవరెడ్డి
06:26 PM తెగిన కాల్వకు మరమ్మతులు
06:25 PM దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: దండి వెంకట్
06:22 PM దేశ సేవ కోసం యువకులు దృఢంగా ఉండాలి
06:19 PM మానవతా సాదన్ కు విరాళం అందజేత..
06:18 PM కళానిలయం సంస్థకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు
06:03 PM గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మ దగ్ధం
05:55 PM మార్చు రెండవ నుండి 14 వరకు జిల్లా కేంద్రంలో ఆందోళనలు
05:18 PM మూడు నేలకే కలిపోయిన టేంట్ హౌజ్...
05:15 PM కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీజేపీ నేత
04:40 PM శిక్షణ కార్యక్రమం ముగింపు
04:34 PM రేపు హైదరాబాద్ కు గల్ఫ్ కార్మికుడి మృతదేహం
04:27 PM ఏప్రిల్‌లో లీవ్ అండ్ లెట్ లైవ్ ఫౌండేష‌న్ మూడో వార్షి‌కోత్స‌వం
04:24 PM రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన నగర మేయర్
04:17 PM 14 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
04:04 PM ఆశలపై ఒత్తిడి మానుకోవాలి: సీఐటీయూ
03:58 PM ఉచిత మెగా వైద్య శిబిరం
08:22 PM బాలల ఎదుగుదలపై సర్వే
08:20 PM బహుజన పూజారులకు నెలకు 10వేలు భృతి కల్పించాలి
08:16 PM రేణుకా దేవి కళ్యాణానికి ప్రభుత్వ విప్ కు ఆహ్వానం
08:13 PM బయ్యక్కపేటలో ముగిసిన సమ్మక్క జాతర
08:11 PM పదవి విరమణ సహజం
08:09 PM 65 మంది వీధి వ్యాపారులకు రుణాల మంజూరు
08:08 PM ఖిల్లా రామాలయంలో కన్నుల పండుగగా శక్కర తిర్థం
08:06 PM మేడారంలో కరోనా కలకలం
07:59 PM లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ
07:58 PM ఘనంగా ప్రారంభమైన రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవాలు
07:57 PM ఘనంగా సంత్ గురురవిదాస్ జయంతి వేడుకలు
07:54 PM పిజివి రాణికి శుభాకాంక్షలు
07:51 PM ముమ్మరంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం
07:49 PM పలువురు అధికారుల పనితీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం

Top Stories Now

వైద్య సిబ్బందికి గుడ్ న్యూస్..!
ర‌క్త‌పు మ‌డుగులో మరో న్యాయ‌వాది మృత‌దేహం..!
పాతబస్తీలో దారుణం.. భర్తను న‌డిరోడ్డు‌పై బండరాళ్లతో కొట్టి చంపి..!
షాకింగ్ న్యూ‌స్‌.. హైదరాబాద్‌లో 26శాతం పెరిగిన ఇళ్ల అద్దె‌లు..!
కరోనాతో బీజేపీ ఎంపీ మృతి
హైద‌రాబాద్‌లో స‌డెన్‌గా బైక్ దిగిన భార్య‌ భ‌ర్త చూస్తుండ‌గానే..!
కాలేజీ భవనం 7వ అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
పెరిగిపోతున్న పేడ దొంగతనాలు.. 45 కేజీల పేడ స్వాధీనం
ఎస్‌బీఐ ఖాతాదారుల‌కుగుడ్‌న్యూ‌స్‌
ఇద్ద‌రు టీఆర్ఎస్ ఎమ్మె‌ల్యే‌ల‌ను హెచ్చ‌రించిన‌ కేటీఆర్
ఘోర రోడ్డు ప్రమాదం...
రైతులకు భారీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం
షూటింగ్‌లో ప్ర‌మాదం.. హీరోకు తీవ్ర గాయాలు
మరో వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే
న్యాయవాదుల హత్యకేసులో కీలక మలుపు...
విరాళాలు
అమిత్ షా
వివాహిత
దారుణం
న్యాయవాదులు

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.