Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కోడంగల్ అభివృద్ధి| Mofussil |Telangana Roundup| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తెలంగాణ రౌండప్
  • ➲
  • స్టోరి
  • 25 Jan,2021 07:26PM

టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కోడంగల్ అభివృద్ధి

- ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
నవ తెలంగాణ కొడంగల్ 
కొడంగల్ మున్సిపల్ లోని ఎంపీపీ ముద్దప్ప దేశముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కోడంగల్ నియోజకవర్గంలోని మూడు కోట్ల నిధులతో బీటీ రోడ్డు పనులు పూర్తి చేస్తున్నామన్నారు, కోడంగల్, కోస్గి లలో 10 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నామన్నారు, మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం, గ్రామ గ్రామానికి బిటి రోడ్డు నిర్మిస్తున్నామన్నారు, కొడంగల్ నియోజకవర్గంలోని మైనారిటీలకు మూడు కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు, కోడంగల్ ప్రాంతానికి ఇన్చార్జి అయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి కోడంగల్ వెనుకబడ్డ ప్రాంతానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టాలని కోరి అభివృద్ధి చేస్తుంటే రేవంత్ రెడ్డికి అభివృద్ధి చూసి ఓర్వలేక తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు, కోడంగల్ ప్రాంతానికి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన రేవంత్ రెడ్డి ఏమీ అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు, అభివృద్ధి మాయం లోనే జరిగిందంటున్నా రేవంత్ రెడ్డి ప్రోసిడింగ్ లెటర్ తీసుకొని కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాకు చర్చకు రావాలన్నారు, కొండ రెడ్డి పల్లిని దత్తత తీసుకున్న రేవంత్ రెడ్డి కనీసం బీటీ రోడ్డు కూడా వేయలేదు అన్నారు, హైదరాబాద్ లో కూర్చొని కెసిఆర్, కేటీఆర్ లపై నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు, కోడంగల్ ప్రజలకు పిట్టకథలు చెప్పి మోసం చేయాలని అనేక రకాలుగా ప్రయత్నం చేసిన కోడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డి అభివృద్ధి చెయ్యలేడు అనే ఉద్దేశంతోనే ఇంటికి పంపించారన్నారు, 2014 సంవత్సరంలో ఎన్నికల సమయంలో కోడంగల్ కు ట్రైన్ సౌకర్యం, సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఏ ఒక్కరోజు దాని కోసం ప్రయత్నం చేయలేదన్నారు, కోడంగల్ అభివృద్ధి కోసం ఏ ఒక్క మంత్రిని కూడా రేవంత్ రెడ్డి కలిసిన పాపాన పోలేదన్నారు, ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి తో పాటు వార్డు మెంబర్ కానటువంటి వారు కూడా తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సలీం, బాల్ సింగ్, మేకల రాజేష్, కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ కటకం శివకుమార్, టిటి రాములు నాయక్, ఓం ప్రకాష్, సయ్యద్ అంజాద్, పకీరప్ప, సిద్ధి లింగప్ప తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కోడంగల్ అభివృద్ధి
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తెలంగాణ రౌండప్

09:11 PM జాతీయ సదస్సుకు ఘనపురం దేవేందర్
08:39 PM టీఎస్ యు ఈ ఈ యు సిఐటియు నూతన డైరీ , క్యాలెండర్ ఆవిష్కరణ
08:38 PM రేపు అన్ని విద్యాసంస్థల బంద్ కు పిలుపు..
08:36 PM తిరుగు వారం పండుగలో గుడిలోనే పూజలు
08:36 PM డిపుటేషన్లను తిరస్కరించండి
08:35 PM 5న ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఆత్మీయ పురస్కారాల ప్రధానోత్సవం
08:33 PM నర్సాపూర్ లో విజయ డైరీ పాల సేకరణ కేంద్రం ఏర్పాటు
08:33 PM జిల్లా సాఫ్ట్ బాల్ జట్టుకు శిక్షణ శిబిరం ప్రారంభం...
08:32 PM బీటీ రోడ్డు పనులు ప్రారంభం
06:54 PM జయసారధి రెడ్డినే గెలిపించండి
06:52 PM బీటీ రోడ్డు పనులు ప్రారంభం
06:52 PM ఏబీవీపీ రాష్ట్ర మహాసభల గోడ పత్రికను ఆవిష్కరణ
06:47 PM స్నేహితుడి కుటుంబానికి చేయూత అందించిన పూర్వవిద్యార్థులు
06:44 PM లక్కి లాటరీ సీజ్.. నిర్వహకుడి పై కేసు నమోదు..
06:42 PM తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తి పై ఫిర్యాదు
06:39 PM తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తి పై ఫిర్యాదు
06:39 PM అంకాలమ్మ పోలేరమ్మ దేవస్థానం ప్రారంభం...
06:38 PM దివ్యాంగులు రాయితీ బస్ పాస్ లను సద్వినియోగం చేసుకోవాలి
06:24 PM ‘ఎ పర్ఫెక్ట్ ప్లానెట్’ - సోనీ BBC ఎర్త్‌
06:07 PM పూర్తి సౌకర్యాలతో పోలింగ్ కేంద్రం: తాహశీల్దార్ రమాదేవి
06:05 PM పాము అటవీ అధికారులకు అప్పగింత..
06:01 PM స్మార్ట్‌ఫోన్ కొనుగోలులో 5Gకే అగ్రస్ధానం : ఒప్పో సమీక్ష
05:41 PM టీయూ ఐక్యూఎసీ డైరెక్టర్ గా ఆచార్య కౌసర్ మహ్మద్
05:40 PM మైస ఎర్రన్నకు తెలుగు నంది జాతీయ విశిష్ట పురస్కారం - 2021
05:36 PM లా సెట్ లో మిగిలిన సీట్లు భర్తీ చేయాలి
05:34 PM వృధా అవుతున్న లక్నవరం నీరు మారని నీటిపారుదల శాఖ అధికారుల తీరు
05:23 PM లా సెట్ లో మిగిలిన సీట్లు భర్తీ చేయాలి
05:22 PM విద్యార్థులకు అవగాహన సదస్సు
05:21 PM టీయూలో డైరెక్ట్ టాక్షెస్ పుస్తకావిష్కరణ...
05:19 PM వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలు జరిగేలా చూడాలి: చైర్ పర్సన్ పుట్ట శైలజ
05:16 PM నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల
05:14 PM డ్రంక్ అండ్ డ్రైవ్ లో 5 కేసులు నమోదు
05:12 PM ఈనెల 4వ తేదీన నర్సింగ్ ఉద్యోగాలు హైదరాబాదుకు తరలిరావాలి
05:02 PM దత్తాపూర్ దళితులపై దాడి చేసిన నిందితులకు ఎమ్మెల్యే అండదండలు
04:55 PM కోవిడ్-19 వ్యాక్సిన్ రెండో విడుత వ్యాక్సినేషన్
03:35 PM వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం
03:34 PM సిద్ది రామేశ్వర ఆలయ హుండి లెక్కింపు
03:33 PM కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలి: డి ఈ ఓ దుర్గాప్రసాద్
03:31 PM దళిత మహిళలపై లైంగికదాడులు, హత్యలు పెరుగుతున్నాయి
09:48 PM మొక్కల ప్రేమికుడు ఆర్టీసీ పాండు
08:24 PM 80ఏండ్ల వృద్దునికి కోవిడ్ టీకా
08:19 PM ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
08:15 PM మహిళలు తమ హక్కుల సాధనకు ఉద్యమించాలి
08:12 PM నిర్మానుషంగా మేడారం
08:08 PM ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీఓ
08:07 PM అంగరంగ వైభవంగా జన్నెపల్లి శివాలయ పున: ప్రారంభం...
07:57 PM బీటీఎస్ వద్ద రోడ్డు ప్రమాదం.... తప్పిన ప్రాణనష్టం
07:56 PM అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్
07:55 PM నీటి సమస్యను తీర్చిన ఎంపీటీసి
07:53 PM సర్వసభ్య సమావేశానికి అధికారుల గైర్హాజర్
07:52 PM అమరులకు ఘన నివాళి
07:44 PM స్వగ్రామానికి చేరిన గల్ఫ్ కార్మికుడి మృతదేహం..
07:42 PM వడ్డెర సంఘం జెండా ఆవిష్కరణ
07:40 PM గొత్తికోయ గిరిజన కుటుంబాలకు అన్నదానం
07:39 PM రైతుల శ్రేయస్సే టీఆర్ఎస్ లక్ష్యం: జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
07:38 PM ప్రశ్నించే గొంతుకు పట్టం కడదాం
06:59 PM దత్త పూర్ పేదల భూములను కాపాడాలి గ్రామాభివృద్ధి కమిటీలను రద్దు చేయాలి
06:57 PM మండలంలో పలు గ్రామాలకు నిధులు మంజూరు చేసిన జడ్పీటీసీ
06:55 PM కనీస వేతన అమలు కోసం ఉద్యమిస్తాం
06:54 PM ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ను ఆదివాసీ మత్స్యకారులు వినియోగించుకోవాలి
06:50 PM వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
06:49 PM ఆలయల అభివృదికి ఎల్లప్పుడూ ముందు ఉంటా
06:47 PM భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ స్థాయి శిక్షణ శిబిరంలో జిల్లా స్కౌట్ మాస్టర్ లు
06:46 PM జడ్పీ నిదుల నుండి మోటార్ ప్రోసెడింగ్ కాని అందజేత
06:43 PM అభివృద్ధి నిరంతర ప్రక్రియ
06:17 PM పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి 1లక్ల 80 వేల విరాళం
06:06 PM మండల పద్మశాలి సంఘం ఏకగ్రీవం
06:03 PM బీడీ పరిశ్రమపై కేంద్రప్రభుత్వ ఆంక్షలను ఎత్తివేయాలి
05:56 PM జిల్లా సాధనలో రాజేశ్వర్ రెడ్డి పాత్ర మరిచిపోలేనిది
05:50 PM వామన్ రావు దంపతుల హత్య కాండను తీవ్రంగా ఖండిస్తున్నాం
05:30 PM వృత్తి పేరుతో దూషించిన తలసానిని క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయాలి
05:25 PM 15 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
05:23 PM ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి - కలెక్టర్
05:21 PM జాగృతి రథయాత్ర జయప్రదం చేయండి
05:19 PM విద్యార్థి తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులపై సర్వే
05:18 PM పెండింగ్ లో ఉన్న ఈ చాలనలను చెల్లించాలి
05:16 PM నేషనల్ అవార్డ్ అందుకున్న అంకం జ్యోతి
05:14 PM మహాంతంలో టీ బి సర్వే
05:13 PM మొదటి విడత డీడీలు కట్టిన వారికీ వెంటనే గొర్రెలను మంజూరు
05:10 PM రాజకీయ పార్టీల వల్లే మాదిగలు అమరులయ్యారు
04:21 PM పదవ తరగతి పరీక్ష రుసుము సకాలంలో చెల్లించాలి
04:20 PM తెలంగాణ రాష్ట్ర టీజీ పేట సంఘం నూతన కార్యవర్గం
09:33 PM కారు బైక్ ఢీ
08:28 PM కల్వర్టు పైనుండి పల్టీకొట్టిన కంకర టిప్పర్
08:26 PM మార్చి 19 నుండి 21 వరకు లక్ష్మీదేవి జాతర
08:24 PM రెండు బైకులు ఢీకొని పలువురికి తివ్ర గాయాలు
08:22 PM వనదేవతలను దర్శించుకున్న ప్రముఖులు
08:19 PM సిర్నపల్లి లో ఘనంగా ఉర్సు ఉత్సవాలు..
08:15 PM మేడారంలో కోనసాగిన భక్తుల రద్దీ
07:40 PM మేడారం మినీ జాతర విజయవంతం
07:32 PM మార్చి 1న కలెక్టర్ వద్ద జరిగే బీడీ ధర్నాను జయప్రదం చేయండి
07:30 PM ఆనందాల హరివిల్లు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం
07:29 PM విద్యార్థి దశ నుండే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి
07:28 PM గుడిసెకు నిప్పు, పనిముట్లు దగ్దం
07:26 PM కృత్రిమ కాళ్ళ పంపిణీకి ఇన్నర్ వీల్ చేయూత
07:24 PM ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణం..
07:22 PM హరితహారం మొక్కలను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
07:21 PM విజ్ఞానశాస్త్రంలో మహిళా శాస్త్రవేత్తలు రాణించాలి..
07:18 PM తెలంగాణ ప్రభుత్వం, మెడికల్ అధికారులు ఆషా ల పై ఒత్తిడి మానుకోవాలి
07:14 PM పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి

Top Stories Now

శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం
మందు బాబులకు కొత్త సమస్య..
నా దేవుడి ను మళ్ళీ కలుసుకున్నాను : బిగ్ బాస్ ఫేం అశూ రెడ్డి
మహిళా వాలంటీర్ పై ఎమ్మెల్యే బూతు పూరాణం..ఆడియో వైరల్
హైదరాబాద్ లో దారుణమైన ఘటన..
ఘోర రోడ్డు ప్రమాదం..
బుల్లెట్ సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో తొక్కించిన పోలీసులు
మోసపోయిన భీష్మ డైరక్టర్ వెంకీ కుడుముల
ఐఫోన్‌ ఫోన్‌ ఆర్డర్ చేస్తే.. యాపిల్‌ జ్యూస్‌ వచ్చింది..
త్వరలోనే బీజేపీ పనైపోతుంది..
సహజీవనాన్ని లైంగికదాడిగా భావించ‌లేం.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
ఇంటి అద్దె అడిగాడని ఓనర్ చంపి..
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన వ్యక్తికి బహుమతిగా 5 లీటర్ల పెట్రోల్
వైద్య సిబ్బందికి గుడ్ న్యూస్..!
ర‌క్త‌పు మ‌డుగులో మరో న్యాయ‌వాది మృత‌దేహం..!
పాతబస్తీలో దారుణం.. భర్తను న‌డిరోడ్డు‌పై బండరాళ్లతో కొట్టి చంపి..!
షాకింగ్ న్యూ‌స్‌.. హైదరాబాద్‌లో 26శాతం పెరిగిన ఇళ్ల అద్దె‌లు..!
కరోనాతో బీజేపీ ఎంపీ మృతి
హైద‌రాబాద్‌లో స‌డెన్‌గా బైక్ దిగిన భార్య‌ భ‌ర్త చూస్తుండ‌గానే..!
కాలేజీ భవనం 7వ అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.