Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మండల పద్మశాలి సంఘం ఏకగ్రీవం| Mofussil |Telangana Roundup| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తెలంగాణ రౌండప్
  • ➲
  • స్టోరి
  • 01 Mar,2021 06:06PM

మండల పద్మశాలి సంఘం ఏకగ్రీవం

 - అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సామల రాజేష్, కె.రాజు
నవతెలంగాణ డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల పద్మశాలి సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పద్మశాలి సంఘం జిల్లా నాయకులు పుల్గాం హన్మండ్లు, నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు లోలం జగదిష్ లు సోమవారం తెలిపారు. మండల పద్మశాలి సంఘం అధ్యక్షులుగా గన్నారం గ్రామానికి చెందిన డాక్టర్ సామల రాజేష్, ప్రధాన కార్యదర్శిగా అమ్సన్ పల్లి కి చెందిన కోండ్యల రాజబాబు, కోశాధికారిగా చంద్రన్ పల్లికి చెందిన చింతకింది గంగాదాసు, అధ్యక్షులుగా వింజమూరి ప్రకాష్, వేముల ప్రకాష్, ఇరమల్ల రవి, కోశాధికారులుగా మచ్చ తులసి దాసు, పర్లల భుమయ్య, తిర్మన్ పల్లి కి చెందిన మేకల క్రాంతి కుమార్, కార్యవర్గ సభ్యులుగా గోసికె రాజు, ఉదడి గోవర్ధ,న్ బోట్ల రాజేందర్, బయిండ్ల మచ్చేందర్, వెముల సంజివ్ లను ఎన్నుకున్నట్లు రూరల్ అధ్యక్షుడు జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సామల రాజేష్ కొండ్యల రాజబాబు తో మాట్లాడుతూ మండలంలో పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అందర్నీ కలుపుకుంటూ పరిష్కరించే విధంగా తమ వంతు కృషి చేయడం జరుగుతుందన్నారు. నాపై నమ్మకం ఉంచి ఏకగ్రీవం చేసిన పద్మశాలి సంఘ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మండల పద్మశాలి సంఘం ఎన్నిక
మండల పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు మండల అధ్యక్షునిగా యనంపల్లికి చెందిన అంకం నరహరి ని ఎన్నుకున్నట్లు పద్మశాలి సంఘం రూరల్ అధ్యక్షులు లోలం జగదీష్ తెలిపారు.,మండల అధ్యక్షులు గా అంకం నరహరి, ప్రధాన కార్యదర్శి లక్కవత్రి శ్రీధర్, ఉపాధ్యక్షులు వై నరేష్, శ్రీనివాస్, దాసరి గంగాధర్, సహాయ కార్యదర్శులుగా జీ లక్ష్మీనరసయ్య,
జి.సురేష్, ఎర్రం రాము, కోశాధికారిగా వేముల లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా భత్తుల మోహన్ దాస్ లను ఎన్నుకున్నట్లురూరల్ అధ్యక్షులు లోలం జగదిష్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గద్దె భుమన్న, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శక్కరి కోండ కృష్ణ, జిల్లా పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మండల పద్మశాలి సంఘం ఏకగ్రీవం
మండల పద్మశాలి సంఘం ఏకగ్రీవం
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తెలంగాణ రౌండప్

07:14 PM కరోనా కట్టడికి గ్రామస్తులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి: సర్పంచ్ అన్నమ్మ
07:06 PM మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎంపీపీ శ్రీనివాసరెడ్డి
07:02 PM మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కడియం
06:58 PM కరోనా బారిన పడకుండా మాస్కులు ధరించండి
06:57 PM రాయల చంద్రశేఖర్ కు ఆర్ సి నిర్మాణంతో సంబంధం లేదు
05:37 PM వరి ధాన్యం కొనుగోలు చేయాలని వినతి పత్రం అందజేత..
05:11 PM పిఆర్సికి అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం పెంచాలి
05:09 PM ఉపాధి హామీ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ శ్రీ లత
05:08 PM ఎక్సైజ్ కార్యాలయంలో ఆటోల వేలం
05:07 PM పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి .
05:06 PM క‌రోనా టెస్టుల్లో అవ‌క‌త‌వ‌క‌లు
05:01 PM రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం.. పుట్ట శైలజ.
05:00 PM పరిశుభ్రత కోసం బాధ్యతాయుతంగా పని చేయాలి..ఎంపీపీ కొండ శంకర్
04:58 PM మహమ్మారి ప్రమాదకరంగా మారింది,ప్రజలు జాగ్రత్త వహించాలి:పుట్ట శైలజ
04:57 PM నూతన డంపింగ్ యార్డ్ స్థలాన్ని పరిశీలించిన ప్రజా ప్రతినిధులు,అధికారులు..
04:55 PM జి డి నగర్లో హైడ్రో క్లోరైడ్ పిచికారీ.
04:53 PM కోవిడ్ టీకా తీసుకున్న పాలకుర్తి జడ్పీటీసీ.
04:23 PM పుట్టిన ఊరు కన్న తల్లీ తో సమానం..
04:21 PM వడదేబ్బతో ఉపాధి హామీ కులి మృతి.
04:20 PM సీనియర్ జర్నలిస్టు చికిత్స పొందుతూ కరోనా తో మృతి
04:18 PM వయసుతో నిమిత్తం లేకుండా ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి
04:17 PM మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వం కనీస వేతనం 19వేల రూపాయిలు పెంచాలి
04:15 PM కరొనా పంజా 30 మందికి పాజిటివ్ నమోదు
04:14 PM గుర్తు లేని మొగ వ్యక్తి శవం లభ్యం
02:18 PM జిల్లా ఆసుపత్రిలో ఎం.ఎల్.ఏ జన్మదిన వేడుకలు మాస్కుల పంపిణీ
02:17 PM మున్సిపల్ కార్మికులు కనీస వేతనం 19000 పెంచాలి: ఐ ఎఫ్ టి యు
02:14 PM మున్సిపల్ కార్మికులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి
02:11 PM మున్సిపల్ కార్మికులపై దాడి చేసిన వ్యక్తులపైకటిన చర్యలు తీసుకోవాలి
02:05 PM మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ నారాయణ పై వేటు
02:01 PM అర్బన్ ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా మాస్కులు పంపిణీ చేసిన మేయర్
08:22 PM ఎన్ అర్ ఐ బల్ల ఆంజనేయులుకు మాతృవియోగం
08:20 PM మండలంలో మరో 26 పాజిటివ్ కేసులు నమోదు
08:18 PM ఐకెపి కార్యాలయంలో ఏక్సటర్నల్ ఆడిట్ పూర్తి
08:18 PM డిప్యూటీ తాహసిల్దార్ గా కౌశిక
08:17 PM మాస్కులు ధరించకపోతే జరిమానా తప్పదు
08:16 PM నాటిన మొక్కలను సంరక్షించాలి
08:15 PM నిడరంభంరంగా వనదుర్గ పెద్దమ్మ పెద్దిరాజు కళ్యాణ మహోత్సవం
08:15 PM తునికాకు రేటు ఖరారు
08:14 PM రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
06:28 PM పద్మశాలి పరిచయ వేదిక వాయిదా
06:27 PM కొండపాకలో పవర్ ట్రాక్ ట్రాక్టర్ ఉచిత సర్వీస్ క్యాంపు
06:25 PM అప్పుల బాధ భరించలేక యువకుడు ఆత్మహత్య
06:12 PM గ్రామంలో కరోనా నిబంధనల పై తిర్మాణం
05:44 PM రేపు విద్యుత్ సరఫరాలో అంతరయం
05:41 PM నిరుపేద ఆడపిల్లలకు వరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్: ఎమ్మెల్యే దాసరి
05:39 PM ఫారెస్ట్ సిబ్బందికి దుప్పి అప్పగింత...
05:38 PM తిరుకల్యాణ మహోత్సవ కరపత్రం విడుదల
05:37 PM బిజెపిలో చేరిన కన్నాల గ్రామ యువత
05:35 PM మానవత్వం చాటుకున్న కమాన్ పూర్ ఎస్సై శ్యామ్ పటేల్
05:30 PM సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
05:28 PM క్రీడాకారులకు మాస్కులు పంపిణీ
05:24 PM నేడు నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్
05:22 PM కరోనా నియంత్రణకు ఆస్పత్రుల‌కు తగినంతగా ఆక్సిజన్ అందించాలి
05:18 PM అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంపై కలెక్టర్ వినతి పత్రం
04:52 PM మహానేత చందూలాల్ కు ఘన నివాళి
04:39 PM 46 మందికి కరోన పాజిటివ్.. .
04:37 PM వాహన దారులకు మాస్క్ లు అందజేత..
04:35 PM సీపీఐ(ఎం) నాయకులపై కేసుకొట్టివేత
04:31 PM కోవి షిల్డ్ టీకా తిసుకున్నా ఎంపిపి గద్దె భుమన్న
04:29 PM అగ్ని ప్రమాదాలపై అవఘహన కల్గి ఉండాలి
04:21 PM షర్మిల పై దాడి సిగ్గుచేటు
04:18 PM కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలి
04:14 PM మంత్రి వేముల సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు
04:12 PM ఏడుగురు ఎస్సైలకు సీఐగా పదోన్నతి
04:04 PM మాజీ మంత్రి చందూలాల్ మృతి పట్ల మంత్రి వేముల సంతాపం
04:03 PM కేరళ విద్యా‌ర్థి హ‌త్య‌ను వ్య‌తిరేకిస్తు ఎస్ఎఫ్ఐ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న‌
03:56 PM కరోనా వార్డులలో విధులు నిర్వహిస్తున్న వారికి సెలవులు ఇవ్వాలి: సిపిఐ
07:26 PM తిరుమల నర్సింగ్ కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి
06:57 PM కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: టివియువి
06:50 PM చెన్ని లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
06:37 PM రూ.ల‌క్ష‌ ఇస్తే సంసారం చక్కదిద్దుతా..బాధితురాలికి ఓ ఎస్సై బంపర్ ఆఫర్
06:28 PM నిబంధనల ప్రకారం ప్రార్థనలు చేసుకోవాలి: సిఐ
05:51 PM టూరిజం స్పాట్ గా రంగనాయక సాగర్..
05:42 PM కల్యాణ లక్ష్మీ చెక్కులను వెంటనే పంపిణీ చేయాలి: ఎంపీటీసీ
05:39 PM లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక‌క్కు‌లు పంపిణీ చేసిన ఎమ్మె‌ల్యే‌
05:26 PM చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
05:10 PM నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: న్యూడెమోక్రసీ
05:07 PM వడగండ్ల వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: ఎఐకెయంఎస్
05:01 PM ఐకెపి కార్యాలయంలో ఏక్సటర్నల్ ఆడిట్
04:58 PM నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించిన లింబాద్రి
04:44 PM గ్రామంలో హైడ్రోక్లోరిక్ సోడియం పిచికారి
04:33 PM వాహనదారులు ప్రతి ఒక్కరు మాస్కు తప్పనిసరిగా ధరించాలి
04:18 PM ఆదర్శ పాఠశాలలో దరఖాస్తులకు ఆహ్వానం
03:56 PM బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నాయకులు
03:51 PM బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిని పరామర్శించిన సునీల్ రెడ్డి
03:31 PM గోవిందరావుపెట‌లో కాంగ్రెస్ పార్టీ నూత‌న క‌మిటీలు
03:20 PM భిక్కనూర్‌లో క‌రోనా క‌ల‌క‌లం
03:09 PM ఘనంగా అజ్మీరా ప్రహ్లాద్ పుట్టినరోజు వేడుకలు
02:57 PM భారత రాజ్యాంగాన్ని కాపాడాలి: అఖిలపక్షం
02:53 PM ఘనంగా అంబేద్కర్ జయంతి సభ
08:00 PM డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి
07:55 PM పదోన్నతులు,బదిలీల షెడ్యూల్‌ను ప్రకటించాలి: ఎమ్మెల్సీ నరసింహరెడ్డి
07:54 PM ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ తండ్రి మృతి పట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం
07:42 PM అంబేద్కర్ జయంతి సందర్భంగా చలివేంద్రం, అన్నదాన కార్యక్రమం
07:37 PM పుస్తక పఠనం ద్వారా సమాజ అధ్యయనం: ఎమ్మెల్సీ నరసింహారెడ్డి
07:23 PM సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
07:13 PM వ్యాక్సిన్ తో కరోనా నియంత్రణ
07:09 PM 108 ప్రోగ్రామ్ మేనేజర్ గా సామ్రాట్
06:53 PM ఫతేనగర్ భూములను పరిశీలించిన ఆర్డివో...
06:46 PM ఐక్యతతోనే హక్కుల సాధన...

Top Stories Now

రాష్ట్రంలో 5వేలు దాటిన కరోనా కేసులు
ఒకటి కాదు.. రెండు మాస్కులు తప్పని సరి..
ఆంధ్రలో కరోనా డేంజర్ బెల్స్
ఎస్‌బిఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఛార్జీలు రిఫండ్ ..
కరోనా అల్లకల్లోలం .. 2,61,500 కేసులు నమోదు
దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా
కరోనా సోకిందని మాటల దాడి .. యువకుడు ఆత్మహత్య
టీ20 ప్రపంచకప్‌ తొలిసారి హైదరాబాద్‌లో ..
అమెరికా ఉపాధ్యక్షురాలిని చంపేస్తామని బెదిరింపులు
కేటీఆర్ కీలక ఆదేశాలు..వారికి సెలవులు రద్దు
కరోనా పేషెంట్లకు శుభవార్త..
సీసీ కెమెరాల్లో రికార్డు.. అడ్డంగా బుక్కయ్యాడు...వైరల్ వీడియో
హిజ్రాతో ప్రేమ, పెండ్లీ.. ఆ తరువాత..
వాట్సాప్ వినియోగదారులకు వార్నింగ్ ..!
విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
ఆదివారం సంపుర్ణ లాక్‌డౌన్
చెరువులో దూకి తల్లి ఆత్మహత్య..అమ్మ వెంటే చిన్నారి.!
చార్మినార్ సహా హైదరాబాద్‌లోని ప‌లు పర్యాటక స్థలాలు మూసివేత
వాట్సప్..మే 15 వరకు డెడ్‌లైన్..!
ధోనీ మ‌ళ్లీ అలాగే చేస్తే..నిషేధం తప్పదు!

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.