Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జియోనీ ఎఫ్‌205 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల
  • తల తెగి పడినా సరే.. కేసీఆర్ అక్రమాలపై మాట్లాడుతూనే ఉంటా..
  • 1936లో కనిపించిన సర్పం.. మళ్లీ ఇన్నేళ్లకు కనిపించింది
  • నోకియా ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్ విడుద‌ల
  • జీలుగు క‌ల్లు తాగి ఇద్ద‌రి మృతి..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
మా భూములను మాకు ఇప్పించండి సారూ.. | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Aug 29,2017

మా భూములను మాకు ఇప్పించండి సారూ..

- తహసీల్దార్‌ కార్యాలయం వరకు పాదయాత్ర
- కుటుంబ సభ్యులతో ఓ ప్రజాప్రతినిధి నిరసన
నవతెలంగాణ-లోకేశ్వరం
తన భూములు తనకు ఇప్పించాలని కోరుతూ పదేండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న ఓ ప్రజాప్రతినిధికే న్యాయం జరగడంలేదంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు అద్దంపడుతోంది ఈ ఘటన. వివరాల ప్రకారం.. మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన గ్రామ ప్రథమ పౌరుడు, సర్పంచు కదం శ్రీనివాస్‌రావు పటేల్‌కు 65 ఎకరాల భూమి ఉండగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ కింద ముంపునకు గురైంది. దీంతో అప్పటి ప్రభుత్వం పునరావాసం కింద డీ-1 పట్టాపై 75-77, 75-51, 75-56, 75-99 సర్వే నెంబర్లలో రైతులకు భూములు ఇచ్చింది. ఇందులో భాగంగా శ్రీనివాస్‌రావు పటేల్‌కు 15 ఎకరాల భూమి వచ్చింది. ఈ భూములతోపాటు 185 సర్వే నెంబర్‌లో గొడిసెర గ్రామానికి చెందిన రైతు భూమారెడ్డి వద్ద కొనుగోలు చేసిన 5 ఎకరాల 8 గుంటల భూమిని సైతం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో వీరి కుటుంబం రోడ్డునపడింది. దీంతో బాధితుడు శ్రీనివాస్‌రావు పటేల్‌ కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు.దీంతో సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రామం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు పాదయాత్రగా వచ్చి నిరసన తెలిపాడు. ఉన్నతాధికారులు కలగజేసుకుని తన భూములు తనకు ఇప్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. తన భూముల్లో రాచాపూర్‌ గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలకు ఇండ్లస్థలాలు ఇవ్వడం సరికాదని వాపో యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన కుటుంబం రోడ్డున పడకుండా కాపాడాలని వేడుకున్నారు. ఒకవేళ సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తానన్నారు. 30 సంవత్సరాలుగా ఆ భూముల్లో పంటలు సాగుచేస్తున్న ప్రభుత్వం, అధికారులు ఏమాత్రమూ ఆలోచించకుండా మరో గ్రామానికి చెందినవారికి పునరావాసం కింద ఇండ్ల స్థలాలు ఇవ్వ డం భావ్వంకాదని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ విన్నవించారు.

మా భూములను మాకు ఇప్పించండి సారూ..
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉర్రూతలూగించిన జానపదం
ఉర్రూతలూగించిన జానపదం
సంక్షేమ పథకాలలో మొదటిస్థానం
వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి
బ‌తుక‌మ్మ కానుక‌గా... చేనేత చీర‌లు
పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్‌పీ శ్రీనివాస్‌
కేసుల పూర్వపరాలను అధ్యయనం చేయాలి
గోకొండలోనే పంచాయతీ భవనం నిర్మించాలి
పకడ్బందీగా పాఠశాలల అభివృద్ధి
నేడు డయల్‌ యువర్‌ ఆర్‌ఎం
నేడు మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం
'సామూహిక సెలవు'కు మద్దతివ్వాలి
మరణిస్తున్న సబ్సిడీ గొర్రెలు ఆందోళనలో లబ్దిదారులు
ఆలోచన మంచిదే..ఆచరణే అనుమానం
అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలి
భార్యపై హత్యాయత్నానికి పాల్పడినందుకు ఐదేండ్ల జైలు
గరీబ్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ
వినాయకుడి మాజీ ఎంపీ పూజలు
సీపీఎస్‌ రద్దుకు పోరు
ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
ఉచిత శిక్షణ దరఖాస్తుల స్వీకరణ
డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లకు దరఖాస్తులు
ఉద్యోగ విరమణ పొందిన లక్ష్మణ్‌కు సన్మానం
'దేవి శ్రీకాంత్‌ కుటుంబాన్ని ఆదుకోవాలి'
రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నికలు
పీఆర్‌టీయూ మండల కార్యవర్గం ఎన్నిక
టీ-మాస్‌ ఫోరం సభను విజయవంతం చేయాలి
ప్రతి గ్రామంలో రజక కమిటీలేయాలి
జీఎస్టీతో ఫొటో ప్రింటింగ్‌ రేట్లు పెంచాం
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

08:36 PM

జియోనీ ఎఫ్‌205 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

08:32 PM

తల తెగి పడినా సరే.. కేసీఆర్ అక్రమాలపై మాట్లాడుతూనే ఉంటా..

08:17 PM

1936లో కనిపించిన సర్పం.. మళ్లీ ఇన్నేళ్లకు కనిపించింది

08:11 PM

నోకియా ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్ విడుద‌ల

08:10 PM

జీలుగు క‌ల్లు తాగి ఇద్ద‌రి మృతి..

08:09 PM

పాకిస్థాన్ ప్రధాని ఇలా స్పందించడంలో ఆశ్చర్యమేమీ లేదు: కేంద్రం

07:59 PM

కొత్త మంరులకు శాఖల కేటాయింపు

07:57 PM

మార్చి 21న పీఎస్‌ఎల్‌వీ-సీ45 ప్రయోగం

07:55 PM

జగన్‌పై మండిపడ్డ నారా లోకేశ్

07:53 PM

రోడ్డుపై పాక్‌ జెండా పెయింట్‌తో నిరసన

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.