Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • 31 మందితో మేనిఫెస్టో కమిటీని నియమించిన జగన్
  • అంతర్ రాష్ట్ర‌ సరిహద్దు పోలీసు అధికారుల సమన్వయ సమావేశం
  • ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ క‌న్నుమూత‌..
  • సేవ చేయాలనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి: రాష్ట్రపతి
  • పాక్‌కు టమోటాల ఎగుమతి ఆపేసిన రైతులు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
టీమాస్‌ ఫోరం ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Aug 29,2017

టీమాస్‌ ఫోరం ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి

- రౌండ్‌టేబుల్‌ సమావేశంలో టీమాస్‌ఫోరం నాయకులు
- 3న నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఆవిర్భావ సభ
నవతెలంగాణ-కడెం

తెలంగాణ సామాజిక, ప్రజా సంఘాల ఐక్యవేదిక(టీ-మాస్‌ ఫోరం) ఆవిర్భావ సభను నిర్మల్‌లో 3న నిర్వహిస్తున్నామని, దీన్ని విజయవంతం చేయాలని ఫోరం నాయకులు కోరారు. మండల కేంద్రంలో టీమాస్‌ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీ-మాస్‌ ఫోరం జిల్లా కమిటీ సభ్యులు జి.కిషన్‌కుమార్‌ మాట్లాడారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో టీ-మాస్‌ ఫోరం ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. దీన్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, కుల దురంకార హత్యలు, దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణలో 5 మాసాల పాటు మహాసభ పాదయాత్ర నిర్వహించారని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనే సమస్యలు, సామాజిక న్యాయం, పలు అంశాలపై టీ-మాస్‌ ఫోరం ఆవిర్భవించిందని అన్నారు. సెప్టెంబర్‌ 3న నిర్మల్‌లో నిర్వహించే టీ-మాస్‌ ఫోరం ఆవిర్భావ సభలో బడుగు, బలహీన వర్గాల నాయకులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమానికి టీ-మాస్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ప్రజానాయకులు గద్దర్‌, ఫోరం కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, విమలక్క, జెవి.రాజు, సత్యనారాయణ, జి.రాములు, జాన్‌ వెస్లీ, అద్దంకి దయాకర్‌, ఎం.సాయిబాబు, ఎండి.అబ్బాస్‌ హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దుర్గం నూతన్‌కుమార్‌, కార్యదర్శి ఠాకూరి తిరుపతి, డీవైఎఫ్‌ఐ నాయకులు సురేశ్‌, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.దాదేమియా, వివిధ ప్రజా, కుల సంఘాల నాయకులు అర్ల రమేశ్‌, దుత్ల గంగన్న, లక్ష్మణ్‌, కేవీపీస్‌ నాయకులు రాజలింగు, దుర్గం పోశలింగం పాల్గొన్నారు.

టీమాస్‌ ఫోరం ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉర్రూతలూగించిన జానపదం
ఉర్రూతలూగించిన జానపదం
సంక్షేమ పథకాలలో మొదటిస్థానం
వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి
బ‌తుక‌మ్మ కానుక‌గా... చేనేత చీర‌లు
పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్‌పీ శ్రీనివాస్‌
కేసుల పూర్వపరాలను అధ్యయనం చేయాలి
గోకొండలోనే పంచాయతీ భవనం నిర్మించాలి
పకడ్బందీగా పాఠశాలల అభివృద్ధి
నేడు డయల్‌ యువర్‌ ఆర్‌ఎం
నేడు మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం
'సామూహిక సెలవు'కు మద్దతివ్వాలి
మరణిస్తున్న సబ్సిడీ గొర్రెలు ఆందోళనలో లబ్దిదారులు
ఆలోచన మంచిదే..ఆచరణే అనుమానం
అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలి
భార్యపై హత్యాయత్నానికి పాల్పడినందుకు ఐదేండ్ల జైలు
గరీబ్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ
వినాయకుడి మాజీ ఎంపీ పూజలు
సీపీఎస్‌ రద్దుకు పోరు
ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
ఉచిత శిక్షణ దరఖాస్తుల స్వీకరణ
డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లకు దరఖాస్తులు
ఉద్యోగ విరమణ పొందిన లక్ష్మణ్‌కు సన్మానం
'దేవి శ్రీకాంత్‌ కుటుంబాన్ని ఆదుకోవాలి'
రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నికలు
పీఆర్‌టీయూ మండల కార్యవర్గం ఎన్నిక
టీ-మాస్‌ ఫోరం సభను విజయవంతం చేయాలి
ప్రతి గ్రామంలో రజక కమిటీలేయాలి
జీఎస్టీతో ఫొటో ప్రింటింగ్‌ రేట్లు పెంచాం
Sundarayya

Top Stories Now

kodi
vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod

_

తాజా వార్తలు

03:34 PM

31 మందితో మేనిఫెస్టో కమిటీని నియమించిన జగన్

03:25 PM

అంతర్ రాష్ట్ర‌ సరిహద్దు పోలీసు అధికారుల సమన్వయ సమావేశం

03:15 PM

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ క‌న్నుమూత‌..

03:15 PM

సేవ చేయాలనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి: రాష్ట్రపతి

03:15 PM

పాక్‌కు టమోటాల ఎగుమతి ఆపేసిన రైతులు

03:11 PM

లక్ష్మీపార్వతిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

03:10 PM

వాహనాలపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

03:01 PM

పారిశుద్ధ్య కార్మికుల ధ‌ర్నా

03:01 PM

ఓటర్ల తుది జాబితా ప్రకటించిన ఎన్నికల ప్రధానాధికారి

02:57 PM

రేపు ఉపసభాపతి ఎన్నికకు నోటిఫికేషన్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.