Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎదురుచూపులు | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 10,2019

ఎదురుచూపులు

పుర సమరానికి ఇటు అధికార యంత్రాంగం, అటు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. గడిచిన వారం రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న పరిణామాలు పట్టణాల్లో సందడికి దారి తీశాయి. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో దాఖలైన పిటీషన్‌ను కోర్టు కొట్టివేయడంతో ఎన్నికలకు గ్రీన్‌సిగల్‌ లభించిన విషయం తెలిసిందే. దీంతో వారం రోజులుగా ఉమ్మడి జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి నెలకొంది.
నవతెలంగాణ - కాగజ్‌నగర్‌
జులై రెండో తేదీతో మున్సిపల్‌ పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుండి మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై ప్రతిష్టంభన నెలకొంది. నిబంధనల మేరకు మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ చేపట్టడం లేదంటూ హైకోర్టులో దాఖలైన పిటీషన్‌ను గత వారం హైకోర్టు కొట్టివేయడంతో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. వారం రోజుల నుండి అధికారయంత్రాంగం ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. జిల్లాలో ఏడు పాత మున్సిపాలిటీలుండగా, ఏడు కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. పాత మున్సిపాలిటీల్లో నోటిఫైడ్‌ ఏరియా అయిన మందమర్రి మున్సిపాలిటీకీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. మిగిలిన ఆరు మున్సిపాలిటీల్లో కాగజ్‌నగర్‌, భైంసా, నిర్మల్‌ మున్సిపాలిటీలకు సంబంధించి వార్డుల విభజనపై వ్యక్తిగత పిటీషన్‌లు హైకోర్టులో పెండింగ్‌లో ఉండడంతో ఈ మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ మున్సిపాలిటీలపై హైకోర్టులో విచారణ ఈ నెల ఆరో తేదీనే జరగాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల విచారణకు రాలేదు. కొత్త మున్సిపాలిటీల్లో ఆసిఫాబాద్‌, ఉట్నూరు మున్సిపాలిటీలకు సాంకేతిక కారణాల రీత్యా ఎన్నికలు జరిగే అవకాశం లేదు. మిగిలిన ఎనిమిది మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. అధికారయంత్రాంగం ఇప్పటికే ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. తుది ఓటరు జాబితాను విడుదల చేయడంతో పాటు పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది ఎంపిక, వారికి శిక్షణ లాంటి కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఇక ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ రావడం ఆలస్యం ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సిద్ధమవుతున్న రాజకీయపార్టీలు
పుర పోరుకు అన్ని రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ ఇన్నాండ్లు ఆపిన అభివృద్ధి పనులను ఆయా వార్డుల్లో చేపడుతూ ప్రజల మన్ననలు పొందే చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తిచూపే ప్రజాందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఈ నెల ఎనిమిదో తేదీన కొత్త జిల్లాల వారీగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్‌ల ముందు ధర్నా కార్యక్రమాలను నిర్వహించింది. ఇక బీజేపీ పట్టణాలపై దృష్టి సారించాలని కింది స్థాయి శ్రేణులకు నాయకులు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా పట్టణాల్లో బూత్‌ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడంలో బీజేపీ నిమగమైంది. అన్ని పార్టీల నుండి ఆశావహలు కూడా అధికంగా ఉండడంతో పట్టణాలలో ఎన్నికల సందడి ఇప్పుడే కనిపిస్తోంది. ఒక్కో వార్డు నుండి ఐదారుగురు పోటీలోఉండడంతో అన్ని వార్డుల్లో ఇదే చర్చ కొనసాగుతోంది. ఏ అభ్యర్థికి బలముంది అనే విషయంలో పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. బలాలు, బలహీనతలు ఆధారంగా టిక్కెట్లిచ్చి పార్టీ సత్తాను చూయించుకునేందుకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలి
బడుల మూసివేతను నిలిపివేయాలి
నేడు అవినీతి వ్యతిరేక దినోత్సవం
ఇరువైపులా కట్టడాలు.. తప్పని అవస్థలు
బిందుసేద్యంపై చాలా మంది రైతులు
డెంగ్యూతో వ్యక్తి మృతి
మహిళకు అరుదైన శస్త్రచికిత్స
సమాజహితం కోసమే కవియాత్ర
శిథిలావస్థలో పాఠశాల భవనం
విద్యార్థులను తీర్చిదిద్దడంలో 'రికిల్‌పోర్డ్‌' ముందంజ
ధర్మశాలల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టండి
టేకు లక్ష్మీ కుటుంబానికి న్యాయం చేయాలని
పాత బెల్లంపల్లిలో కార్డన్‌సెర్చ్‌
ఎంఈఓపై విచారణ చేపట్టాలి
ఇకపై మండలానికి రెండు సొసైటీలు
అంతరపంటగా..గంజాయి సాగు
తేమ పేరుతో సీసీఐ కొర్రీలు
కట్టెలపొయ్యితో కష్టాలు
జీవకోటికి ప్రాణధారం మొక్కలే
విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి: శ్యామ్‌నాయక్‌
బలవంతపుసంతకాలను నిరసిస్తూ ఆర్టీసీ కార్మికుల ఆందోళన
ఆందోళన చేసినా కనిపించని స్పందన
వార్డుల వారీగా ఓటరు జాబితా పరిశీలించాలి
పల్లె పంచాయతీ....
ఈ రహదారులు ప్రమాదకరం...
ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు...
సమన్వయం ఉత్త‌దేనా..?
ప్రజల గొంతుక నవతెలంగాణ
హోంగార్డుల సేవలు అభినందనీయం:ఎస్పీ

తాజా వార్తలు

01:19 PM

ప్రభుత్వం కిలో ఉల్లిపై రూ.100 భారం భరిస్తుంది : ఎమ్మెల్యే ధర్మశ్రీ

01:17 PM

ప్ర‌జావాణిలో ఫిర్యా‌దు...వీఆర్వో‌, వీఆర్ఏల స‌స్పెండ్‌

01:16 PM

ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం: ఎంపీ సగతా రాయ్‌

01:14 PM

వివో నుంచి వి17 స్మార్ట్‌ఫోన్ విడుదల

01:03 PM

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఆప్‌

01:01 PM

హెరిటేజ్ షాపుల్లో కిలో ఉల్లి రూ. 200 : జగన్

01:01 PM

పార్టీ మారే అవసరం నాకేమాత్రం లేదు: అద్దంకి ఎమ్మెల్యే

12:56 PM

లౌకికత్వాన్ని దెబ్బతిసేలా సవరణ బిల్లు : ఎంపీ ప్రేమ్‌చంద్రన్‌

12:54 PM

మహిళల భద్రతపై చర్చ జరగాలి : జగన్

12:48 PM

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన అమిత్‌ షా

12:46 PM

అన్‌లిమిటెడ్ ప్లాన్లలో అన్‌లిమిటెడ్ కాల్స్...

12:39 PM

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా యువకుల అర్థ నగ్న నిరసన

12:35 PM

వైట్‌ ఐలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం...

12:32 PM

రంజీ క్రికెట్ మ్యాచ్‌ అడుతున్న మైదానంలో పాము కలకలం

12:31 PM

అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు భారీగా విరాళమిచ్చిన ధనుంజయ

12:20 PM

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకం : అఖిలేశ్‌ యాదవ్

12:19 PM

చెట్టును ఢీకొట్టిన కారు: రూ.9500 జరిమానా

12:15 PM

కలెక్టరేట్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం

12:08 PM

ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

12:07 PM

సిటిజన్‌షిప్‌ బిల్లు ఎఫెక్ట్ : అస్సాంలో బంద్

12:04 PM

విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు మృతి

12:03 PM

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: బద్రుద్దీన్ అజ్మల్

11:49 AM

సోనియాగాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

11:47 AM

వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

11:44 AM

యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న గవర్నర్‌

11:40 AM

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం : డీకే శివకుమార్

11:38 AM

ఈ నెల 17 వరకు ఏపీ అసెంబ్లీ : బీఏసీ నిర్ణయం

11:34 AM

పార్లమెంట్ వద్ద ముస్లిం లీగ్ పార్టీ ఎంపీల నిరసన

11:31 AM

11న దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ: సుప్రీంకోర్టు

11:27 AM

ప్యాకేజీకి ఒప్పుకున్నది వారే కదా: కాకాణి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.