Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అర్జీలను పరిష్కరించాలి:డీఆర్వో | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 12,2019

అర్జీలను పరిష్కరించాలి:డీఆర్వో

నవతెలంగాణ - నిర్మల్‌
ప్రజావాణికి వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) సోమేశ్వర్‌ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రజా ఫిర్యాదుల విభాగంలో వివిధప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల నుంచి సోమవారం ఆర్జీలను స్వీకరించి మాట్లాడారు. జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై ఆర్జీల రూపంలో ఫిర్యాదు చేస్తారని, వాటిని జాప్యం చేయకుండా త్వరితగతిన పరిక్షించాలని అన్నారు. ప్రజా సమస్యలు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో నిర్మల్‌, భైంసా ఆర్డీఓలు ప్రసూనాంబ, రాజు, జడ్పీసీఈఓ సుధీర్‌, జిల్లా వ్యవసాయాధికారి కోటేశ్వర్‌ రావు, డీపీఓ శ్రీనివాస్‌, డీఈఓ ప్రణీత, మార్కెటింగ్‌ ఏడీ శ్రీనివాస్‌, బీసీ వెల్ఫేర్‌ అధికారి విజరుకుమార్‌, ఎస్సీ వెల్ఫేర్‌ అధికారి కిషన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మాణిక్యరావు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.
నాణ్యమైన పోలీసు సేవలందించాలి:ఎస్పీ
నాణ్యమైన పోలీసు సేవలందించాలని, పోలీసుల గౌరవం మరింత పెంచాలని ఎస్పీ సి.శశిధర్‌రాజు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు పోలీసులు అండగా ఉండాలని, స్నేహభావంతో మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలన్నారు. 8333986939 వాట్సాప్‌కు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బలవంతపుసంతకాలను నిరసిస్తూ ఆర్టీసీ కార్మికుల ఆందోళన
ఆందోళన చేసినా కనిపించని స్పందన
వార్డుల వారీగా ఓటరు జాబితా పరిశీలించాలి
పల్లె పంచాయతీ....
ఈ రహదారులు ప్రమాదకరం...
ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు...
సమన్వయం ఉత్త‌దేనా..?
ప్రజల గొంతుక నవతెలంగాణ
హోంగార్డుల సేవలు అభినందనీయం:ఎస్పీ
విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి కమిటీ
సీఐటీయూ రాష్ట్ర 3వ మహాసభల పోస్టర్‌ విడుదల
ఢిల్లీలో 9న అస్తిత్వ గర్జన సభ
9న ఓటరు జాబితాపై సమావేశం
యువతులు, మహిళలకు సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ అవసరం
తాగునీరు సజావుగా అందించాలి
కండ్లకు గంతలు కట్టుకుని నర్సరీ కార్మికుల నిరసన
న్యాయం చేయాలని వాటర్‌ట్యాంక్‌ ఎక్కి ఆందోళన
బాధితురాలి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలి
శాశ్వతంగా ప్రణాళిక పనులు కొనసాగించాలి
గురుకులాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
అన్ని వర్గాలకు సముచిత న్యాయం: కోనప్ప
మూతబడి.. చదువు తడబడి
అపరిశుభ్రత.. శిథిలావస్థ
ఏటా కొత్త వాహనాల కొనుగోలు
సబ్‌ ప్లాన్‌ నిధులను ఎస్సీల అభివృద్ధికే ఖర్చు చేయాలి
ప్రశాంతంగా ముగిసిన పునాది-2 పరీక్షలు
వసతిగృహాల్లో సమస్యలు పరిష్కరించాలి: ఎస్‌ఎఫ్‌ఐ
దిశ హంతకులను కఠినంగా శిక్షించాలని ధర్నా
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి:జడ్పీ చైర్‌పర్సన్‌
నిలిచిన కొనుగోళ్లు.. నిరీక్షణలో రైతులు

తాజా వార్తలు

08:28 PM

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

08:18 PM

కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌పై క్రిమినల్ ఫిర్యాదు

08:12 PM

'వెంకీ మామ' ట్రైలర్‌ విడుదల

08:06 PM

లెనొవో కొత్త స్మార్ట్ హోమ్ ఉత్పత్తులు

08:02 PM

ఎన్‌కౌంటర్ స్పాట్‌ను పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ టీమ్

07:22 PM

ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం..7 కోట్ల రూపాయల ఆస్తినష్టం

07:14 PM

తప్పిన భారీ ఉగ్ర ముప్పు

07:09 PM

ఆనం వ్యాఖ్యలపై మండిపడుతున్న ఏపీ సీఎం జగన్..!

07:08 PM

వృద్ధిరేటు 4.5 శాతానికి పడిపోవడం బాధాకరం: రఘురాం రాజన్

07:00 PM

రాజ్‌ తరుణ్‌ 'ఇద్దరి లోకం ఒకటే' అదే ఊరు లిరికల్‌ వీడియో

06:55 PM

136 కేజీల వెండి..10 లక్షల నగదు పట్టివేత

06:54 PM

గార్మిన్ స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయ్

06:42 PM

ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెంపు

06:41 PM

కొత్త హంగులతో ఎలక్ట్రిక్ బైక్ విడుదల..

06:40 PM

కల్లుగీత వృత్తిదారులకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ

06:31 PM

సోమవారం మరొక పాట వస్తుంది చూడండి: మహేశ్ బాబు

06:29 PM

నాలుగు కిలోల గంజాయి లభ్యం.. ఇద్దరు అరెస్ట్

06:17 PM

విధుల్లో నిర్లక్ష్యం... టీచర్‌ సస్పెన్షన్‌

06:16 PM

బాలికపై ఆటో డ్రైవర్ లైంగికదాడియత్నం

06:11 PM

వాహనం ఢీకొని మహిళ మృతి

06:07 PM

మా పొలాల్లో శవాలను పూడ్చరాదు

05:52 PM

ముగిసిన ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ

05:51 PM

కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ51 స్మార్ట్‌ఫోన్‌

05:48 PM

అమెజాన్ ప్రైమ్‌లో అత్యధికంగా వీక్షించిన చిత్రం ‘కేజీఎఫ్’

05:48 PM

బస్సు దిగబోతూ యువకుడు మృతి..

05:45 PM

స్పెయిన్ వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరిన వాద్రా

05:40 PM

లేక్‌వ్యూ అతిథిగృహం ఓఎస్డీగా పీవీ సింధు

05:39 PM

చహల్‌ అరుదైన ఘనత

05:37 PM

నిత్యానందను కూడా ఎన్‌కౌంటర్‌ చేస్తారా?: జగ్గారెడ్డి

05:33 PM

‘మత్తు వదలరా’ టీజర్ విడుదల చేసిన రామ్‌ చరణ్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.