Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజాఫిర్యాదుల పరిష్కారమే పనితీరుకు కొలమానం | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 12,2019

ప్రజాఫిర్యాదుల పరిష్కారమే పనితీరుకు కొలమానం

- అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
- కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు
నవతెలంగాణ - ఆసిఫాబాద్‌
ప్రజాఫిర్యాదుల పరిష్కారమే అధికారుల పనితీరుకు కొలమానమని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలను స్వీకరించారు. అంతకుముందు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను అధికారులు త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ విధానంలో ఆయా శాఖల ఉన్నతాధికారులకు పంపుతున్నామని, వారు దానిని పరిష్కరించి, వివరాలను తన మెయిల్‌కు పంపించాలని సూచించారు. సోమవారం వచ్చిన మొత్తం 20 ఫిర్యాదుల్లో ఎక్కువగా భూములకు సంబంధించిన ఫిర్యాదులే ఉన్నాయి. ఆయా ఫిర్యాదులను విన్న కలెక్టర్‌ వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. భూములకు సంబంధించిన ఫిర్యాదులు తగ్గేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే ఫిర్యాదుదారులు అంతంత మాత్రంగానే రావడంతో ప్రజావాణి వెలవెలబోయింది. పట్టా పాస్‌పుస్తకాల్లో పేరు మార్పు, రైతుబంధు రావడం లేదని పలువురు అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ దత్తు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కలెక్టరేట్ల ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
గడువు ముగిసింది..పరిష్కారం మిగిలింది..
సర్వీసు వివరాల నమోదులో జాప్యం
జిల్లాలో 9229 డ్వాక్రా సంఘాలు
మైన్‌ వైండింగ్‌ సాప్ట్‌ లిప్ట్‌
పనులు ఆగమాగం..అందని జలం
సమస్య పరిష్కరించకుంటే సమ్మె
29, 30 తేదీల్లో రాష్ట్ర విద్యా సదస్సు
వార్డుల పునర్విభజనకు ప్రజలు సహకరించాలి
కాగజ్‌నగర్‌ వైద్యునికి జాతీయ అవార్డు
కులమతాలకతీతంగా న్యాయమందించాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలి
బడుల మూసివేతను నిలిపివేయాలి
నేడు అవినీతి వ్యతిరేక దినోత్సవం
ఇరువైపులా కట్టడాలు.. తప్పని అవస్థలు
బిందుసేద్యంపై చాలా మంది రైతులు
డెంగ్యూతో వ్యక్తి మృతి
మహిళకు అరుదైన శస్త్రచికిత్స
సమాజహితం కోసమే కవియాత్ర
శిథిలావస్థలో పాఠశాల భవనం
విద్యార్థులను తీర్చిదిద్దడంలో 'రికిల్‌పోర్డ్‌' ముందంజ
ధర్మశాలల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టండి
టేకు లక్ష్మీ కుటుంబానికి న్యాయం చేయాలని
పాత బెల్లంపల్లిలో కార్డన్‌సెర్చ్‌
ఎంఈఓపై విచారణ చేపట్టాలి
ఇకపై మండలానికి రెండు సొసైటీలు
అంతరపంటగా..గంజాయి సాగు
తేమ పేరుతో సీసీఐ కొర్రీలు
కట్టెలపొయ్యితో కష్టాలు
జీవకోటికి ప్రాణధారం మొక్కలే

తాజా వార్తలు

11:36 PM

సొంత పార్టీ నిర్ణయం పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఫైర్

09:59 PM

ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి సమిష్టిగా కృషి చేయాలి : గరవ్నర్‌

09:55 PM

మిలిటరీ ఛీఫ్‌గా మైనారిటీ వ్యక్తి..శ్రీలంక చరిత్రలో మొదటిసారి

09:46 PM

పోలీసుల కస్టడీ నుండి తప్పించుకున్న దొంగ

09:34 PM

సిద్ధార్థ్ ‘టక్కర్’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన వరుణ్‌ తేజ్‌

09:25 PM

కొత్త చట్టం తెస్తానన్న జగన్‌కు అభినందనలు: విజయశాంతి

09:13 PM

అందుకే శివం దూబేను ఫస్ట్ డౌన్‌లో పంపాము : కోహ్లీ

09:02 PM

వరంగల్ హత్యాచారం కేసులో పోలీసులు కీలక నిర్ణయం

08:59 PM

ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్

08:35 PM

సైనికుల జీవితాలపై ఎంఎస్ ధోనీ టీవీ షో

08:28 PM

పౌరసత్వ బిల్లును ముస్లింలకు వర్తింపజేయాలి: ఎంపీ నామా

08:24 PM

ప్రముఖ జర్నలిస్ట్ అనుమానాస్పద మృతి

08:22 PM

ఏపీ సీఎం అధ్యక్షతన ఎస్‌ఐపీబీ పునరుద్ధరణ

08:20 PM

మాట్లాడే గొంతుకలను నొక్కేస్తున్నారు : ప్రొఫెసర్ కోదండరాం

07:58 PM

దిశ నిందితుల మృతదేహాల తరలింపునకు ఏర్పాట్లు

07:56 PM

బన్నీతో సినిమా చేయాలని నాకూ వుంది: బాబీ

07:50 PM

బీడబ్ల్యుఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్-2019 టోర్నీకి సింధు

07:45 PM

నిర్భయ నిధులివ్వండి: స్మృతి ఇరానీకి స్వాతి లేఖ

07:39 PM

ఎస్సై, కానిస్టేబుల్‌ను విచారించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

07:35 PM

కేటీఆర్‌తో సౌదీ అరేబియా రాయబారి భేటీ

07:28 PM

వర్మపై కేఏ పాల్‌ కోడలి ఫిర్యాదు

07:07 PM

లారీలో దిశను తరలిస్తున్న నిందితుల దృశ్యాలు

07:01 PM

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో ఉద్యోగాలు

06:49 PM

హౌవిజ్జ‌ర్ తూటాల‌ను ప‌రీక్షించిన ఆర్మీ

06:41 PM

మైనర్ బాలికపై లైంగిక వేధింపులు

06:37 PM

కెప్టెన్‌గా గర్వపడుతున్నా: పొలార్డ్

06:35 PM

సిట్ విచారణకు గైర్హాజరైన ఆదినారాయణరెడ్డి

06:31 PM

విద్యార్థిని ఆత్మహత్య

06:29 PM

సాంబిరెడ్డి మృతి ఘటన ప్రభుత్వానికి కనువిప్పు కావాలి: జనసేన

06:26 PM

సైన్స్ ఫెయిర్ ను వీక్షించిన మంత్రి ఈటల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.