Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పచ్చదనం, పారిశుధ్య పనులను పరిశీలించాలి | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 19,2019

పచ్చదనం, పారిశుధ్య పనులను పరిశీలించాలి

నవతెలంగాణ-నిర్మల్‌
గ్రామపంచాయతీలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామంలో చేపట్టిన పనులను నిరంతరం కొనసాగేలా పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఎం.ప్రశాంతి ప్రత్యేకాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ సెల్‌లో సోమవారం మండల ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు.30 రోజుల గ్రామ కార్యాచరణ ప్రణా ళికలో భాగంగా చేపట్టిన పనులపై ప్రత్యేకాధికారులు నివేదిక అందించాలని అన్నారు. ప్రతి గ్రామంలో కచ్చితంగా డంపింగ్‌యార్డు, తడి, పొడి చెత్త వేర్వేరుగా వేసేందుకు షెడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రతి షెడ్‌కు రూ.2.5 లక్షలు చెల్లించనున్నట్టు తెలిపారు. ప్రతి నర్సరీకి ఫెన్సింగ్‌, గేట్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నర్సరీకి నీటి సదుపాయం ఉందో లేదో చూడాలని సూచించారు. సర్పంచులు, కార్య దర్శులతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించాలని పేర్కొన్నారు. వారానికి ఒకసారి డ్రయినేజీలు శుభ్రం చేయించాలన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్న విషయాలను గమనించాలని పేర్కొన్నారు. ఎలక్ట్రిసిటీ థర్డ్‌వైర్‌ పనులు ఎంతవరకు జరిగాయో పరిశీలించాలన్నారు. అక్టోబర్‌ 2019 నుంచి పంచాయతీ కార్యాలయం బిల్లును చెల్లించాలన్నారు. అంతకుముందు కలెక్టర్‌ బదిలీ అయిన తహసీల్దార్లకు ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఏ.భాస్కర్‌రావు, భైంసా ఆర్డీఓ రాజు, డీపీఓ శ్రీనివాస్‌, డీఎస్‌ఓ కిరణ్‌, ఉద్యానవన శాఖ అధికారి శరత్‌కుమార్‌, జిల్లా విద్యాధికారి టామ్నే ప్రణీత, జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధిశాఖ అధికారి కిషన్‌, ఏఓ కరీం పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విద్యార్థులను తీర్చిదిద్దడంలో 'రికిల్‌పోర్డ్‌' ముందంజ
ధర్మశాలల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టండి
టేకు లక్ష్మీ కుటుంబానికి న్యాయం చేయాలని
పాత బెల్లంపల్లిలో కార్డన్‌సెర్చ్‌
ఎంఈఓపై విచారణ చేపట్టాలి
ఇకపై మండలానికి రెండు సొసైటీలు
అంతరపంటగా..గంజాయి సాగు
తేమ పేరుతో సీసీఐ కొర్రీలు
కట్టెలపొయ్యితో కష్టాలు
జీవకోటికి ప్రాణధారం మొక్కలే
విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి: శ్యామ్‌నాయక్‌
బలవంతపుసంతకాలను నిరసిస్తూ ఆర్టీసీ కార్మికుల ఆందోళన
ఆందోళన చేసినా కనిపించని స్పందన
వార్డుల వారీగా ఓటరు జాబితా పరిశీలించాలి
పల్లె పంచాయతీ....
ఈ రహదారులు ప్రమాదకరం...
ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు...
సమన్వయం ఉత్త‌దేనా..?
ప్రజల గొంతుక నవతెలంగాణ
హోంగార్డుల సేవలు అభినందనీయం:ఎస్పీ
విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి కమిటీ
సీఐటీయూ రాష్ట్ర 3వ మహాసభల పోస్టర్‌ విడుదల
ఢిల్లీలో 9న అస్తిత్వ గర్జన సభ
9న ఓటరు జాబితాపై సమావేశం
యువతులు, మహిళలకు సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ అవసరం
తాగునీరు సజావుగా అందించాలి
కండ్లకు గంతలు కట్టుకుని నర్సరీ కార్మికుల నిరసన
న్యాయం చేయాలని వాటర్‌ట్యాంక్‌ ఎక్కి ఆందోళన
బాధితురాలి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలి

తాజా వార్తలు

01:36 PM

మైన‌ర్‌పై ఇద్ద‌రు యువ‌కులు లైంగికదాడి..

01:28 PM

కొండపైకి ప్లాస్టిక్‌ తీసుకురావద్దు: దుర్గాగుడి ఈవో

01:15 PM

షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం : ఎఫ్ఐఆర్ నమోదు

01:11 PM

అమ్మాయిలను ఉచితంగా ఇంటి వద్ద డ్రాప్ చేస్తోన్న పోలీసులు

01:01 PM

జాతీయ క్రీడలకు జొన్నాడ విద్యార్థిని ఎంపిక

12:52 PM

ప్రాణాపాయ స్థితిలో బాలుడు : 90కి.మీ..70 నిమిషాలు..

12:47 PM

ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనపై రాహుల్‌గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి

12:44 PM

రూ.3,999కే జేబీఎల్ నూతన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్

12:41 PM

అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

12:31 PM

రైతుల సమస్యలు తెలుసుకుంటున్న పవన్

12:20 PM

నదిలోకి దూకిన యువతి కాపాడిన పోలీసులు

12:01 PM

ఉల్లి ధ‌ర‌లు త‌క్ష‌ణ‌మే త‌గ్గించాలి : సీపీఐ(ఎం)

11:50 AM

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం: కేజ్రీవాల్

11:42 AM

సాంకేతిక లోపం నిలిచిన రేషన్‌ సరుకుల పంపిణీ

11:38 AM

రాజమండ్రి విమానాశ్రయంలో పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం

11:35 AM

ఉల్లి కోసం రైతుబజార్‌ వద్ద 2 కిలో మీటర్ల మేర బారులు

11:34 AM

అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న గ్రావెల్ మట్టి స్వాధీనం

11:30 AM

అగ్నిప్రమాద ఘటన అత్యంత బాధాకరం: కేజ్రీవాల్‌

11:28 AM

2.8 కిలోల బంగారం పట్టివేత

11:25 AM

బాకీ తీర్చలేదు అని కత్తితో దాడి

11:23 AM

దేశంలో వాటికన్నా అత్యాచారమే మాత్రమే సమస్య: ఖట్జూ

11:20 AM

ఎన్‌కౌంటర్‌పై కొనసాగుతున్న ఎన్‌హెచ్ఆర్‌సి విచారణ

11:13 AM

డాన్స్ చేస్తూ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీస్

11:07 AM

12న ప్రేక్షకుల ముందుకు అమ్మ రాజ్యంలో...

11:04 AM

ఢిల్లీలో అగ్నిప్రమాదం: 43కు చేరిన మృతుల సంఖ్య !

10:57 AM

చిదంబరాన్ని కలిసిన వైరముత్తు

10:52 AM

దేవసముద్రంలో యువకుడి మృతదేహం లభ్యం

10:50 AM

ఉత్తరాఖండ్‌లో భూకంపం..

10:41 AM

నెల్లూరు జిల్లా ఎస్పీగా భాస్కర్ భూషణ్

10:39 AM

వధూవరులకు ఉల్లిగడ్డల కానుక

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.