Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 19,2019

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- నిర్మల్‌, కుభీర్‌, భైంసా, ఆసిఫాబాద్‌, జైనూర్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం
నవతెలంగాణ-నిర్మల్‌
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్‌ పట్టణంలోని కేదర్‌నాథ్‌ జిన్నింగ్‌ మిల్లులో వ్యవసాయశాఖ, సీపీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో అమలు చేస్తోందన్నారు. రైతు బంధు, రైతుబీమా, సకాలంలో నాణ్యమైన ఎరువులు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ ఏ.భాస్కర్‌రావు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు ధర్మాజీ రాజేందర్‌, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ నల్లా వెంకట్‌రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ ఎర్రవోతు రాజేందర్‌, ఎఫ్‌ఏసీఎస్‌ చైర్మెన్‌ రాంకిషన్‌రెడ్డి, సీసీఐ అధికారి ఆయూశ్‌ దేశ్వంత్‌, మార్కెట్‌ కమిటీ అధికారి శ్రీనివాస్‌, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, ముడుసు సత్యనారాయణ, సుభాశ్‌రావు, గండ్రత్‌ ఈశ్వర్‌, పడిగెల కేథర్‌నాథ్‌, నాయకులు పాల్గొన్నారు.
పంటకు మద్దతు ధర పొందాలి :జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి
ఆసిఫాబాద్‌:రైతులు తాము పండించిన పత్తి పంటకు మద్దతు ధర పొందాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు. కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి జిల్లాకేంద్రంలోని బాలాజీ జిన్నింగ్‌ మిల్లులో సోమవారం సీసీఐ ద్వారా చేపట్టే పత్తి కొనుగోళ్లను సోమవారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలోని రైతులు పండించిన పంటకు మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం పత్తి పంటకు మద్దతు ధర రూ.5550గా నిర్ణయించిందని, సాధ్యమైనంతవరకు తేమ శాతం తక్కువగా ఉండేవిధంగా చూసుకొని పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని చెప్పారు. తేమశాతం పెరిగిన కొద్దీ ఒక్కో శాతానికి ఒక్కో విధంగా రేటు మారుతుందన్నారు. రైతులు నష్టపోవడానికి వీలులేదని, కొనుగోళ్లలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే తమను సంప్రదించాలని అన్నారు. అంతకు ముందు మార్కెటింగ్‌ శాఖ అధికారులు, జిన్నింగ్‌ మిల్లు యజమానులు వారికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. మార్కెట్‌కు పత్తి అమ్మకానికి తీసుకొచ్చిన రైతులను సన్మానించారు. కార్యక్రమంలో సీసీఐ సీఈఓ ప్రమోద్‌, ఎంపీపీ మల్లికార్జున్‌, వ్యవసాయ మార్కెటింగ్‌ స్పెషల్‌ గ్రేడ్‌ కార్యదర్శి వెంకటేష్‌, రాహుల్‌ పాల్గొన్నారు.
జైనూర్‌: మండలకేంద్రంలోని స్టార్‌ జిన్నింగ్‌లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జాయింట్‌ కలెక్టర్‌ రాంబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ కనక యాదవ్‌రావ్‌, రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యలు ఇంతియాజ్‌లాలా, తహసీల్దార్‌ ఏజాజ్‌ అహ్మద్‌ఖాన్‌, ఎంపీపీ తిరుమల, వైస్‌ ఎంపీపీ లక్ష్మణ్‌, జిన్నింగ్‌ యజమాని రాథోడ్‌ రితేష్‌, జామ్ని ఎంపీటీసీ మహదేవ్‌, గ్రామ పటేల్‌ కొడప హాన్ను, మాజీ పీపీ కొడప విమలప్రకాష్‌ పాల్గొన్నారు.
కుభీర్‌:మండలంలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని ముధోల్‌ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో మార్కెట్‌ చైర్మెన్‌తో కలిసి సీసీఐ పత్తి కొనుగోళ్లను సోమవారం ప్రారంభించారు.కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు ఎన్నిల అనిల్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యదర్శి తూమ్‌ రాజేశ్వర్‌, మాజీ జడ్పీటీసీ శంకర్‌ చౌహన్‌, వైస్‌ ఎంపీపీ మోహీనొద్దీన్‌, సర్పంచ్‌ మీరావిజరుకుమార్‌, సర్పంచుల సంఘం అధ్యక్షులు దత్తుగౌడ్‌, వ్యాపారవేత్తలు సంతోశ్‌, ఆనంద్‌, బాలాజీ, దత్తు, కార్యదర్శి ప్రశాంత్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భైంసా: పట్టణంలోని ధనుంజరు జిన్నింగ్‌ మిల్లులో సోమవారం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ కార్యదర్శి అడెల్లు, చైర్మెన్‌ రుక్మిణి మురళీగౌడ్‌, నాయకులు ఏజాజ్‌ అహ్మద్‌, రమేశ్‌ మాశెట్టివార్‌, రైతులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అడవిలో పక్షుల గుర్తింపునకు బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌
ప్రభుత్వాల వైఫల్యంతోనే ఉల్లి ధరల పెరుగుదల
మహిళా కమిషన్‌ ఏర్పాటు చేయాలి
వందశాతం ఉత్తమ ఫలితాలు సాధించాలి
ప్రజల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
సబ్‌ సెంటర్‌ తనిఖీ
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
త్వరలో మార్కెట్లోకి ఉత్పత్తులు
కంపెనీ ఆఫర్‌..చెల్లించడానికి ఫికర్‌
పరాయి పంచన పంచాయతీలు
ఫ్లైఓవర్‌బిడ్జ్రి పనులు ప్రారంభమెప్పుడు?
చి'వరి'కి కష్టాలు
రిమ్స్‌లో ఇంటర్‌ విద్యార్థిని మృతి
రోగులకు నాణ్యమైన వైద్యమందించాలి
ప్రత్యేత తరగతులు ఇష్టంలేక..
డిపాజిట్లు 'గల్లంతు'
సామర్థ్యం పెరగాల్సిందే..!
ఎన్‌ఆర్‌సీ బిల్లుకు అన్ని పార్టీలు బీజేపీకి సరెండర్‌
ఆస్పత్రిలో ప్రసవానికి గర్భిణి నిరాకరణ
ఐకమత్యంతోనే అభివృద్ధి: ఎమ్మెల్యే జోగు రామన్న
జాతీయస్థాయి త్రోబాల్‌ పోటీలకు విద్యార్థి ఎంపిక
జాతీయ బాలల పరిరక్షణ హక్కుల కమిషన్‌ బృందం పర్యటన
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు:జడ్పీ సీఈఓ
మారథన్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌కు ఎస్పీ సన్మానం
మూగజీవాల రవాణాకు ప్రత్యేక ఆంక్షలు
ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం
జేసీ దళితబస్తీ భూముల పరిశీలన
మొత్తం అంగన్‌వాడీ కేంద్రాలు 969
నిలువ నీడ కరువు..
భావాలకు కవిత్వరంగులద్దిన నూతన్‌

తాజా వార్తలు

10:56 AM

యూకే ఎన్నికల్లో ప్రధాని బోరీస్ విజయం

10:47 AM

20కిలోల కొండచిలువను పట్టుకున్న మహిళ

10:34 AM

మంచు కారణంగా గంగోత్రి హైవే మూసివేత

10:33 AM

డిష్ టీవీ, ఎయిర్ టెల్ డీటీహెచ్ విలీనం

10:28 AM

ఎలివేటర్‌లో చిక్కుకున్న కుక్కను కాపాడిన వ్యక్తి

10:25 AM

కాసేపట్లో పటియాల హౌస్ కోర్టుకు నిర్భయ దోషులు

10:21 AM

కొత్త ఇంట్లోకి తాత్కాలిక గృహ ప్రవేశం చేసిన కేసీఆర్

10:16 AM

నిరసనల కారణంగా జపాన్‌ ప్రధాని భారత పర్యటన రద్దు

10:13 AM

విక్టరీ వెంక‌టేష్‌ బర్త్ డే.. శుభాకాంక్ష‌ల వెల్లువ

10:10 AM

నర్సులను కత్తులతో, సూదులతో గుచ్చి గుచ్చి..

10:05 AM

పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక

10:02 AM

ఈ నెల 31వరకు ఉపకార వేతనాల దరఖాస్తుల గడువు

09:54 AM

చంద్రబాబు కావాలనే ఎమ్మెల్యేల గేటు నుంచి వచ్చారు : నాని

09:51 AM

లోక్‌సభలో నేటి కార్యక్రమాలు

09:48 AM

మారుతీరావు బెయిలు పిటిషన్ కొట్టివేత

09:46 AM

విమానం 9 గంటల ఆలస్యం..ప్రయాణికుల ఇబ్బందులు

09:44 AM

జనశక్తి మాజీ నేత చంద్రన్న కన్నుమూత

09:41 AM

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

09:36 AM

హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా కురుస్తున్న మంచు

09:30 AM

నేడు సిద్దిపేటలో హరీశ్‌రావ్ పర్యటన

09:25 AM

మంచు కారణంగా జాతీయ రహాదారి మూసివేత

09:14 AM

విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

09:11 AM

బకాయిల చెల్లింపునకే తొలి ప్రాధాన్యం ఇస్తాం

09:05 AM

ప్ర‌తి ఒక్క‌రికి ధన్యవాదాలు: ర‌జ‌నీ

09:03 AM

పిస్తాహౌస్‌లోని ఆహార పదార్థాలపై బొద్దింకలు.. 20వేల జరిమానా

08:58 AM

అల్వాల్‌ ఎస్‌బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం

08:53 AM

మట్కా కేసులో అయిదుగురి అరెస్ట్

08:46 AM

పేలిన అగ్నిపర్వతం...ఆరుగురి మృతదేహాలు లభ్యం

08:41 AM

చెక్‌పోస్టు వద్ద ప్రమాదం లారీ డ్రైవర్ మృతి

08:35 AM

తిరుమలలో పెరిగిన రద్దీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.