Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కట్టెలపొయ్యితో కష్టాలు | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Dec 08,2019

కట్టెలపొయ్యితో కష్టాలు

నవతెలంగాన-రెబ్బెన
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ విషయంలో గ్యాస్‌ వినియోగం విషయాన్ని జిల్లా అధికారులు విస్మరించారు. ఇప్పటికీ అధిక శాతం పాఠశాలల్లో కట్టెల పొయ్యిలపైనే వంట చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా పాఠశాలల ప్రాంగణాల్లో పొగ కమ్ముకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు. నిర్వాహకులకు సైతం అవస్థలు తప్పడంలేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచడంతోపాటు పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పోషకాహారలోపాన్ని అధిగమించడానికి జిల్లాలో మధ్నాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు.ప్రొటీన్లు కలిగిన శక్తినిచ్చే ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు.
మండలంలో ఇదీ పరిస్థితి
రెబ్బెన మండలంలో మొత్తం 57 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రాథమిక పాఠశాలలు 46, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు 5, ఉన్నత పాఠశాలలు ఆరు అలాగే కేజీబీవీ, గురుకుల పాఠశాల, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో వందలాది మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి పౌష్టికాహారం అందించేందుకుగాను సర్కార్‌ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. అయితే గ్యాస్‌ పొయ్యిలు అందజేయకపోవడంతో నిర్వాహకులు కట్టెలపొయ్యిపైనే వంటచేసి వడ్డిస్తున్నారు. పది కిలోల బియ్యం, కూరగాయల భోజనం తయారు చేయడానికి సుమారు పదిహేను నుంచి ఇరవై కిలోల కట్టెలు అవసరం పడుతున్నాయి. గతంలో కొన్ని పాఠశాలలకు గ్యాస్‌ పొయ్యిలు అందజేసినప్పటికీ సిలిండర్లు ఇవ్వకపోవడంతో విని యోగంలోలేక మూలనపడ్డాయి.
వంట తయారీకి ప్రతిబంధకం
చాలాచోట్ల చాలా కాలంగా కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నారు. గ్యాస్‌ కనెక్షన్లు అందుబాటులో ఉన్నా పాఠశాలల్లో వివిధ కారణాలతో వీటిని వినియోగించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకం అమలులో కొన్ని నిబం ధనలు సైతం గ్యాస్‌ పొయ్యిలపై వంట తయారీకి ప్రతిబంధకంగా మారుతున్నాయి. గ్యాస్‌ వినియోగానికి అదనంగా నిధులు విడుదల చేయకపోవడం, మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థులకు కేటాయించిన మొత్తం నుంచే గ్యాస్‌ సిలిండర్లు తీసు కోవాల్సి రావడంతో దీనిపై నిర్వాహకులు ఆసక్తి చూపడంలేదు. కట్టెల పొయ్యిపై వంట చేస్తుండడంతో పాఠశాల ప్రాంగణంలో వాయు కాలుష్యంతో విద్యార్థులు అనా రోగ్యాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారయంత్రాంగం, ప్రభుత్వం స్పందించి ప్రతి పాఠశాలకు గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

09:55 PM

మోడీ పన్నాగాన్ని తమిళ ప్రజలు ఓడిస్తారు : రాహుల్ గాంధీ

09:30 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

09:15 PM

మహిళను వదలని కరోనా..

08:49 PM

స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్ట‌ర్.. అంతా ఒక్కసారిగా షాక్

08:26 PM

లాలూ ప్రసాద్ యాదవ్ ను ఎయిమ్స్ కు తరలింపు

08:18 PM

రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

08:09 PM

త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తాం : కేటీఆర్

08:01 PM

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలి

07:58 PM

మొబైల్ ఫోన్ ల ద్వారా ఓటరు గుర్తింపు కార్డుల డౌన్ లోడ్

07:55 PM

ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం : మంత్రి ఎర్రబెల్లి

07:48 PM

మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు శ్వేతామహంతి నియమకం

07:31 PM

జైలు నుంచి విడుదలైన భూమా అఖిలప్రియ

07:22 PM

తెలంగాణలో ప్రియురాలు.. దుబాయ్ లో ప్రియుడి ఆత్మహత్య

07:07 PM

చిరుతను చంపి వండుకుని తిన్నారు..

06:20 PM

5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పలేదు.. అర్వింద్.. ఎంపీపై రైతుల ఆగ్రహం

05:48 PM

సంపూర్ణేష్ బాబుకి తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

05:43 PM

దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ : కొప్పుల ఈశ్వర్

05:40 PM

పాఠశాలల పునః ప్రారంభం మంత్రి హరీశ్ రావు సమీక్ష..

05:35 PM

ఆర్జీవీ`డీ కంపెనీ` టీజర్‌..

05:34 PM

ఎంసీహెచ్ ఆస్పత్రిలో సిబ్బందికి నియామక పత్రాలు అందజేసిన స్పీకర్

05:30 PM

జీహెచ్ఎంసీ పరోక్ష ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన నియమావళి

05:25 PM

సర్దార్ సర్వాయి పాపన్న మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో సహాయం

05:21 PM

దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుపై రేపు వెబినార్..

05:07 PM

ఇసుకను వేడి చేస్తే బంగారంగా...

05:04 PM

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన..

04:51 PM

అన్ని గ్రామాలకు నాబార్డ్​ సేవలు: సీఎస్​

04:41 PM

మంత్రి పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య

04:30 PM

టీమిండియా యువ క్రికెటర్లకు గిఫ్టుగా మహీంద్రా వాహనాలు..

04:20 PM

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

04:08 PM

లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీకి తరలింపు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.