Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
జీవో నెం.3 రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Apr 25,2020

జీవో నెం.3 రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

- తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నైతం రాజు
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల ఉద్యోగాలకు గండికొట్టే జీవో నెంబర్‌ 3 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నైతం రాజు డిమాండ్‌ చేశారు. మండలంలోని చిర్రకుంట గ్రామంలో ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసీలపై ఇతరుల పెత్తనం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను కాలరాయడమే తీర్పు సారాంశమన్నారు. ఇప్పటికైనా తీర్పును పున్ణసమీక్షించుకోవాలని కోరారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కొమురం చందు, కనక హన్మంతరావు, రవి, సంతోష్‌లతో పాటు గ్రామస్తులున్నారు.
భీంపూర్‌ : జీవో నెంబర్‌ 3ని రద్దు చేయడం సరికాదని ఆదివాసీ విదార్థి సంఘాలు శుక్రవారం ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్‌ వేయాలని కోరుతూ రాజ్‌గడ్‌లో ఆదివాసీ విద్యార్థి సంఘాలు, బౌతిక దూరాన్ని పాటిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ జీవో రద్దుతో ఆదివాసులకు తీరని అన్యాయం జరుగుతుందని వెంటనే ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు విలాస్‌, సంతోష్‌, వికాస్‌, రవి, జంగుబారు ఉన్నారు.
జీవో నెంబర్‌ 03 యథావిధిగా కొనసాగించాలి : ఆదివాసీ ఉపాధ్యాయ సంఘం
జిల్లా అధ్యక్షుడు తలండి లక్ష్మణ్‌
కాగజ్‌నగర్‌ రూరల్‌ : సుప్రీంకోర్టు ఈ నెల 22న జీవో నెంబర్‌ 03పై ఇచ్చిన తీర్పుతో ఆదివాసుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, జీవో నెంబర్‌ 03ని యథావిధిగా కొనసాగించాలని ఆదివాసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు తలండి లక్ష్మణ్‌ అన్నారు. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలు జీవో నెంబర్‌ 03 ప్రకారం జరగాలని, దీని ద్వారా ఆదివాసీ సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో 50 శాతం మాత్రమే రిజర్వేషన్‌ పాటించాలనడం వారి అభివృద్ధికి తీవ్ర అన్యాయం చేసినట్టేనని తెలిపారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల స్థితిగతులపై పూర్తిగా అధ్యయనం చేసి రివ్యూ పిటిషన్‌ వేయాలన్నారు. జీవో నెంబర్‌ 03 యథావిధిగా కొనసాగించేలా చేయాలని లేదంటే అన్ని ఆదివాసీ సంఘాలను కలుపుకుని జీవో నెంబర్‌ 3 సాధనకు ఉద్యమం చేస్తామన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

11:53 PM

జవాన్ మోతీలాల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి వేముల

10:09 PM

దారుణం:చిరుతపులి మృతి

09:52 PM

మరో రాష్ట్రానికి పాకిన‌ బర్డ్ ఫ్లూ

09:22 PM

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణం బ‌లి

09:05 PM

ఈ కల్వర్టులో నాణ్యత లేదు, గట్టిగా వరదొస్తే కొట్టుకుపోతుంది.

09:03 PM

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

08:11 PM

సిరాజ్‌పై మరసారి జాత్యహంకార వ్యాఖ్యలు

08:02 PM

మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్

07:53 PM

19న మరోసారి రైతులతో చర్చలు

06:43 PM

రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్

06:36 PM

గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

06:30 PM

గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

05:39 PM

అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం

05:24 PM

జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి

05:07 PM

35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య

04:56 PM

కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..

04:16 PM

పిఆర్సీ నివేదిక వెల్లడించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక

03:44 PM

ఫౌంటెయిన్‌ తలపించిన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

03:37 PM

రామమందిరానికి రాష్ట్రపతి 5లక్షలు విరాళం

01:57 PM

విద్యార్థులకు అలర్ట్.. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే

01:33 PM

నేటి నుండి శంషాబాద్‌ - చికాగో నాన్‌స్టాప్‌ సర్వీస్

01:19 PM

18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వం : డీఎంఈ రమేష్ రెడ్డి

01:01 PM

నల్గొండలో యువకుడి దారుణ హత్య

12:50 PM

ముఖ్యమంత్రివి దిగజారుడు రాజకీయాలు : అచ్చెన్న

12:43 PM

ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌

12:32 PM

ఘోర రోడ్డుప్ర‌మాదం..11 మంది మృతి

12:20 PM

ఘనంగా ఆర్మీ దినోత్సవ వేడుకలు

12:06 PM

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్‌‌

12:01 PM

నేటి నుంచి రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ

11:36 AM

లైక్‌ బటన్‌ కనిపించదు.. ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్స్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.