Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
జీఓ నెం.3పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్‌ వేయాలి | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Apr 25,2020

జీఓ నెం.3పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్‌ వేయాలి

నవతెలంగాణ-ఆదిలాబాద్‌అర్బన్‌
స్థానిక గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్‌ కల్పించిన జీఓ నెం.3ని సుప్రీం కోర్టు రద్దు చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్‌ వేయాలని శుక్రవారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్లకార్డులు ప్రదర్శించారు. టీఏజీఎస్‌తో పాటు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనూ నిరసన చేపట్టారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన సందర్భంగా టీఏజీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు లంక రాఘవులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో వంద శాతం రిజర్వేషన్లు స్థానిక గిరిజనులకు కల్పించకపోగా, ఆ జీఓపై కొంత మంది కుట్రదారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారని తెలిపారు. సుప్రీం కోర్టు ఆ జీఓని రద్దు చేసినందున వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు మెస్రం ఆనంద్‌, పవన్‌, కిరణ్‌ పాల్గొన్నారు .
తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో..
తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జీవో నెం.3 రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ
పిటిషన్‌ దాఖలు చేయాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు అమలు నిలుపుదల చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్‌ తీసుకురావాలన్నారు. స్థానిక గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రత్యేక ఆదివాసీ రిజర్వేషన్‌ చట్టం తీసుకురావాలని, 5వ షెడ్యూల్డ్‌ ఏరియా ఆదివాసీ రిజర్వేషన్‌పై బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు రాజకీయ నిర్ణయం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వెంటనే టీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో...
సుప్రీం కోర్టు కొట్టేసిన జీఓ నెం.3ను యధావిధిగా కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్‌ తీసుకురావాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఆత్రం నగేష్‌ అన్నారు. శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్‌లు పూర్తిగా అమలు చేయకుండానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం గిరిజనులను అభివద్ధికి దూరం చేయడమే అవుతుందని తెలిపారు. ఏజెన్సీలో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ జీఓని కొట్టేయడం అంటే ఆదివాసుల అభివద్ధికి గొడ్డలిపెట్టులా మారుతుందన్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో వెంటనే రివ్యూ పిటిషన్‌ వేయాలని, ట్రైబల్‌ అడ్వయిజరీ వెంటనే స్పందించాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలని, 5,6 షెడ్యూల్‌లను కాపాడాలని అన్నారు.
కాగజ్‌నగర్‌ : సుప్రీం కోర్టు రద్దు చేసిన జీఓ నెంబర్‌ 3పై పున:సమీక్ష జరిపి, సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు రివ్యూ పిటీషన్‌ వేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నైతం రాజు డిమాండ్‌ చేశారు. శుక్రవారం టీఏజీఎస్‌ ఆధ్వర్యంలో ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత వెనుకబడ్డ ఆదివాసీలకు ఉపాధ్యాయ పోస్టులలో కొంత ఉపశమనంగా ఉన్న జీఓ నెంబర్‌ 3ని సుప్రీంకోర్టు కొట్టివేయడం గిరిజన చట్టాలను, ఐదో షెడ్యూలును అతిక్రమించడమే అవుతుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆదివాసీ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలలో స్థానిక గిరిజనులకే వంద శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఉమ్మడి గవర్నర్‌ ఆదేశాలతో జీఓ నెంబర్‌ 3 అమల్లోకి వచ్చిందనీ, ఇపుడు దానిని రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం ఆదివాసీలకు అన్యాయం చేయడమేనని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటీషన్‌ దాఖలు చేయాలనీ, కేంద్ర కేబినెట్‌లో ఆర్డినెన్స్‌ తెచ్చి తీర్పుపై స్టే వచ్చేలా చూడాలని డిమాండ్‌ చేశారు. జీఓ నెంబర్‌ 3ని చట్టంగా రూపొందించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు సోషల్‌ మీడియాలో విస్తృతంగా నిరస తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఏజీఎస్‌ నాయకులు కొమురం చందు, కనక హన్మంత్‌రావు, రవి, సంతోష్‌ పాల్గొన్నారు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

11:53 PM

జవాన్ మోతీలాల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి వేముల

10:09 PM

దారుణం:చిరుతపులి మృతి

09:52 PM

మరో రాష్ట్రానికి పాకిన‌ బర్డ్ ఫ్లూ

09:22 PM

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణం బ‌లి

09:05 PM

ఈ కల్వర్టులో నాణ్యత లేదు, గట్టిగా వరదొస్తే కొట్టుకుపోతుంది.

09:03 PM

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

08:11 PM

సిరాజ్‌పై మరసారి జాత్యహంకార వ్యాఖ్యలు

08:02 PM

మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్

07:53 PM

19న మరోసారి రైతులతో చర్చలు

06:43 PM

రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్

06:36 PM

గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

06:30 PM

గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

05:39 PM

అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం

05:24 PM

జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి

05:07 PM

35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య

04:56 PM

కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..

04:16 PM

పిఆర్సీ నివేదిక వెల్లడించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక

03:44 PM

ఫౌంటెయిన్‌ తలపించిన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

03:37 PM

రామమందిరానికి రాష్ట్రపతి 5లక్షలు విరాళం

01:57 PM

విద్యార్థులకు అలర్ట్.. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే

01:33 PM

నేటి నుండి శంషాబాద్‌ - చికాగో నాన్‌స్టాప్‌ సర్వీస్

01:19 PM

18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వం : డీఎంఈ రమేష్ రెడ్డి

01:01 PM

నల్గొండలో యువకుడి దారుణ హత్య

12:50 PM

ముఖ్యమంత్రివి దిగజారుడు రాజకీయాలు : అచ్చెన్న

12:43 PM

ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌

12:32 PM

ఘోర రోడ్డుప్ర‌మాదం..11 మంది మృతి

12:20 PM

ఘనంగా ఆర్మీ దినోత్సవ వేడుకలు

12:06 PM

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్‌‌

12:01 PM

నేటి నుంచి రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ

11:36 AM

లైక్‌ బటన్‌ కనిపించదు.. ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్స్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.