Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మాజీ ఎమ్మెల్యే స్మారకార్థం అన్నదానం | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Apr 27,2020

మాజీ ఎమ్మెల్యే స్మారకార్థం అన్నదానం

నవతెలంగాణ - కాగజ్‌నగర్‌
లక్షెట్టిపేట మాజీ ఎమ్మెల్యే గోనె హన్మంతరావు స్మారకార్థం ఆదివారం కాగజ్‌నగర్‌ పట్టణంలోని ప్రజా లైఫ్‌ కేర్‌ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆసుపత్రిలోని పేషెంట్లు, వారి బంధువులు, దినసరి కూలీలు 200 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు, డీసీసీ ఓబీసీ ఛైర్మన్‌ దాసరి వెంకటేష్‌, ఆసుపత్రి సిబ్బంది అంజన్న, సతీష్‌, డేవిడ్‌, నాయకులు రేహాన్‌, సత్తిబాబు, పత్తి మల్లేష్‌ పాల్గొన్నారు.
టీయూటీఎఫ్‌ ఆధ్వర్యంలో..
తెలంగాణ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీయూటీఎఫ్‌) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కాగజ్‌నగర్‌ మండలం తుంగమడుగు గ్రామంలోని 30 మంది నిరుపేద గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శాంతికుమార్‌, ఉపాధ్యక్షులు భానుప్రకాష్‌, మండల అధ్యక్షులు జె లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి ఎం కిరణ్‌, కార్యదర్శి వస్రం పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికులకు....
సెవెన్‌ ఏరియా క్లబ్‌ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌ పట్టణంలోని మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు ఆదివారం నిత్యావసర వస్తువులను 29వ వార్డు కౌన్సిలర్‌ వెన్న సంగీత పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ కిషోర్‌బాబు, టౌన్‌ ఎస్‌ఐ తమెసొద్దీన్‌, రిటైర్డ్‌ ఎస్‌ఐ శివప్రసాద్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ బంగారు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
బియ్యం, కూరగాయలు పంపిణీ
తాండూర్‌: తాండూర్‌ గ్రామపంచాయతీ ద్వారకాపూర్‌ గ్రామంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశానుసారం కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి లేక ఇంటి వద్ద ఉంటున్న ఎస్సీ కాలనీ నిరుపేద కుటుంబాలకు సర్పంచ్‌ మాసాడి శారద-సత్తయ్య, బోయపల్లి ఎంపీటీసీ మాసాడి శ్రీదేవి-శ్రీరాములు, మాసాడి లచ్చన్న కలిసి నిత్యావసరాలు, మాస్క్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ పుర్ర శేఖర్‌, గ్రామ పెద్దలు ఉన్నారు. అలాగే మండలంలోని అబ్బాపూర్‌, చౌటపల్లి గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గిరిజన కుటుంబాలకు జవాన్లు సాయం అందజేశారు. సీఐఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ బిశ్వజిత్‌ స్వయంగా ఆ గ్రామాలకు వెళ్లి నిరుపేదలకు నిత్యావసరాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ స్వీయనియంత్రణ పాటించాలన్నారు. అభినవ స్వచ్ఛందసేవా సంస్థ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వలస కూలీలు 150 మందికి భోజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అభినవ స్వచ్ఛంద వ్యవస్థాపక అధ్యక్షుడు అభినవ సంతోష్‌, విజరు, సత్యనారాయణ, రాజన్న, రమేష్‌, సాయి పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

06:56 PM

నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహిత

06:44 PM

ఖమ్మం జిల్లాలో గ్యాస్ సిలిండర్లు పేలి రెండు ఇళ్లు దగ్థం..

06:39 PM

ఏపీలో కొత్తగా మరో 118 పాజిటివ్ కేసులు

06:10 PM

కాంగ్రెస్ బలహీనపడుతోంది.. సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్

06:00 PM

ఆమె కలెక్టర్.. ఆమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

05:47 PM

నిరూపిస్తే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: కేకే

05:38 PM

పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ అంటూ మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే

05:29 PM

విషాదం.. అలిపిరి మెట్ల మార్గంలో బీటెక్ విద్యార్థి మృతి

05:19 PM

క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు..

05:10 PM

ఆస్ట్రేలియాలో తెలుగు యువకుడు అనుమానాస్పద మృతి

05:00 PM

రూ.2,937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్..

04:50 PM

మేడారం జాతరలో కరోనా కలకలం.. పాజిటివ్ కేసులు నమోదు

04:41 PM

ఏపీ డీజీపీకి మరోసారి లేఖ రాసిన చంద్రబాబు

04:32 PM

తెలంగాణలో కరోనా వ్యాప్తిపై సీఎస్ కీలక వ్యాఖ్యలు..

04:17 PM

నవ్వుతూ వీడియో తీసి.. అంతలోనే నదిలో దూకి యువతి ఆత్మహత్య

04:07 PM

అమరావతిలో భూ ప్రకంపనలు..

03:57 PM

ఆ ఇద్దరి కోసమే ప్రధాని పని చేస్తున్నారు: రాహుల్ గాంధీ

03:45 PM

కరోనా వ్యాప్తి.. ఆ నగరంలో వారం రోజుల లాక్‌డౌన్

03:37 PM

మార్చి 3 నుంచి ఎన్నికల ప్రచారం : కమల్ హాసన్

03:30 PM

పట్టపగలే మరో లాయర్ దారుణ హత్య.. కత్తితో నరికి..

03:10 PM

నాలుగో టెస్టుకు బౌలర్ బుమ్రా దూరం..

03:04 PM

సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం..

02:48 PM

కిటికిలో నుండి పిల్లల్ని కిందకు తోసేసిన తల్లి.. ఎందుకో తెలుసా..

02:33 PM

ఫేస్ బుక్ నుండి టిక్ టాక్ లాంటి యాప్..

02:26 PM

జైలు నుండి 200మంది ఖైదీలు పరారీ..

01:51 PM

ప్రియుడితో భర్తను చంపించిన భార్య

01:43 PM

క్లా‌స్‌రూమ్‌లో విద్యార్థులు ముందు టీచ‌ర్‌ను క‌త్తి‌తో పొడిచి భ‌ర్త‌

01:43 PM

మేకను బలివ్వడంతో ఎస్ఐ సస్పెన్షన్

01:29 PM

జహీరాబాద్‌ మాజీ ఎమ్మెల్యే మృతి

12:46 PM

ఘోర రోడ్డు ప్ర‌మాదం..15నిమిషాలు నరకయాతన

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.