Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు వరి విత్తనాలను అమ్మకూడదు | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Aug 12,2020

ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు వరి విత్తనాలను అమ్మకూడదు

- నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ
నవతెలంగాణ-నిర్మల్‌టౌన్‌
నియంత్రిత వ్యవసాయ విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు వచ్చేంత వరకు వరి విత్తనాలను అమ్మకూడదని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ విత్తన డీలర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులు, విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పంటల ఉత్పాదకత పెరగడం వల్ల ప్రభుత్వం నియంత్రిత పంటల విధానం అమలు చేయనుందన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు వరి సన్న, సాధారణ రకం పండించే భూములను, రైతులను గుర్తించి విత్తనాలను పంపిణీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు రెండు మూడు రోజుల్లో వస్తాయని, అప్పటివరకు వరి విత్తనాలను డీలర్లు పంపిణీ చేయవద్దని అన్నారు. మొక్కజొన్న పంట సాగు చేసిన వారికి రైతుబంధు వర్తించదని, కనీస మద్దతు ధర ప్రభుత్వం చెల్లించదని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులు పత్తి పంట, రెడ్‌గ్రామ్‌ సాగు చేసుకోవాలన్నారు. మొక్కజొన్న విత్తనాలు అమ్మకూడదని డీలర్లకు సర్కులర్‌ జారీ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. అనంతరం ఆయన వ్యవసాయాధికారులతో సాగుకు వినియోగించే యంత్ర పరికరాల స్టాక్‌ వివరాలను తెలుసుకున్నారు. జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు వచ్చేవరకు వారి విత్తనాలను అమ్మకూడదని డీలర్లకు సూచించారు. మండలం, క్లస్టర్‌, గ్రామాల వారీగా టార్గెట్‌ పంటల వారీగా కార్డు ఇవ్వనున్నట్టు తెలిపారు. చెప్పిన పంట వేసిన వారికి రైతుబంధు ఇవ్వనున్నట్టు తెలిపారు. సమావేశంలో సహాయ సంచాలకులు కోటేశ్వరరావు, మహమ్మద్‌ ఇబ్రహీంహనీఫ్‌, వినరుబాబు, వ్యవసాయాధికారులు, విత్తనాల డీలర్లు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

11:53 PM

జవాన్ మోతీలాల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి వేముల

10:09 PM

దారుణం:చిరుతపులి మృతి

09:52 PM

మరో రాష్ట్రానికి పాకిన‌ బర్డ్ ఫ్లూ

09:22 PM

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణం బ‌లి

09:05 PM

ఈ కల్వర్టులో నాణ్యత లేదు, గట్టిగా వరదొస్తే కొట్టుకుపోతుంది.

09:03 PM

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

08:11 PM

సిరాజ్‌పై మరసారి జాత్యహంకార వ్యాఖ్యలు

08:02 PM

మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్

07:53 PM

19న మరోసారి రైతులతో చర్చలు

06:43 PM

రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్

06:36 PM

గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

06:30 PM

గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

05:39 PM

అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం

05:24 PM

జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి

05:07 PM

35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య

04:56 PM

కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..

04:16 PM

పిఆర్సీ నివేదిక వెల్లడించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక

03:44 PM

ఫౌంటెయిన్‌ తలపించిన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

03:37 PM

రామమందిరానికి రాష్ట్రపతి 5లక్షలు విరాళం

01:57 PM

విద్యార్థులకు అలర్ట్.. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే

01:33 PM

నేటి నుండి శంషాబాద్‌ - చికాగో నాన్‌స్టాప్‌ సర్వీస్

01:19 PM

18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వం : డీఎంఈ రమేష్ రెడ్డి

01:01 PM

నల్గొండలో యువకుడి దారుణ హత్య

12:50 PM

ముఖ్యమంత్రివి దిగజారుడు రాజకీయాలు : అచ్చెన్న

12:43 PM

ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌

12:32 PM

ఘోర రోడ్డుప్ర‌మాదం..11 మంది మృతి

12:20 PM

ఘనంగా ఆర్మీ దినోత్సవ వేడుకలు

12:06 PM

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్‌‌

12:01 PM

నేటి నుంచి రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ

11:36 AM

లైక్‌ బటన్‌ కనిపించదు.. ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్స్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.