Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021 | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 24,2021

నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021

 ముంబై: భారతదేశ అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్ డబ్ల్యూఐ), 30 మిలియన్ డాలర్లకు మించిన ఆస్తులు కలిగిన వారి సంఖ్య రాబోయే ఐదేళ్లలో 63 శాతం వృద్ధి చెంది 11,198కి చేరుకోనుందని ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ అయిన నైట్ ఫ్రాంక్ తన వెల్త్ రిపోర్ట్ 2021లో వెల్లడించింది. ప్రస్తుతం భారతదేశం 6,884 మంది యూహెచ్ఎన్ డబ్ల్యూఐలకు, 113 మంది బిలియనీర్లకు నిలయంగా ఉం ది. భారతదేశంలోని బిలియనీర్ల క్లబ్ 2025 నాటికి 162 కు చేరుకొని 43% మేర  గణనీయంగా వృద్ధి చెంద నుంది. ఈ వృద్ధి ప్రపంచసగటు వృద్ధి 24 శాతాన్ని, ఆసియా సగటు 38 శాతాన్ని అధిగమించనుంది. ఈ నివే దిక ప్రకారం, భారతదేశంలోని 1% కుబేరుల్లో చేరేందుకు ఓ వ్యక్తికి 60,000 డాలర్లు అవసరం. ఈ సంపద వృ ద్ధి అంచనాల ప్రకారం భారతదేశపు 1 % కుబేరుల క్లబ్ రానున్న ఐదేళ్లలో దాదాపు రెట్టింపు కానుంది.
          మక్కువతో పెట్టే పెట్టుబడుల పరంగా చూస్తే, భారతీయ యూహెచ్ఎన్ డబ్ల్యూఐ లకు ఆభరణాలు అనేది అ త్యంత ప్రాధాన్యం ఇచ్చేదిగా ఉంటోంది. ఆ తరువాత కళలు, గడియారాలు, వైన్, క్లాసిక్ కార్లు ఈ జాబితాలో ఉంటున్నాయి. ప్రపంచధోరణులకు అనుగుణంగానే 2020లో భారతీయ యూహెచ్ఎన్ డబ్ల్యూఐ లు కూడా అ రుదైన విస్కీతో పోలిస్తే వైన్ కే అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
    నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021 లో భాగంగా కంపెనీ చేపట్టిన ఆటిట్యూడ్స్ సర్వే ప్రకారం, 2021లో భారతదేశంలో కొత్త ఇల్లు కొనుక్కుందామనుకునే యూహెచ్ఎన్ డబ్ల్యూఐ ల సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంది.  నైట్ ఫ్రాంక్ యొక్క వెల్త్ రిపోర్ట్ 2021 ప్రకారం, ప్రతీ ఐదు మంది భారతీయ అల్ట్రా –హై- నెట్ – వర్త్ వ్యక్తుల్లో ఒకరు 2021లో ఒక కొత్త ఇల్లు కొనే యోచనలో ఉన్నారు.
       అంతర్జాతీయంగా యూహెచ్ఎన్ డబ్ల్యూఐ లలో 43 శాతం మంది 12 నెలల క్రితంతో పోలిస్తే, పర్యావరణం, సా మాజికం, పాలన (ఈఎస్ జి) ఫోకస్డ్ పెట్టుబడులపై మరింత ఆసక్తితో ఉన్నారు. భారతదేశంలో అల్ట్రా – వెల్తీ భా రతీయుల్లో 46% మంది ఈఎస్ జి ఫోకస్డ్ పెట్టుబడులపై ఆసక్తితో ఉన్నారు. అయితే ఈఎస్ జి ఫోకస్డ్ ప్రాపర్టీ లపై పెట్టుబడి పెట్టడంపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. ఈఎస్ జి సంబంధిత పెట్టుబడి అవకాశాల ను పొందేందుకు తమకు మరింత సమాచారం అవసరమని భారతీయ యూహెచ్ఎన్ డబ్ల్యూఐ లలో 89% మంది భావిస్తున్నారు.
      నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్  ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మహమ్మారి అ నంతర కాలంలో ఆర్థిక కార్యకలాపాలు సామర్థ్యపరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో, భారత్ రా బోయే కొన్నేళ్లలోనే 5 ట్రిలియన్ డాలర్ క్లబ్ లో చేరేందుకు బాటలు వేసుకుంటోంది. భారత్ ఆర్థికంగా మరింత శక్తివంతం కానుంది. ఆసియా సూపర్ పవర్ గా సుస్థిరస్థానం సాధించనుంది. కొత్త రంగాలకు అది బాట వేయ నుంది. నూతన ఆర్థిక అవకాశాలు ఆకర్షణీయ సంపద సృష్టి ఆస్తులను అందించనున్నాయి. అవి దేశంలో కొత్త సంపన్నులను జోడించనున్నాయి’’ అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విజయవాడలో BMW మోటర్రాడ్ భాగస్వామిగా JSP మోటర్రాడ్‌
2021 ఆర్ధిక సంవత్సరంలో శక్తివంతమైన వ్యాపార పనితీరు నమోదు చేసిన ఇండియా ఫస్ట్‌ లైఫ్‌
Amazon.in ‘ఉగాది షాపింగ్ సెంటర్’
ఉగాదికి ఇనార్బిట్ మాల్ లో ఫ్రెష్ ఫ్యాషన్, సురక్షితమైన షాపింగ్
బ్యాంక్‌లకు ముప్పే...
అలీబాబాకు భారీ జరిమానా
బీఎండబ్ల్యూ నుంచి 6 సిరీస్‌ కొత్త వెర్షన్‌
స్టాంప్‌ డ్యూటీ, గృహ ఋణ వడ్డీరేట్ల తగ్గుదలపై ప్రాప్‌ టైగర్‌ అధ్యయనం
అపిస్‌ ఇండియా పోర్ట్‌ఫోలియోలో నేచురల్ ఇమ్యూనిటీ బూస్టర్‌ – యాపిల్‌ సిడార్‌ వినిగర్‌
ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా ఉచిత కన్సల్టేషన్‌
21 సామాజిక రంగాల స్టార్టప్స్ కి హెచ్‌డిఎఫ్‌సి గ్రాంట్స్
కార్, బైక్ PhonePe బీమా పాలసీ
భారీ వృద్థిపై మైహోమ్‌ గ్రూప్‌ దృషి
కెనాన్‌ ఇండియా నూతన సారథిగా యమజకి
కాఫీ డే దివాలా..!
ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌కు కార్వీ డిమ్యాట్‌ ఖాతాలు
జీ తెలుగులో డ్రామా జూనియర్స్ - ది నెక్స్ట్ సూపర్ స్టార్
ఆరోగ్యకరమైన గాలి కోసం యువి క్లీన్ ప్రో ఎయిర్ కండిషనర్ విడుదల చేసిన హయర్
హైదారాబాద్‌ నవాబ్స్‌ కిచెన్‌ మొయినుద్దీన్‌ను కలుసుకోండి
తెలంగాణ వ్యాక్సిన్ అవసరాల కోసం .. ఉచిత రైడ్స్‌కు ఉబర్ సిద్ధం
ఇండియా కీ వైబ్ అలగ్ హై
పోకో నుంచి ఎక్స్3 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల
శామ్ సంగ్ నుంచి ఐలైక్ ఫండస్ కెమేరా
ఏపీలో కోకాకోలా ‘స్వచ్చతా హీరో ఇనిషియేటివ్’ ప్రారంభం
ఎన్‌యు-2021 బ్యాచ్‌ కోసం ముందస్తు దరఖాస్తులు స్వీకరణ
యుని గేజ్‌ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల తేదీల ప్రకటన
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించే దిశగా అసిస్ట్‌
రాష్ట్రంలో 11 స్టోర్లకు విస్తరించిన సోచ్‌
క్రిప్టోను స్వాగతిస్తోన్న భారత్
కంటెంట్‌ను బదిలీ చేసేందుకు 2 ఇన్‌ 1 ఫ్లాష్‌ డ్రైవ్‌ విడుదల

తాజా వార్తలు

09:51 AM

ప్రయివేటు బస్సు బోల్తా.. 20మంది మృతి

09:43 AM

నేటి నుంచి భద్రాద్రి రాముడి బ్రహ్మోత్సవాలు

09:03 AM

చిట్టీల పేరుతో భారీ మోసం.. కేసు నమోదు

08:48 AM

మాస్కు పెట్టుకోలేదని చితకబాదారు..

08:25 AM

కొలనులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి

08:14 AM

తమిళ నటుడు, నిర్మాత ఆత్మహత్య

08:01 AM

హైదరాబాద్ లో దారుణం.. భర్త మెడపై..

07:49 AM

రాయల్స్ పై పంజాబ్ దే విజయం

07:39 AM

ఉద్యోగాల పేరిట టోకరా.. రూ.3.50కోట్ల వసూలు

07:22 AM

ప్రాణం తీసిన అనుమానం..

07:11 AM

నల్ల జాతీయుడి కాల్చివేత.. వెల్లువెత్తుతున్న నిరసనలు

07:03 AM

జర్నలిస్టు ఔదార్యం.. నలుగురికి ప్లాస్మా దానం..

06:56 AM

హోం గార్డు ఆత్మహత్య..

06:37 AM

ఎల్ జీ స్మార్ట్ ఫోన్ ధరలపై భారీ తగ్గింపు..

06:32 AM

రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు వర్షాలు..

06:29 AM

కరోనా ఎఫెక్ట్.. రాత్రి కర్ఫ్యూ విధింపు..

09:53 PM

మహారాష్ట్రలో కొత్తగా 51,751 కరోనా కేసులు

09:43 PM

రాజస్థాన్‌ రాయల్స్‌ లక్ష్యం 222 పరుగులు

09:33 PM

రేపు మమతా బెనర్జీ ధర్నా

09:27 PM

సంగారెడ్డిలో రెండు మొబైల్ షాప్స్ సీజ్‌

09:17 PM

ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న హీరో

09:09 PM

ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు

08:38 PM

మమతా బెనర్జీకి ఈసీ షాక్‌

08:25 PM

టీడీపీ బహిరంగ సభపై రాళ్ల దాడి

08:18 PM

ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ

08:12 PM

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

08:06 PM

భారీగా పెరిగిన రైల్వే ప్లాట్‌ఫాం టికెట్‌ ధర

08:00 PM

హరియాణాలో నైట్ కర్ఫ్యూ

07:53 PM

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లుగా ఐదు గ్రామాలు

07:40 PM

ఇద్దరి కుమార్తెలతో సహా త‌ల్లి ఆత్మ‌హ‌త్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.