Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) త్వరలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)లోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించింది. ఏడాదిలోగా ఏడు సీటర్ల ప్రీమియం ఎస్యూవీ కారు 'అల్కాజర్' మోడల్ను ఆవిష్కరించనున్నామని హెచ్ఎంఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎస్ఎస్ కిమ్ వెల్లడించారు. అల్కాజర్ వ్యాపార ప్రయాణాలు లేదా కటుంబాలు కలిసి ప్రయాణించడానికి అనువుగా ఉంటుందన్నారు.