Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • పాడుబడ్డ బావిలో మంటలు..
  • బీజేపీ- శివసేన మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు..
  • మేం మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం: వెంకటేశ్‌
  • ఆర్జీవీపై లక్ష్మీపార్వతి తాజా వ్యాఖ్యలు
  • విమానంలో తేలు.. వణికిపోయిన ప్రయాణికులు.
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
సంస్కరణలతో సామర్థ్యం తెలిసింది | బిజినెస్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Sep 26,2018

సంస్కరణలతో సామర్థ్యం తెలిసింది

- మోసాలు, ఎగవేతలపై దృష్టి పెట్టండి
- రుణ మంజూరీలో నాణ్యత పెరగాలి..
- 8 శాతం స్థిరమైన వృద్ధికి కృషి జరగాలి:
- బ్యాంకుల చీఫ్‌ల సమావేశంలో జైట్లీ
న్యూఢిల్లీ: రుణ మోసాలు, ఉద్దెశపూర్వక ఎగవేతల విషయంలో బ్యాంకులు ప్రభావవంతమైన చర్యలు చేపట్టాలని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బ్యాంకుల అధినేతలకు సూచించారు. మంగళవారం ఆయన ప్రభుత్వ రంగ బ్యాంకుల ముఖ్య అధికారులతో వార్షిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ప్రగతిని సమీక్షించారు. మొండి బాకీలు, రుణ పుస్తకాల నాణ్యతను పెంపొందించే విషయమై ఆయన చర్చించారు. గత ఏప్రిల్‌లో నిర్వహించిన వార్షిక ఆర్థిక సమీక్షా సమావేశం తర్వాత ఆ స్థాయిలో బ్యాంక్‌ల కొత్త చీఫ్‌లతో జైట్లీ చర్చలు జరపడం ఇదే తొలిసారి. ఇటీవల బ్యాంకు ఆఫ్‌ బరోడా, విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత జైట్లీ నిర్వహించిన తొలి సమావేశం కావడంతో.. ఈ సమావేశంలో విలీనం దిశగా కూడా వాడిగావేడిగా చర్చ జరిగినట్టుగా సమాచారం. అనంతరం ఆర్థిక మంత్రి సమావేశం వివరాలను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. బ్యాంకులు చాలా జాగ్రత్తగా రుణాలివ్వాలని మంత్రి జైట్లీ ట్వీట్‌ చేశారు. సమాగ్రాభివృద్ధితో ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగడానికి 8 శాతం వృద్ధి రేటు అవసరమని మంత్రి పేర్కొన్నారు. స్వచ్ఛ రుణాలను బ్యాంకులు ప్రోత్సహించాలన్నారు. ఇదే సమయంలో ఎలాంటి మోసం జరిగినా, ఉద్దేశ్యపూర్వకంగా ఎగవేతలు చోటు చేసుకున్న వాటి నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులకు సూచించారు. మొండి బాకీల రికవరీకి కావాల్సిన చర్యలపై బ్యాంకులు దృష్టి సారించాలని ఆయన ఈ సమావేశంలో సూచించారు.
ప్రమాదాలు తెలిసొచ్చాయి..
మంత్రి జైట్లీ మరో ట్వీట్‌ చేస్తూ బ్యాంకుల ఆర్థిక సమ్మేళిత చర్యలు చేపట్టడం, కొనుగోలు శక్తి పెరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థలో క్రమబద్దీకరణ చోటు చేసుకోనుందని ఆయన అన్నారు. దీంతో స్థిరంగా దేశం 8% వృద్ధి రేటుతో ముందుకు సాగేందుకు దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. దివాలా చట్టం, దివాలా స్ముతి, నోట్లరద్దు, జీఎస్‌టీ, డిజిటల్‌ చెల్లింపులు వంటి సంస్కరణ చర్యల మూలంగా దేశ ఆర్థిక సామర్థ్యం, ప్రమాదాలను అంచనా వేయడానికి వీలు పడిందని ఆయన అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్యాంకులు దాదాపుగా రూ.36,551 కోట్లు రికవరీ చేశాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే ఇది 49 శాతం అదనం. 2017-18లో బ్యాంకులు మొత్తంగా రూ.74,562 కోట్లు రికవరీ చేశాయి. ఇదే సమయంలో 21 పీఎస్‌బీల్లో ఇండియన్‌ బ్యాంకు రూ.1,258.99 కోట్లు, విజయా బ్యాంకు రూ.727.02 కోట్ల చొప్పున మాత్రమే లాభాలు నమోదు చేశాయి. మిగితా బ్యాంకులన్నీ నష్టాలు చవి చూశాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల ఆర్థిక ఫలితాలపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.

సంస్కరణలతో సామర్థ్యం తెలిసింది
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

9 కంపెనీలు @98 వేల కోట్ల నష్టం
ఆర్‌కామ్‌ దివాలా కేసు.. ఆడిట్‌ సంస్థలతో ఎస్‌బీఐ మంతనాలు
ఇండస్‌ టవర్‌లోని వాటాలు అమ్మకానికి సన్నాహాలు!
ఐడీబీఐలోకి ఎల్‌ఐసీ నిధులు..?
ఉక్కు దిగుమతులే..
బైబ్యాక్‌ల సీజన్ల సందడి
అంకురాలపై అనుమానపు వేధింపులు!
యువతే లక్ష్యంగా శాంసంగ్‌ కొత్త ఫోన్‌
పాకిస్థాన్‌పై వాణిజ్య యుద్ధం షురూ!
రైట్స్‌ ఇష్యూకు రానున్న జెట్‌ ఎయిర్‌వేస్‌
జవానుల కుటుంబాల్నిఆదుకుంటాం
గంటలో కోటి రుణమా.. అదెక్కడీ
ఆర్థికశాఖ పగ్గాలు చేపట్టిన జైట్లీ
మోటరోలా నుంచి అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌
భారత్‌లో 'స్మార్ట్‌'గా విస్తరిస్తాం: స్నైడర్‌
మరింత పెరిగిన వాణిజ్య లోటు
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా నష్టం రూ.561 కోట్లు
వారాంతంలోనూ వదలని నష్టాలు!
జెట్‌ ఎయిర్‌వేస్‌కు అత్యవసర రుణం!
స్థిరాస్తి రంగానికి జీఎస్టీ ఊరట: పీయూష్‌
విపణిలోకి మహీంద్రా చిన్న ఎస్‌యూవీ
అంచనాలను మించిన ఓఎన్‌జీసీ
ఎంఎస్‌ఆర్‌ ఇండియాకు మేటి ఆదాయం
కాస్ట్‌, మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌కు మేటి అవకాశాలు
కిర్లోస్కర్‌ నుంచి అత్యాధునిక జెన్‌సెట్స్‌
ఆరో రోజూ ఆగని నష్టాలు
తగ్గిన టోకు ధరల ద్రవ్యోల్బణం
త్వరలో గ్యాస్‌ ధరలకు రెక్కలు..!
మార్కెట్లోకి కార్గిల్‌ ఎడిషన్‌ 'స్టార్‌ సిటీ ప్లస్‌'
పొగత్రాగడం మాన్పించేందుకు మాత్రలు!
Sundarayya

Top Stories Now

veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn
mahi

_

తాజా వార్తలు

09:57 PM

పాడుబడ్డ బావిలో మంటలు..

09:51 PM

బీజేపీ- శివసేన మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు..

09:34 PM

మేం మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం: వెంకటేశ్‌

09:22 PM

ఆర్జీవీపై లక్ష్మీపార్వతి తాజా వ్యాఖ్యలు

09:09 PM

విమానంలో తేలు.. వణికిపోయిన ప్రయాణికులు.

09:06 PM

'మురారి' ఫేమ్ దీక్షితులు మృతి

08:50 PM

ప్రభుత్వానికి రూ.28వేల కోట్లు..!

08:38 PM

తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చిన కమల్‌హాసన్‌

08:25 PM

22న తిరుపతికి రాహుల్ గాంధీ

08:12 PM

నగరంలో ప్రమాదకర స్థితిలో వాయుకాలుష్యం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.