Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఎన్‌ఎస్‌ఏ, ఇంటెలిజెన్స్‌ ఏం చేస్తున్నాయ్‌?
  • అమర జవాన్ల కుటుంబాల కోసం రంజీ చాంపియన్ల పెద్ద మనసు
  • గెలాక్సీ ఎ50 ఫోన్‌ను విడుద‌ల చేయ‌నున్న శాంసంగ్
  • మొదటి భారతీయ మహిళగా స్నేహ..
  • ప్రజాశాంతి పార్టీ మొదటి విడత మేనిఫెస్టో విడుదల
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
కేంద్రంతో విభేదాలు పలకని పటేల్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 06,2018

కేంద్రంతో విభేదాలు పలకని పటేల్‌

- 2018-19లో 7.4% వృద్ధి అంచనా
- రెపో రేటు 6.5 శాతంగా కొనసాగింపు
ఆర్బీఐ సమీక్షలో నిర్ణయం
ముంబయి : కేంద్ర ప్రభుత్వంతో రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు పెరుగుతున్న విభేదాలపై ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ స్పందించడానికి నిరాకరించారు. ఆర్బీఐపై సెక్షన్‌ 7 ప్రయోగం, రిజర్వు నిధుల బదిలీ తదితర అంశా లపై ఆయన మాట్లాడటానికి ఆసక్తి చూపలేదు. రిజర్వు బ్యాంకు ఐదో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారం ముగిసింది. ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపిసి) ఈ నెల 3 నుంచి 5 వరకూ మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించింది. అనంతరం ఉర్జిత్‌ మీడియాతో మాట్లాడారు. ఆర్బీఐ స్వయంప్రత్తి ఇతర అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు తాను ప్రస్తుతం సమాధానం ఇవ్వలేనని, తాము ఈ సమీక్షలో ద్రవ్య పరపతి విధానం, సూక్ష్మ ఆర్ధిక వ్యవస్థపై మాత్రమే చర్చించామన్నారు.
ఆర్బీఐ స్వయంప్రత్తి నిర్వీర్యంపై గళమెత్తిన డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య కూడా ఉర్జిత్‌ తరహాలోనే సమాధానమిచ్చారు. క్రితం అక్టోబర్‌ నుంచి కేంద్రం-ఆర్బీఐ మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తర్వాత పటేల్‌ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. మోడీ ప్రభుత్వం ఆర్బీఐపై సెక్షన్‌-7 ప్రయోగించి ఈ స్వయంప్రత్తి కలిగిన సంస్థపై అజామాయిషీకి ప్రయత్నించిన విషయం తెలిసిందే. అదే విధంగా కేంద్ర బ్యాంకు వద్ద ఉన్న రూ.9.6 లక్షల కోట్ల నుంచి మూడో వంతు తమకు బదిలీ చేయాలని ఒత్తిడి చేసింది. దీనిపై ఆర్బీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాగైనా ఈ నిధులను చిక్కించుకోవాలన్న ప్రభుత్వం దీనిపై ఆర్బీఐతోనే ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి తీర్మానం చేయించింది. మరోవైపు ఎన్‌బీఎఫ్‌సీలకు భారీగా నిధులు అందించేలా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలని కేంద్రం ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 10కి ముందుకు ఒక్క వారంలోనే మోడీ సర్కార్‌ డజన్‌ డిమాండ్లతో కూడిన లేఖలను ఆర్బీఐకి అందజేసిందని రిపోర్టులు వచ్చాయి. ఈ పరిణామాలు కేంద్రం, ఆర్బీఐ మధ్య తీవ్ర అంతరాలను పెంచింది. ఈ పరిణామాలను చాలా మంది నిపుణులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశాలపై ఉర్జిత్‌ పటేల్‌ స్పందించకపోవడం గమనార్హం.
వడ్డీ రేట్లు యథాతథం
ఐదో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. దీంతో రెపో రేటు 6.5శాతంగాను, రివర్స్‌ రెపో6.25శాతంగా ఉండనుంది. ఆరుగురి సభ్యుల్లో ఐదుగురు కూడా వడ్డీ రేట్ల యథాతథానికే ఓటు వేశారు. అయితే ఎస్‌ఎల్‌ఆర్‌ రేటులో 25 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ జీడీపీ వృద్ధి రేటు 7.4శాతంగా అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగానికి గానూ జీడీపీని 7.5శాతంగా ఉండొచ్చని పేర్కొంది. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ వరుసగా రెండోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. క్రితం అక్టోబర్‌ సమీక్షలోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దష్ట్యా వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగానే ఆర్బీఐ తాజాగా కీలక రేట్లను యథాతథంగా ఉంచింది. గతంతో పోలిస్తే చమురు ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. తదుపరి ద్వైమాసిక సమీక్ష 2019 ఫిబ్రవరి 5 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనుంది.
సమీక్ష ప్రధానాంశాలు..
- రెపో రేటు యథాతథంగా 6.5శాతంగా కొనసాగింపు.
- రివర్స్‌ రెపో రేటు ఎప్పటిలాగే
6.25 శాతమే.
- 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ జీడీపీ వద్ధి రేటు 7.4శాతంగా అంచనా.
- 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగానికి గానూ జీడీపీ 7.5శాతంగా అంచనా.
- ప్రస్తుత అక్టోబరు - మార్చి కాలంలో
రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.7-3.2శాతంగా ఉండొచ్చని విశ్లేషించింది.
- ఎంపీసీ భేటీ మినెట్స్‌ను డిసెంబర్‌ 19న వెల్లడించనున్నారు.

కేంద్రంతో విభేదాలు పలకని పటేల్‌
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గంటలో కోటి రుణమా.. అదెక్కడీ
ఆర్థికశాఖ పగ్గాలు చేపట్టిన జైట్లీ
మోటరోలా నుంచి అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌
భారత్‌లో 'స్మార్ట్‌'గా విస్తరిస్తాం: స్నైడర్‌
మరింత పెరిగిన వాణిజ్య లోటు
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా నష్టం రూ.561 కోట్లు
వారాంతంలోనూ వదలని నష్టాలు!
జెట్‌ ఎయిర్‌వేస్‌కు అత్యవసర రుణం!
స్థిరాస్తి రంగానికి జీఎస్టీ ఊరట: పీయూష్‌
విపణిలోకి మహీంద్రా చిన్న ఎస్‌యూవీ
అంచనాలను మించిన ఓఎన్‌జీసీ
ఎంఎస్‌ఆర్‌ ఇండియాకు మేటి ఆదాయం
కాస్ట్‌, మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌కు మేటి అవకాశాలు
కిర్లోస్కర్‌ నుంచి అత్యాధునిక జెన్‌సెట్స్‌
ఆరో రోజూ ఆగని నష్టాలు
తగ్గిన టోకు ధరల ద్రవ్యోల్బణం
త్వరలో గ్యాస్‌ ధరలకు రెక్కలు..!
మార్కెట్లోకి కార్గిల్‌ ఎడిషన్‌ 'స్టార్‌ సిటీ ప్లస్‌'
పొగత్రాగడం మాన్పించేందుకు మాత్రలు!
చిన్న పట్టణాలపై దృష్టి పెడతాం
లొహానికే మళ్లీ ఎయిరిండియా పగ్గాలు
ఆరు నెలల్లో 900 బ్యాంకింగ్‌ మోసాలు
మరింత విస్తరిస్తాం: డీఏహెచ్‌సీఎల్‌
'ఆర్వోసీ వద్ద రియల్‌ కంపెనీల పాన్‌ డేటా లేదు'
కొనసాగిన అమ్మకాలు.. నష్టాల్లో మార్కెట్లు
విమాన సర్వీసులు రద్దు
టీవీ చానళ్ల ఎంపిక గడువు పొడిగింపు
స్విగ్గీలో ఇక నిత్యావసర సరుకులు..
తగ్గిన అమర రాజా బ్యాటరీస్‌ లాభాలు
దక్షిణాదిన డాల్బి అట్మాస్‌ అద్భుత ఆదరణ
Sundarayya

Top Stories Now

veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn
mahi

_

తాజా వార్తలు

07:40 PM

ఎన్‌ఎస్‌ఏ, ఇంటెలిజెన్స్‌ ఏం చేస్తున్నాయ్‌?

07:39 PM

అమర జవాన్ల కుటుంబాల కోసం రంజీ చాంపియన్ల పెద్ద మనసు

07:35 PM

గెలాక్సీ ఎ50 ఫోన్‌ను విడుద‌ల చేయ‌నున్న శాంసంగ్

07:28 PM

మొదటి భారతీయ మహిళగా స్నేహ..

07:20 PM

ప్రజాశాంతి పార్టీ మొదటి విడత మేనిఫెస్టో విడుదల

07:10 PM

జమ్మూలో రెండోరోజూ కర్ఫ్యూ..

07:09 PM

నగరంలో మరో 646 ఆక్రమణల తొలగింపు

07:05 PM

ఐరాస సమ్మిట్‌లో ప్రసంగించనున్న ఎంపీ కవిత

07:02 PM

కడుపునొప్పి భరించలేక విద్యార్థిని ఆత్మహత్య…

06:52 PM

బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.