Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నిందలు మానండి.. నిజాల్ని గుర్తించండి | బిజినెస్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Oct 18,2019

నిందలు మానండి.. నిజాల్ని గుర్తించండి

న్యూఢిల్లీ: మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు విపక్షాలపై నిందలు వేయడం మాని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హితువుపలికారు. 'మీరు (బీజేపీ) ఐదేండ్లు పాలన సాగించారు. అయినప్పటికీ ఇంకా యూపీఏ పాలనే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు కారణమంటూ నిందలు వేయడం మానండి. ఇంకా ఐదేండ్ల సమయం ఉన్న క్రమంలో లోపాలను గుర్తించి, దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడంపై దృష్టి సారించాల'ని సూచించారు. ప్రధానిగా మన్మోహన్‌, ఆర్బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్‌ ఉన్న సమయంలోనే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మన్మోహన్‌ పై విధంగా స్పందించారు. ముంబయిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముందుగా దానిని సరిగ్గా అంచనావేసి, పరిష్కార మార్గాలను అన్వేషించాలని కేంద్రానికి సూచించారు. కేంద్రం చేసిన తప్పిదాల కారణంగా ఆయా రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని వివరించారు. మరీ ముఖ్యంగా బీజేపీ పాలిత మహారాష్ట్రలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నదని తెలిపారు. బీజేపీ ప్రభుత్వ ద్వంద్వ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని వివరించారు. అలాగే మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో రైతుల చావులు అధికమయ్యాయని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీలతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని అప్పుడే హెచ్చరించాననీ గుర్తుచేశారు. బీజేపీ అసమర్థ పాలన, సర్కారు ఉదాసీనత కారణంగా భవిష్యత్తు అంధకారమయ్యే అవకాశమున్నదని మన్మోహన్‌ హెచ్చరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రమాదకర దశకు ఆర్థికం!
అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం : సీఈఏ
పరుగులు పెట్టిన స్టాక్‌ మార్కెట్లు
నవంబర్‌లోనూ కుంగిన ఎగుమతులు..
భారత వృద్ధి రేటుకు మూడీస్‌ కోత
దేశంలో ధరల మంట!
భారీ ప్రీమియంతో ఉజ్జీవన్‌ లిస్టింగ్‌
ఎయిరిండియాను 100 శాతం అమ్మేస్తాం: కేంద్రం
అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తులు..
రెండో రోజూ స్టాక్‌ మార్కెట్లకు లాభాలు..
ఇన్ఫోసిస్‌పై అమెరికాలో దావా..
త్వరలో జీఎస్టీ పన్ను 'పోటు'!
ఆరామ్‌కో లిస్టింగ్‌ అదుర్స్‌!
అదానీ కంపెనీలో క్యూఐఏకి వాటా
పేటీఎం బోర్డు నుంచి శేఖర్‌ శర్మ అవుట్‌!
డూపాంట్‌- ఏజీఎన్‌ఎల్‌ఐ భాగస్వామ్యం
ఈ-యానా నుంచి విద్యుత్‌ రిక్షాలు
హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు: స్కైవర్త్‌
లెక్క చూపనివి.. రూ.12,000 కోట్లు
అమ్మకాల ఒత్తిడితో నష్టాలు
భారత్‌లో మందగమనం దీర్ఘకాలికం!
స్టీల్‌ డిమాండ్‌కు మాంద్యం దెబ్బ
వాహన విక్రయాల్లో 16% పతనం
టాటా మోటార్స్‌ గ్లోబల్‌ అమ్మకాలు డీలా
ఒరాకిల్‌ బోర్డులోకి విశాల్‌ సిక్కా..
బీవోబీ రుణాలు చౌక
టాటా ట్రస్టు సీఈవోగా శ్రీనాథ్‌..!
ఎస్‌బీఐ రుణాలు చౌక
వివో నుంచి వి17 స్మార్ట్‌ఫోన్‌
యమహా కొత్త బైక్‌

తాజా వార్తలు

11:53 PM

గోపీచంద్, సంపత్ నందీ కాంబీనేషన్ లో 'కబడ్డీ...కబడ్డీ'

11:47 PM

ఫరూక్‌ అబ్దుల్లాపై నిర్బంధం పొడిగింపు

11:29 PM

స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర

11:24 PM

కివీస్‌ పర్యటనకు దూరంగా భువీ

11:13 PM

విధ్వంసాలకు పాల్పడితే కఠిన చర్యలు : మమత

11:00 PM

మోడీ పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు: మన్మోహన్ సింగ్

10:53 PM

కేజీ హెరాయిన్‌ స్వాధీనం!

10:00 PM

అనుమానాస్పద స్థితిలో గ‌ర్భిణీ మృతి

09:57 PM

ఉత్తరకొరియా క్షిపణి పరీక్ష విజయవంతం

09:52 PM

నేను అందరితో పనిచేయలేను: బాలకృష్ణ

09:42 PM

మణిపూర్ సీఎం సోదరుడి కిడ్నాప్

09:28 PM

ప్రభుత్వ హామీతో దీక్ష విరమించిన మాసన తల్లి

09:18 PM

జాతీయ లోక్‌ అదాలత్‌లో భారీసంఖ్యలో కేసుల పరిష్కారం

09:06 PM

బాలయ్య చిన్నపిల్లవాడు లాంటి వ్యక్తి: జీవిత

08:52 PM

ఏపీకేడర్‌ నుంచి ఐఆర్‌ఎస్‌ గోపీనాథ్‌ రిలీవ్‌

08:46 PM

ఫాస్టాగ్‌పై కేంద్రం మరో నిర్ణయం

08:40 PM

ఏపీలోని మూడు సంస్థలకు జాతీయ ఇంధన పొదుపు పురస్కారాలు

08:34 PM

టీడీపీ నాయకుడుపై చీటింగ్ కేసు నమోదు

08:24 PM

దిశ ఎన్‌కౌంటర్‌పై మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు

08:13 PM

హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌ మహామేళా

08:06 PM

పట్టిసీమ ప్రాజెక్ట్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం

07:57 PM

నాపై మూకుమ్మడిగా దాడికి ప్రయత్నించారు: జేఎన్‌యూ వీసీ

07:52 PM

అత్యంత పిన్న వయసులో ఐపీఎస్ అధికారిగా హసన్ రికార్డు

07:45 PM

బైక్‌పై మృతదేహంతో పరార్‌

07:38 PM

అబ్దుల్లాపూర్‌మెట్‌లో మహిళ మృతదేహం లభ్యం

07:28 PM

వైజాగ్‌ ఎంజీఎం గ్రౌండ్స్ లో బాలకృష్ణ రూలర్ ప్రీరిలీజ్

07:23 PM

23 నుంచి హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌

07:09 PM

ఉద్యోగాల కల్పనలో బీజేపీ విఫలం: ప్రియాంకా గాంధీ

07:02 PM

బెంగాల్‌లో ఐదు రైళ్లకు నిప్పు

06:48 PM

ఎల్జీ గ్రూప్‌ మాజీ చైర్మన్‌ మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.