Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారత మందగమనం ఆందోళనకరం: మూడీస్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 15,2019

భారత మందగమనం ఆందోళనకరం: మూడీస్‌

న్యూఢిల్లీ: ప్రముఖ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ భారత్‌ జీడీపీ వృద్ధిరేటును తగ్గించింది. 2019 లో 7.4శాతం వ ద్ధిరేటు సాధించవచ్చని వేసిన అంచనాల్లో మార్పులు చేసింది. తాజా పరిస్థితులను బట్టి వృద్ధిరేటు 5.6శాతం మాత్రం ఉండవచ్చని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు వినిమయ డిమాండ్‌ను ఏ మాత్రం పెంచలేవని పేర్కొంది. ''భారత జీడీపీ వృద్ధిరేటు అంచనాల్లో మార్పులు చేస్తున్నాం. భారత్‌లో జీడీపీ వేగం తగ్గుతుందని అంచనావేస్తున్నాం. ఇది 2019లో 5.6శాతం ఉండవచ్చు. 2018లో 7.4శాతంగా వేసిన అంచనాల్లో మార్పులు చేస్తున్నాం. భారత ఆర్థిక మందగమనం అనుకున్న దానికన్నా ఎక్కువ రోజులు ఉండనుంది. ప్రభుత్వ తీసుకొన్న చర్యల్లో ఏవీ బలహీనంగా ఉన్న డిమాండ్‌పై ప్రభావం చూపేవి కాదు. డిమాండే ఆర్థిక వ్యవస్థకు కీలక చోదక శక్తి'' అని మూడీస్‌ పేర్కొంది. ఇప్పటికే అక్టోబరు 10న మూడీస్‌ భారత ఆర్థిక వృద్ధిరేటును 6.2శాతం నుంచి తగ్గించి 5.8శాతానికి చేర్చింది. భారత ఆర్థిక వ్యవస్థ రేటింగ్‌ను మూడీస్‌ తగ్గించింది. 'స్థిరం' నుంచి 'ప్రతికూలం' రేటింగ్‌ను ఇచ్చింది. ముఖ్యం దేశ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో ఇది వృద్ధిరేటుపై పడుతోందని అభిప్రాయపడింది. ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక వృద్ధిరేటు తగ్గకుండా చాలా చర్యలు తీసుకొంది. సెప్టెంబర్‌ నెలలో కార్పొరేట్‌ పన్నులను గణనీయంగా తగ్గించింది. గతంలో 30శాతం ఉన్న కార్పొరేట్‌ పన్నును 22శాతానికి చేర్చింది. దీంతోపాటు మరిన్ని తాయిలాను ప్రకటించింది. బ్యాంకులకు మూలధనం సమకూర్చడం, ఆటోమొబైల్‌ పరిశ్రమకు రాయితీలను ప్రకటించింది. అయినా లాభం లేదని మూడీస్‌ తెలిపింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉద్యోగుల బీమాతో ప్రత్యేక పథకాలు
ఊడిన లక్ష కొలువులు..!
ఐదేండ్ల కనిష్టానికి వినియోగదారుల విశ్వాసం..!
ట్రయాంఫ్‌ నుంచి రూ.18 లక్షల బైక్‌!
స్టాక్‌ మార్కెట్లకు 'వృద్ధి' భయాలు
వొడాఫోన్‌-ఐడియాను మూసేస్తాం
వడ్డీ రేట్లు యథాతథం!
ధరలు పెరుగుతాయనే భయం వద్దు..
సంగారెడ్డి సమీపంలో అల్జెజా భారీ ప్లాంట్‌
నోకియా నుంచి మేటి 4కే టీవీ విడుదల
మధుమేహంతో కంటికీ ప్రమాదమే: మాక్స్‌విజన్‌
నష్టాల్లోని ప్రభుత్వ సంస్థల మూసివేత!
బీఎస్‌6 ప్రమాణాలతో ఎక్స్‌యూవీ-300
చివరి గంటలో మార్కెట్లకు లాభాలు..
సీఎస్‌బీ ఐపీవో లిస్టింగ్‌ అదుర్స్‌!
దేశ ఆర్థిక వృద్ధికి సేవల రంగం ఊతం
విదేశాలలో భారీగా విస్తరిస్తాం: నెఫ్రోప్లస్‌
ప్రమాదంలో పౌర విమానయానం!
డిపాజిటర్లకు దక్కేది రూ.లక్షే!
సుంకాల భయంతో మార్కెట్లకు నష్టం!
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతాదారులు బేజారు!
జనవరి నుంచి మారుతీ కార్లు ప్రియం
జియో సినిమాలో 'సన్‌నెక్ట్స్‌' సినిమాలు
దేశ వ్యాప్తంగా మరిన్ని స్టోర్స్‌: వాల్‌మార్ట్‌
అమెజాన్‌ గోబ్యాక్‌.. గోబ్యాక్‌!
జీతాలు పెరిగినా.. దక్కేది అంతంతే..!
కార్వీ ట్రేడింగ్‌ లైసెన్స్‌ రద్దు: ఎన్‌ఎస్‌ఈ
మందగమనం తీవ్రతరమైంది: డీఅండ్‌బీ
వృద్ధిరేటుకు భారీ కోత: క్రిసిల్‌
త్వరలో మార్కెట్లోకి టాటా నెక్సన్‌ ఎలక్ట్రిక్‌

తాజా వార్తలు

07:12 AM

పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

07:03 AM

రేపు దేశవ్యాప్తంగా సీటెట్‌

06:54 AM

బార్‌ లైసెన్సు దరఖాస్తు గడువు పెంపు

06:53 AM

15ఏళ్ల బాలికపై లైంగికదాడి

06:46 AM

మహిళను వేధిస్తున్న పూజారి అరెస్టు

06:43 AM

విశాఖలో వన్డే మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు ప్రారంభం

06:38 AM

63 వేల మారుతి కార్ల రీకాల్

06:33 AM

నేడు నగరానికి ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

06:20 AM

నేడు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ బంద్‌

11:26 PM

రైలు ఢీకొని విద్యార్థి మృతి

11:12 PM

సమ్మక్క-సారలమ్మ జాతరకు 4వేల బస్సులు

11:06 PM

మద్యం మత్తులో యువకుల వీరంగం

11:00 PM

ప్రతిపక్షాల గళాన్ని అణచివేయడం సరికాదు: థరూర్‌

10:51 PM

ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం

09:59 PM

లోకేష్‌ రాహుల్‌ అవుట్‌.. భారత్‌ స్కోరు 154/2

09:50 PM

దిశ నిందితుల మృతదేహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలి

09:42 PM

12 ఓవర్లకు భారత్ స్కోరు 110/1

09:30 PM

నిత్యానంద హైతీకి వెళ్లారు: ఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటన

09:06 PM

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌..

09:01 PM

రూ 80 లక్షల విలువైన ఉల్లి పట్టివేత

08:45 PM

భారత మార్కెట్లోకి ట్రయాంప్ రాకెట్ 3 బైక్

08:40 PM

చెలరెగిన విండీస్‌ బ్యాట్స్ మెన్లు.. భారత్‌కు భారీ లక్ష్యం

08:32 PM

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విజయశాంతి వ్యాఖ్యలు

08:30 PM

నల్సా ఛైర్మన్‌గా జస్టిస్‌ ఎన్వీరమణ బాధ్యతలు

08:27 PM

హెట్మియర్‌, పోలార్డ్ అవుట్‌..

08:22 PM

టాప్‌-10 పీఎస్‌ల్లో తెలంగాణకు చోటు

08:16 PM

నిత్యానంద ఎక్కడ ఉన్నాడో అంచనా వేయలేకపోతున్నాం

08:11 PM

మూడో వికెట్‌ కోల్పోయిన విండీస్‌.. 16 ఓవర్లకు 155

08:08 PM

1500 లంచం తీసుకుంటూ చిక్కిన సబ్‌రిజిస్ట్రార్

08:05 PM

విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి కమిటీ : ఇంద్రకరణ్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.