Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్వీ ట్రేడింగ్‌ లైసెన్స్‌ రద్దు: ఎన్‌ఎస్‌ఈ | బిజినెస్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 03,2019

కార్వీ ట్రేడింగ్‌ లైసెన్స్‌ రద్దు: ఎన్‌ఎస్‌ఈ

- అదే దారిలో బీఎస్‌ఈ, ఎమ్‌సీఎక్స్‌లు..
- సెబీ సలహా మేరకు ఎక్స్ఛేంజీల చర్యలు
- స్వతంత్ర సంస్థగా కేఫిన్‌ టెక్నాలజీస్‌
- నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మెన్‌గా నాయర్‌
ముంబయి: కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థకు సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన ట్రేడింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేసింది. ఈ నిర్ణయం అన్ని విభాగాలకు వర్తిస్తుందని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ విధించిన పలు మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఎన్‌ఎస్‌ఈ తన ప్రకటనలో తెలిపింది. కార్వీ బ్రోకరేజీ సంస్థ ఖాతాదారుల సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినట్లు గుర్తించింది సెబీ నవంబర్‌ 22న గుర్తించి అప్రమత్తమైంది. ఖాతాదారుల సొమ్మును ఇతరాలకు వినియోగించినట్లు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకొన్నట్లు సమాచారం. మరోవైపు దాదాపు రెండు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్న కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ లైసెన్స్‌ను బీఎస్‌ఈ, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ, ఎంఎస్‌ఈఐలు కూడా ట్రేడింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేశాయి. దీంతో కొత్త ఖాతాదారులను తీసుకోకుండా సెబీ ఆంక్షలు విధించినట్టయింది. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న ఖాతాదాలకు సంబంధించిన పవర్‌ ఆఫ్‌ ఆటార్నీపై కూడా ఆంక్షలు విధించింది. దీంతోపాటు ఎక్స్ఛేంజీలు ఈ సంస్థపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.
కార్వీ ఫిన్‌టెక్‌ పేరు మార్పు...
మాతృ సంస్థ కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌పై ఆర్థిక అభియోగాలు పెరిగిపోతున్న నేపథ్యంలో అనుబంధ సంస్థ కార్వీ ఫిన్‌టెక్‌ తన పేరును మార్చుకుంది. జనరల్‌ అట్లాంటికి ప్రధాన వాటాదారుగా ఉన్న కార్వీ ఫిన్‌టెక్‌ సంస్థ తన పేరును కేఫిన్‌ టాక్నాలజీస్‌గా మార్చుకుంది. దీనికి తోడు తమ సంస్థ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మెన్‌గా ఎం.వి.నాయర్‌ను కూడా నియమించకన్నట్టుగా సోమవారం తెలిపింది. ఆయన నియామకం వెంటనే అమలులోకి వస్తుందని సంస్థ తెలిపింది. నాయర్‌ ప్రస్తుతం ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ చైర్మెన్‌గాను ఒక ప్రయివేటు ఈక్విటీ సంస్థ, మరో వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ కంపెనీకి సలహాదారుగాను వ్యవహరిస్తున్నారు. ప్రయివేటు ఈక్విటీ దిగ్గజం జనరల్‌ అట్లాంటీ కార్వీ ఫిన్‌టెక్‌లో ప్రధాన వాటాను నియంత్రిస్తూ వస్తోంది. క్లయింట్ల సొమ్ము దుర్వినియోగం విషయంలో సెబీ సీరియస్‌ అయిన నేపథ్యాన కార్వీ గ్రూపు చైర్మెన్‌, ఎండీ పదవికి సి.పార్థసారథి గత వారం కార్వీ ఫిన్‌టెక్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏర్పడిన కేఫిన్‌టెక్‌ సంస్థలో కార్వీ గ్రూపు 18 శాతం వాటాను కలిగి ఉంది. కేఫిన్‌ టెక్నాలజీస్‌ సంస్థ కార్పొరేట్‌ రిజిస్ట్రీ సేవలు, బ్యాక్‌ ఆఫీస్‌ కార్యకలాపాలు, డేటా ప్రాసెసింగ్‌ సర్విసులు అందిస్తోంది. కేఫిన్‌ టెక్నాలజీస్‌ సంస్థ పలు ఎంఎఫ్‌, నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ సంస్థలకు చెందిన రికార్డ్‌ కీపింగ్‌ను కూడా నిర్వహిస్తోంది.
83వేల మంది ఇన్వెస్టర్లకు మేలు..
కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ సంస్థ విషయంలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ సకాలంలో స్పందించి అప్రమత్తంగా వ్యవహరించడంతో దాదాపు 83000 మంది ఇన్వెష్టర్లకు మేలు జరిగింది. కార్వీ అక్రమ కార్యకలాపాలను సెబీ సకాలంలో గుర్తిచడంతో పాటు వాటి నుంచి ఇన్వెష్టర్లకు పెద్దగా ముప్పు సంభవించకుండా వెనువెంటనే చర్యలు చేపట్టిన నేపథ్యంలో భారీ ప్రమాదం తప్పింది. సెబీ చర్యతో కార్వీ సంస్థ అక్రమంగా తనఖా పెట్టిన స్టాక్‌ మళ్లీ వారివారి డీమాట్‌ ఖాతాల్లోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో 83వేల మంది ఇన్వెష్టర్లకు మంచి జరిగిందని చెప్పొచ్చు. సెబీ ఆదేశాలతో ''నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ'' (ఎన్‌ఎస్‌డీఎల్‌) ఆయా ఇన్వెస్టర్లకు చెందిన స్టాక్‌ను తిరిగి వారి ఖాతాల్లోకి మళ్లించింది. దీంతో 90 శాతం ఇన్వెస్టర్లకు చెందిన స్టాక్‌ వారి ఖాతాల్లోకి వచ్చి చేరాయి. మిగతా ఇన్వెస్టర్లకు చెందిన స్టాక్స్‌ వారు చెల్లించాల్సిన బకాయిలను పూర్తి చేయగానే.. వారివారి డీమాట్‌ ఖాతాల్లోకి వచ్చిన చేరుతాయని ఎన్‌ఎస్‌డీఎల్‌ తెలిపింది. కార్వీ సంస్థ 95000 మంది క్లయింట్లకు చెందిన దాదాపు రూ.2300 కోట్ల విలువైన సెక్యూరిటీలను తనఖా పెట్టి దాదాపు రూ.600 కోట్ల మర నిధులను అక్రమంగా స్థిరాస్తి వ్యాపారానికి మళ్లించిందని నియంత్రిత సంస్థలు గుర్తించిన సంగతి తెలిసిందే.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ-యానా నుంచి విద్యుత్‌ రిక్షాలు
హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు: స్కైవర్త్‌
లెక్క చూపనివి.. రూ.12,000 కోట్లు
అమ్మకాల ఒత్తిడితో నష్టాలు
భారత్‌లో మందగమనం దీర్ఘకాలికం!
స్టీల్‌ డిమాండ్‌కు మాంద్యం దెబ్బ
వాహన విక్రయాల్లో 16% పతనం
టాటా మోటార్స్‌ గ్లోబల్‌ అమ్మకాలు డీలా
ఒరాకిల్‌ బోర్డులోకి విశాల్‌ సిక్కా..
బీవోబీ రుణాలు చౌక
టాటా ట్రస్టు సీఈవోగా శ్రీనాథ్‌..!
ఎస్‌బీఐ రుణాలు చౌక
వివో నుంచి వి17 స్మార్ట్‌ఫోన్‌
యమహా కొత్త బైక్‌
డా|| ఫరీద్‌ మురాద్‌తో అపోలో జట్టు..
ఆద్యంతం ఒడిదుడుకులు
పర్యావరణంపై ప్రత్యేక దృష్టి
రూ.1,668 కోట్ల విదేశీపెట్టుబడుల ఉపసంహరణ
నట్టేట ముంచిన నకిలీ విత్తనాలు
గృహా కొనుగోళ్లలో 74 శాతం వృద్ధి : హోమ్‌లేన్‌
కేంద్రానికి తలనొప్పిగా జీఎస్టీ
పరిశీలనతో ఆదాయం పన్ను తగ్గింపు..
రెండు రంగాలలో తీవ్ర సంక్షోభం!
ఉద్యోగుల బీమాతో ప్రత్యేక పథకాలు
ఊడిన లక్ష కొలువులు..!
ఐదేండ్ల కనిష్టానికి వినియోగదారుల విశ్వాసం..!
ట్రయాంఫ్‌ నుంచి రూ.18 లక్షల బైక్‌!
స్టాక్‌ మార్కెట్లకు 'వృద్ధి' భయాలు
వొడాఫోన్‌-ఐడియాను మూసేస్తాం
వడ్డీ రేట్లు యథాతథం!

తాజా వార్తలు

12:34 PM

రూ.12,999కే అమెజాన్ స్మార్ట్ టీవీ..!

12:33 PM

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల నిరసన

12:28 PM

చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ప్రాజెక్టుల్లో నీరు ఉండేది: ఏపీ సీఎం

12:22 PM

భావోద్వోగాలు రెచ్చగొట్టడం ప్రధాని మోడీకి అలవాటే : గెహ్లాట్

12:20 PM

జియో వినియోగదారులకు షాక్ !

12:16 PM

గజ్వేల్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్

12:16 PM

రాజ్యసభలో పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టిన అమిత్‌ షా

12:14 PM

ప్రభుత్వ సలహాదారుల పోస్ట్‌లపై ఏపీ అసెంబ్లీలో రగడ

12:08 PM

ఆహారం వికటించి 45మంది విద్యార్థులకు అస్వస్థత

12:04 PM

హైదరాబాద్‌లో ముగిసిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పర్యటన

11:59 AM

అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం వద్ద భద్రత పెంపు

11:49 AM

బిల్లుపై అనేక అనుమానాలున్నాయి : సంజయ్‌ రౌత్‌

11:49 AM

58 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

11:35 AM

భారత సైన్యానికి అమెరికా నుంచి అధునాతన రైపిళ్లు

11:29 AM

కార్ల ధరలను పెంచిన హ్యుందాయ్!

11:26 AM

పౌరసత్వ బిల్లుపై ఆర్జేడీ నేతల నిరసన

11:16 AM

సమాజంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్‌ అవసరం: ఏపీ సీఎం

11:12 AM

ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి బాంబు దాడి

11:05 AM

రూ.3,999 కే హైఫ్యూచర్ నూతన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్

11:02 AM

ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై దాడి కోసమే క్యాబ్ : రాహుల్ గాంధీ

10:59 AM

స్పీకర్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం

10:48 AM

త్రిపురలో మొబైల్, ఇంటర్నెట్ సేవలు బంద్

10:45 AM

భార్య, కుమారుడిని హత్య చేసిన తండ్రి

10:36 AM

బతికుండగానే శిశువును పాతిపెట్టిన దుండగులు

10:30 AM

భారీ మోసం : 400 మంది నుంచి రూ. 5 కోట్ల వసూలు

10:26 AM

లోక్‌సభలో కాంగ్రెస్ చీఫ్‌ విప్‌ వాయిదా తీర్మాణం

10:24 AM

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

10:19 AM

ఉల్లిపై సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు

10:19 AM

నేడు గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన

10:18 AM

నోబెల్ బహుమతి అందుకున్న అభిజిత్ బెనర్జీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.